దిల్లీలో భారీగా పతనమయిన ఉష్ణోగ్రతలు

1.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు ఉత్తరభారతంపై పంజా విసురుతున్న చలి పులి న్యూ దిల్లీ, జనవరి 16 : ఉత్తర భారతదేశం గజగజ వణికిపోతోంది. గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్టాల్ల్రో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పతనమవు తున్నాయి. నేటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు…







