సత్ఫలితాలు ఇస్తున్న ఫేస్ రికగ్నేషన్
తిరుమల,మార్చి2 : తిరుమలలో అమలులోకి వచ్చిన ఫేస్ రికగ్నిషన్ విధానం సత్ఫలితాలు ఇస్తోందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. దీంతో ఇక అక్రమాలకు చెక్ పడనుందన్నారు. నకిలీ వ్యవహారాలు సాగవని కూడా అన్నారు. గురువారం డియాతో మాట్లాడుతూ… నూతన విధానం ద్వారా దళారీల బెడద తప్పిందన్నారు. గదులు రొటేషన్ చేసే విధానం కూడా ఆగిపోయిందని చెప్పారు.…
