Category జాతీయం

సత్ఫలితాలు ఇస్తున్న ఫేస్‌ ‌రికగ్నేషన్‌

తిరుమల,మార్చి2 : తిరుమలలో అమలులోకి వచ్చిన ఫేస్‌ ‌రికగ్నిషన్‌ ‌విధానం సత్ఫలితాలు ఇస్తోందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. దీంతో ఇక అక్రమాలకు చెక్‌ ‌పడనుందన్నారు. నకిలీ వ్యవహారాలు సాగవని కూడా అన్నారు. గురువారం డియాతో మాట్లాడుతూ… నూతన విధానం ద్వారా దళారీల బెడద తప్పిందన్నారు. గదులు రొటేషన్‌ ‌చేసే విధానం కూడా ఆగిపోయిందని చెప్పారు.…

పార్టీ ఆదేశిస్తే విజయవాడ నుంచి పోటీ

వైఎస్‌కు ఆత్మశాంతి లేకుండా చేస్తున్నారు జగన్‌ ‌తీరుపై మండిపడ్డ రేణాకాచౌదరి అమరావతి, మార్చి1 : ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్‌ ‌రెడ్డికి ఈ సంతానం మూలంగా సుఖం లేకుండా పోయిందని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అన్నారు.. రాజశేఖర్‌రెడ్డికి ఆత్మశాంతి లేకుండా జగన్‌  ఈ ‌పిచ్చివేషాలు వేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ అప్పు‌డు కూడా…

కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె బాట

బేసిక్‌ ‌సాలరీలో 17శాతం పెంపును ప్రకటిస్తూ ఆదేశాలు బెంగళూరు,మార్చి1 : కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె బాట పట్టిన నేపథ్యంలో.. వారికి మధ్యంతర ఉపశమనంగా బేసిక్‌ ‌సాలరీలో 17శాతం పెంపును ప్రకటిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాత పెన్షన్‌ ‌స్కీమ్‌ ‌మళ్లీ అమల్లో తెచ్చేందుకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని…

స్కూల్‌ ‌పిల్లలపై దూసుకెళ్లిన కారు

ముగ్గరు విద్యార్థులు అక్కడిక్కడే దుర్మరణం చెన్నై,మార్చి1: స్కూల్‌కు వెళ్తున్న విద్యార్థులపైకి ఒక కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు బాలురు మరణించారు. వారి మృతికి కారణమైన నిందితుడ్ని కాలేజీ స్టూడెంట్‌గా పోలీసులు గుర్తించారు. తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వాణియంబాడి ప్రాంతానికి చెందిన రఫీక్‌, అన్నాద మ్ములైన విజయ్‌, ‌సూర్య కలిసి మంగళవారం…

ముంబైలో భారీగా డ్రగ్స్ ‌పట్టివేత

ఎయిర్‌పోర్టులో రూ. 25 కోట్లు విలువ చేసే కొకైన్‌ ‌స్వాధీనం ముంబై,మార్చి1: ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అం‌తర్జాతీయ విమానాశ్రయంలో 2.58 కిలోల  అంటే రూ. 25 కోట్లు విలువ చేసే కొకైన్‌ 12 ‌సోప్‌ ‌బార్లు పట్టుబడ్డాయి. ఇథియోపియా అడిస్‌ అబాబా నుంచి వచ్చిన వ్యక్తి ట్రాలీ బ్యాగ్‌లో డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు. ఆ…

ఎదురెదురుగా వేగంగా వస్తున్న రైళ్లు ఢీ

తెంపీ,మార్చి1: ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢీకొని 26 మంది సజీవదహనమైన ఘోర ఘటన మంగళవారం రాత్రి గ్రీస్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో మరో 85 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌‌డియాలో వైరల్‌గా మారాయి. తాము ఉలిక్కిపడ్డామని, భూకంపం వచ్చిందేమోనని భయపడ్డామని ప్రమాదం నుంచి బయటపడిన ఓ ప్రయాణికుడు ఆందోళన వ్యక్తం…

ఖాతాదారులపై ఛార్జీల దాడి

మొండి బకాయిలపై నిర్లక్ష్యం – అన్ని బ్యాంకులదీ అదే తీరు ముంబయి,ఫిబ్రవరి27 : దేశంలో బ్యాంకులకు రుణాలు ఎగవేసిన వారి విషయంలో ఎలాంటి చర్యలు కానరావడం లేదు. కొందరు దేశం విడిచి పారిపోయారు. వారు ఇప్పట్లో తిరిగి వస్తారని కానీ, ఎగవేసిన రుణాలను చెల్లిస్తారన్‌ ఆశలు మాత్రం కానరావడం లేదు.  ఇకపోతే కాలక్రమేణా బ్యాంకులు సామాన్యలకు…

నారాయణ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

న్యూదిల్లీ,ఫిబ్రవరి27 : ఏపీ మాజీ మంత్రి నారాయణ కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు లో నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీం విచారించింది. ఈ కేసుకు సంబంధించి సెషన్స్ ‌కోర్టులో విచారణ చేపట్టాలని ధర్మాసనం ఆదేశించింది. మెరిట్‌ ఆధారంగానే విచారణ కొనసాగించాలని సుప్రీం…

కోల్‌కతాలో విమానానికి తప్పిన ముప్పు

టేకాఫ్‌ ‌సమయంలో విరిగిన ఇంజిన్‌ ‌బ్లేడ్లు కోల్‌కతా,ఫిబ్రవరి27 : విమానం టేకాఫ్‌ ‌సమయంలో ఇంజిన్‌ ‌బ్లేడ్లు విరిగాయి. దీంతో ఆ విమానాన్ని వెనక్కి మళ్లించి ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ ‌చేశారు. పశ్చిమబెంగాల్‌ ‌రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం అర్ధ రాత్రి తర్వాత 1.09 గంటలకు స్పైస్‌జెట్‌కు చెందిన బోయింగ్‌ 737 ‌విమానం కోల్‌కతా…