భారత్తో యుద్ధం చేసి నష్టపోయాం..మేము శాంతినే కోరుకుంటున్నాం

ప్రధాని మోడీతో చర్చలకు సిద్ధమన్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ లాహోర్లోనే దావూద్ ఉన్నట్లు ఎన్ఎఎకు సమాచారం లాహోర్, జనవరి 17 : భారత్తో జరిగిన మూడు యుద్ధాల తర్వాత పాక్ గుణపాఠం నేర్చుకుందని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. స్వాతంత్య్రానంతరం జరిగిన మూడు యుద్దాలతో పేదరికం, నిరుద్యోగం పెరిగిందే తప్ప తమ…







