Category జాతీయం

వాహనదారులకు కొత్త నిబంధనలు

లారీ డ్రైవర్ల కోసం కొత్త చట్టం ! ట్రక్‌ ‌డ్రైవర్ల పని వేళలను మార్చే అవకాశం న్యూ దిల్లీ, జనవరి 19 : వాహనదారులకు కొత్త కొత్త నిబంధనలను అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా టోల్‌టాక్స్ ‌విషయంలో కీలక మార్పులు చేస్తోంది. టోల్‌గేట్ల వద్ద వాహనదారులకు ఇబ్బందులు పడకుండా సేవలను మరింతగా సులభతరం చేస్తోంది.…

చైనాలో కొనసాగుతోన్న కొరోనా విలయతాండవం

న్యూ దిల్లీ, జనవరి 19 : చైనాలో కరానో విలయతాండవం చేస్తోంది. నిత్యం వేలాదిమంది మృత్యువాత పడుతున్నారు. జీరో కోవిడ్‌ ‌పాలసీ తర్వాత చైనాలో రోజు లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఒక్క డిసెంబర్‌లోనే చైనాలో లక్షమందికి పైగా కరోనాతో చనిపోయినట్లు సమాచారం. చైనాలోని ప్రధాన నగరాలే కాదు, చిన్న చిన్న…

న్యూజిలాండ్‌ ‌ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ‌రాజీనామా

ఆక్లాండ్‌, ‌జనవరి 19 : న్యూజిలాండ్‌ ‌ప్రధాని పదవికి జెసిండా ఆర్డెర్న్ ‌రాజీనామా చేశారు. ఫిబ్రవరి  మొదటి వారంలో  ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు అధికార లేబర్‌ ‌పార్టీ సమావేశంలో ప్రకటించారు. వచ్చేనెల మొదటి వారంలో తాను ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు న్యూజిలాండ్‌  ‌జెసిండా ఆర్డెర్న్  ‌ప్రకటించారు. ఇదే తనకు సరైన సమయమని, ప్రధాని…

మూడు ఈశాన్య రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా

త్రిపురలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్‌, ‌మేఘాలయాలలో ఫిబ్రవరి 27న పోలింగ్‌ ‌మార్చి 2న కౌంటింగ్‌..‌ ఫలితాల ప్రకటన అమల్లోకి వొచ్చిన ఎన్నికల కోడ్‌ ‌న్యూ దిల్లీ: మూడు ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. నాగాలాండ్‌, ‌మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్‌ ‌కమిషన్‌ ‌షెడ్యూల్‌ ‌విడుదల చేసింది. త్రిపురలో ఫిబ్రవరి 16న…

ఉ‌క్రెయిన్‌లో ఘోర ప్రమాదం

హెలికాప్టర్‌ ‌కూలిన ఘటనలో హోమ్‌ ‌మంత్రి సహా 17 మంది దుర్మరణం కీవ్‌, ‌జనవరి 18 : ఉక్రెయిన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కీవ్‌ ‌నగరంలోని బ్రోవరీ టౌన్‌ ‌కిండర్‌గార్డెన్‌ ‌సపంలో హెలికాప్టర్‌ ‌కుప్పకూలింది. ఈ ఘటనలో ఉక్రెయిన్‌ ‌హోంమంత్రి సహా 16 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. హోంశాఖ…

దిల్లీ అసెంబ్లీలో నోట్ల కట్టల కలకలం

తన నోరు మూయించేందుకు లంచం ఎర ఆరోపణలు చేసిన ఆప్‌ ఎమ్మెల్యే మొహిందర్‌ ‌గోయల్‌ న్యూ దిల్లీ, జనవరి 18 : దిల్లీ అసెంబ్లీ మూడోరోజు బుధవారం కూడా ఆందోళన కొనసాగింది. . విదానసభలో మాట్లడేందుకు అవకాశం ఇవ్వగానే ఆప్‌ ఎమ్మెల్యే మొహిందర్‌ ‌గోయల్‌ ‌నోట్ల కట్టలను ప్రదర్శించారు. దాంతో సభలో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది.…

ఇం‌డోనేషియాలో భారీ భూకంపం

న్యూ దిల్లీ, జనవరి 18 : ఇండోనేషియాలో  భారీ భూకంపం సంభవించింది. బుధవారం  తెల్లవారు జామున సులావేసిలో భూమి కంపించింది. రిక్టర్‌ ‌స్కేలుపై భూకంపం తీవ్రత  6.1గా నమోదయింది.  సులవేసి ప్రావిన్స్‌కి ఉత్తరాన 65 కి. దూరంలో ఉన్న గొరొన్‌టాలోలో భూకంప కేంద్రం ఉందని  యూఎస్‌ ‌జియోలాజికల్‌ ‌సర్వే  వెల్లడించింది. సముద్రంలో 145 కిలోటర్ల లోతులో…

శ్రీ‌హరికోట్లో మరో విషాదం

ఆత్మహత్యచేసుకున్న ఎస్సై, ఉరేసుకుని భార్య మృతి నెల్లూరు, జనవరి 18 : నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రంలో మరో విషాదం చోటు చేసుకుంది.  శ్రీహరికోటలో ఉత్తరప్రదేశ్‌ ‌కు చెందిన సిఐఎస్‌ఎఫ్‌ ఎస్సై వికాస్‌ ‌సింగ్‌ ‌తన సర్వీస్‌ ‌రివాల్వర్‌ ‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకుని వెంటనే శ్రీహరికోటకు చేరుకున్న వికాస్‌…

బిజెపి అధ్యక్షుడిగా మరో ఏడాది పాటు నడ్డా

పదవీకాలాన్ని పొడిగించిన బిజెపి కార్యవర్గం నడ్డా నాయకత్వంలోనే వొచ్చే ఎన్నికల్లో పోటీ మోడీ, నడ్డాల సారథ్యంలో మరిన్ని విజయాలు వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి అమిత్‌ ‌షా న్యూ దిల్లీ ,ప్రజాతంత్ర,జనవరి17: బీజేపీ అధ్యక్షుడు జగత్‌ ‌ప్రకాశ్‌ ‌నడ్డా పదవీకా లాన్ని ఏడాది పాటు పొడిగించారు. 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు ఈ యేడు జరిగే 9…