Category జాతీయం

రోజ్‌గార్‌ ‌మేలాలలో 71వేల మందికి లేఖలు

న్యూ దిల్లీ, జనవరి 20 :  రోజ్‌ ‌గార్‌ ‌మేళాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 71,000 మంది అభ్యర్థులకు అప్పాయింట్‌మెంట్‌ ‌లెటర్లను ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం వీడియో కాన్షరెన్స్ ‌ద్వారా పంపిణీ చేశారు. కేందప్రభుత్వ శాఖల్లో జూనియర్‌ ఇం‌జనీర్లు, లోకో పైలట్లు, టెక్నీషియన్లు, ఇన్‌స్పెక్టర్లు, సబ్‌-ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లుగా చేరే అభ్యర్థుల రిక్రూట్‌మెంట్లకు నియామక పత్రాలను…

కడప జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం

కడప, జనవరి 20 : కడప జిల్లాలోని చాపాడు వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రొద్దుటూరు వైఎమ్మార్‌ ‌కాలనికి చెందిన 15 మంది…

లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా బిజెపి పాదయాత్ర

చెన్నై, జనవరి 20 : లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 39 లోక్‌సభ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై  నిర్ణయించారు. ఏప్రిల్‌ 14 ‌తమిళ సంవత్సరాది రోజున తూత్తుకుడి జిల్లా తిరుచెందూర్‌ ‌నుంచి చెన్నై వరకు 117 రోజులు ఈ…

రాజకీయాలను పక్కన పెట్టి శాంతిభద్రతలు కాపాడండి

న్యూదిల్లీ,జనవరి20 : దిల్లీ లెప్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌వీకే సక్సేనా రాజకీయాలను పక్కనపెట్టి దేశ రాజధానిలో శాంతి భద్రతల పరిస్ధితిపై దృష్టి సారించాలని దిల్లీ సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌సూచించారు. దిల్లీ మహిళా కమిషన్‌ ‌చీఫ్‌ ‌స్వాతి మలివాల్‌ను ఓ వ్యక్తి వేధింపులకు గురిచేసి కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన కలకలం రేపిన నేపధ్యంలో ఎల్‌జీపై కేజీవ్రాల్‌ ‌విరుచుకుపడ్డారు.…

నెలాఖరులో బ్యాంకులకు ఐదురోజుల సెలవులు

ముంబై, జనవరి 20 : నెలాఖరులో ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంక్‌ ‌యూనియన్ల సమ్మె, వరుస సెలవుల కారణంగా బ్యాంకింగ్‌ ‌సేవలు స్తంభించనున్నాయి. జనవరి 26 రిపబ్లిక్‌ ‌డే సందర్భంగా బ్యాంకులకు సెలవు. 28న నాల్గో శనివారం, 29న ఆదివారం కావడంతో బ్యాంకులు పనిచేయవు. ఇక వారంలో ఐదు రోజుల పని, పెన్షన్‌…

పూర్తి కావస్తున్న సెంట్రల్‌ ‌విస్టా పనులు

న్యూ దిల్లీ, జనవరి 20 : దేశ రాజధాని దిల్లీలో నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్‌ ‌భవనాన్ని ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్బంగా ప్రారంభించనున్నట్లు భావిస్తున్నారు. వేలకోట్లు కర్చు చేసి అద్భుతంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కొత్త పార్లమెంట్‌కు చెందిన లేఅవుల్‌, ‌ఫోటోలను ప్రభుత్వం విడుదల చేసింది.…

చివరి దశలోకి రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జనవరి 19 : కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ దేశ సమైక్యత కోసం కన్యాకుమారి నుంచి కాశ్యీర్‌ ‌వరకు సెపెటంబర్‌ 07 2022‌న కన్యాకుమారిలో ప్రతిష్టాత్మంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర 125వ రోజు చివరి దశకు చేరుకుని ఆఖరి రాష్ట్రం కాశ్మీర్‌ ‌చేరుకుంది. గత 8 రోజులుగా పంజాబ్‌,…

గరిష్టానికి శబరిమల ఆదాయం

తిరువనంతపురం, జనవరి 19 : కేరళలోని శబరిమల ఆలయం గురించి తెలియని వారుండరు. ఏటేటా ఆయ్యప్ప దీక్ష తీసుకునే భక్తులు ఒక్కసారైనా వెళ్లాలనుకునే ప్రధాన పుణ్యక్షేత్రం శబరిమల. అందుకే ఏటా కేవలం మూడు నెలలే అయ్యప్ప స్వాముల సీజన్‌ అయినప్పటికీ శబరిమల వార్షిక ఆదాయం మాత్రం కోట్లలో ఉంటుంది. ఆ క్రమంలోనే ఈ ఏడాది కూడా…

బీజేపీ ఎంపీ లైంగికంగా వేధిస్తున్నాడు

న్యూ దిల్లీ, జనవరి 19 : రెజ్లింగ్‌ ‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియాకు వ్యతిరేకంగా భారత కుస్తీ వీరులు రోడ్డెక్కారు. ఫెడరేషన్‌ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ ‌భూషణ్‌ ‌శరణ్‌ ‌సింగ్‌ ‌తమను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద మెరుపు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా బ్రిజ్‌ ‌భూషణ్‌ ‌శరణ్‌ ‌సింగ్‌, ‌కోచ్‌లపై స్టార్‌…