రోజ్గార్ మేలాలలో 71వేల మందికి లేఖలు

న్యూ దిల్లీ, జనవరి 20 : రోజ్ గార్ మేళాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 71,000 మంది అభ్యర్థులకు అప్పాయింట్మెంట్ లెటర్లను ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం వీడియో కాన్షరెన్స్ ద్వారా పంపిణీ చేశారు. కేందప్రభుత్వ శాఖల్లో జూనియర్ ఇంజనీర్లు, లోకో పైలట్లు, టెక్నీషియన్లు, ఇన్స్పెక్టర్లు, సబ్-ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లుగా చేరే అభ్యర్థుల రిక్రూట్మెంట్లకు నియామక పత్రాలను…








