Category జాతీయం

మద్యం మత్తులో టిసి దుశ్చర్య

మహిళ తలపై మూత్ర విసర్జన పట్టుకుని దేశశుద్ధి చేసిన ప్రయాణికులు న్యూ దిల్లీ, మార్చి 14 : ఇటీవల విమానంలో ఓ వ్యక్తి మహిళపై మూత్రవిసర్జన చేయగా..తాజాగా ఓ రైలో టిసినే ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డాడు. బాధ్యతగా వ్యవహరించాల్సిన రైల్వే టీసీ రైల్లో అర్థరాత్రి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. ఓ మహిళ తలపై మూత్ర…

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమల, మార్చి 14 : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 5 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం  కలుగు తుందని టీటీడీ అధికారులు తెలిపారు. సోమవారం స్వామివారిని 68,365 మంది భక్తులు దర్శించుకోగా 27,818 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల…

కాళేశ్వరం అక్రమాలపై సిబిఐ విచారణ

డిమాండ్‌ ‌చేస్తూ దిల్లీ వేదికగా జంతర్‌మంతర్‌ ‌వద్ద షర్మిల ఆందోళన రాష్ట్రపతి భవన్‌కు మార్చ్…అరెస్ట్ ‌చేసి పార్లమెంట్‌ ‌స్ట్రీట్‌ ‌స్టేషన్‌కు తరలింపు న్యూ దిల్లీ, మార్చి 14 : తెలంగాణ సిఎం కెసిఆర్‌ అవినీతి, అక్రమాలపై విచార చేయాలని వైఎస్‌ఆర్‌ ‌తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ ‌షర్మిల డిమాండ్‌ ‌చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవినీతి…

ముంబైలో ఫర్నీచర్‌ ‌గోదాంలో మంటలు

ముంబై, మార్చి 13 : మహారాష్ట్ర రాజధాని ముంబైలోని జోగేశ్వరి వెస్ట్ ఏరియాలో సోమవారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఫర్నీచర్‌ ‌గోదాంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని…

ఇం‌డిగో విమానంలో నైజీరియన్‌కు గుండెపోటు

అత్యవసరంగా కరాచీలో ల్యాండ్‌ అప్పటికే చనిపోయినట్లు వైద్య బృందం ప్రకటన న్యూ దిల్లీ, మార్చి 13 : గుండెపోటు మరణాలు ఇప్పుడు విమానంలోనూ మొదలయ్యాయి..దిల్లీ నుంచి దోహా వెళుతున్న విమానంలో.. నైజీరియా దేశానికి చెందిన ఓ వ్యక్తి చనిపోవటం షాక్‌ ‌కు గురి చేసింది. సోమవారం ఉదయం.. ఢిల్లీ నుంచి దోహా బయలుదేరిన ఇండిగో ..…

పార్లమెంటు దృష్టిని మరల్చే కుట్ర

అధికార పార్టీ తీరుపై సిఎల్‌పి నేత ఖర్గే మండిపాటు దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై బిఆర్‌ఎస్‌ ఆ‌గ్రహం పార్లమెంట్‌ ‌ముందు బిఆర్‌ఎస్‌, ఆప్‌ల ఆందోళన న్యూ దిల్లీ, మార్చి 13 : పార్లమెంటులో అదానీ కుంభకోణం నుండి దృష్టి మరల్చేందుకు మోదీ ప్రభుత్వం యత్నిస్తుందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే ధ్వజమెత్తారు. పార్లమెంట్‌ ‌రెండో విడత బ్జడెట్‌…

రెండో విడుత పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాలు షురూ

రాహుల్‌ ‌వ్యాఖ్యలపై క్షమాపణలకు రాజ్‌నాథ్‌ ‌డిమాండ్‌ ఉభయ సభల్లో గందరగోళం..కొనసాగుతున్న వాయిదాల పర్వం న్యూ దిల్లీ, మార్చి 13 : పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాల రెండో సెషన్‌ ‌సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లో తొలిరోజే ఆదానీ, దర్యాప్తు సంస్థల తీరుపై సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం వరకు వాయిదా పడ్డాయి.…

రెండో విడుత పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాలు షురూ

రాహుల్‌ ‌వ్యాఖ్యలపై క్షమాపణలకు రాజ్‌నాథ్‌ ‌డిమాండ్‌ ఉభయ సభల్లో గందరగోళం..కొనసాగుతున్న వాయిదాల పర్వం న్యూ దిల్లీ, మార్చి 13 : పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాల రెండో సెషన్‌ ‌సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లో తొలిరోజే ఆదానీ, దర్యాప్తు సంస్థల తీరుపై సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం వరకు వాయిదా పడ్డాయి.…

22‌న తిరుమలలో ఉగాది ఆస్థానం

తిరుమల, మార్చి 13 : శ్రీవారి ఆలయంలో మార్చి 22వ తేదీన ఉగాది ఆస్థానానం జరగనుంది. ఈ నేపథ్యంలో మార్చి 21న ఆలయ అధికారులు కోయిల్‌ ఆళ్వార్‌ ‌తిరుమంజనం నిర్వహించనున్నారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ ‌తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు మంగళవారం ఆలయ…