ఐటీ పరిశ్రమలో కొనసాగుతోన్న సంక్షోభం

ఉద్యోగులకు షాక్ ఇవ్వబోతున్న ట్విట్టర్ ఉద్యోగులకు ఉద్వాసనకు చర్యలు న్యూ దిల్లీ, జనవరి 21 : ఐటీ పరిశ్రమలో సంక్షోభం కొనసాగుతోంది. వరసగా టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి ట్విట్టర్ తో ప్రారంభం అయిన ఈ లేఆఫ్స్ ట్రెండ్ మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట, అమెజాన్ ఇలా అన్ని ప్రముఖ సంస్థల్లో కొసాగుతోంది.తాజాగా దేశీయ…








