Category జాతీయం

ఐటీ పరిశ్రమలో కొనసాగుతోన్న సంక్షోభం

ఉద్యోగులకు షాక్‌ ఇవ్వబోతున్న ట్విట్టర్‌ ఉద్యోగులకు ఉద్వాసనకు చర్యలు న్యూ దిల్లీ, జనవరి 21 : ఐటీ పరిశ్రమలో సంక్షోభం కొనసాగుతోంది. వరసగా టెక్‌ ‌దిగ్గజాలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి ట్విట్టర్‌ ‌తో ప్రారంభం అయిన ఈ లేఆఫ్స్ ‌ట్రెండ్‌ ‌మెటా, గూగుల్‌, ‌మైక్రోసాఫ్ట, అమెజాన్‌ ఇలా అన్ని ప్రముఖ సంస్థల్లో కొసాగుతోంది.తాజాగా దేశీయ…

జమ్ముకశ్మీర్‌లో జంట పేలుళ్లు ఏడుగురికి తీవ్రగాయాలు

నర్వాల్‌, ‌జనవరి 21 : జమ్ముకశ్మీర్‌ ‌నర్వాల్‌లో శనివారం ఉదయం  జంట పేలుళ్లు సంభవించాయి. ట్రాన్స్‌పోర్ట్ ‌నగర్‌ ‌యార్డ్ ‌నంబర్‌ 7‌లో ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు గాయపడినట్లు అడిషనల్‌ ‌డైరెక్టర్‌ ‌జనరల్‌ ఆఫ్‌ ‌పోలీస్‌ (‌జమ్మూ) ముఖేష్‌ ‌సింగ్‌ ‌వెల్లడించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి…

విద్యార్థినులకు రుతుక్రమ సెలవులు ప్రకటన

కొచ్చిన్‌, ‌జనవరి 21 : ఉన్నత విద్యాశాఖ పరిధిలోని అన్ని యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థినులకు రుతుక్రమ సెలవులు కల్పిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం జనవరి16న ప్రకటించింది. దేశంలోనే తొలిసారిగా ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నారు కేరళ సీఎం పినరయి విజయన్‌ . ‌కొచ్చిన్‌ ‌యూనివర్శిటీ ఆఫ్‌ ‌సైన్స్ అం‌డ్‌ ‌టెక్నాలజీ విద్యార్థులకు రుతుక్రమ సెలవులు అందించాలని కోరుతూ…

న్యూజిలాండ్‌ ‌కొత్త ప్రధానిగా క్రిస్‌ ‌హిప్‌కిన్స్

ఆక్లాండ్‌, ‌జనవరి 21 : న్యూజిలాండ్‌ ‌కొత్త ప్రధానిగా ఆ దేశ విద్యాశాఖ మంత్రి  క్రిస్‌ ‌హిప్‌కిన్స్ ఎన్నిక కానున్నారు. జెసిండా అర్డెర్న్ ‌స్థానంలో లేబర్‌ ‌పార్టీ నుంచి క్రిస్‌ ‌హిప్‌ ‌కిన్స్ ఒక్కరే పోటీలో ఉండటంతో ఆయన ఎన్నిక దాదాపు ఖాయమైంది. ఆదివారం జరగనున్న సమావేశంలో లేబర్‌ ‌పార్టీ  ఎంపీలు క్రిస్‌ ‌హిప్‌ ‌కిన్స్…

కాశ్మీర్‌లో లోయలో పడ్డ మినీబస్సు

ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం శ్రీనగర్‌, ‌జనవరి 21 : జమ్మూకశ్మీర్‌ ‌కథువా జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మినీ బస్సు అదుపుతప్పి లోతైన లోయలోపడిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. 15 మందికి గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కౌగ్‌ ‌నుంచి…

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్లదాడి

కతిహార్‌, ‌జనవరి 21 : వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌ట్రైన్‌పై రాళ్ల దాడి ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా.. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్లదాడి జరిగింది. జల్‌పాయ్‌గురి నుంచి హౌరా వస్తున్న రైలుపై రాళ్లదాడి జరగడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. పోకిరీలు రాళ్లదాడి చేయడంతో రైలు బోగీ అద్దాలు పగిలాయి. బీహార్‌లోని కతిహార్‌ ‌జిల్లాలో…

గణతంత్ర వేడుకల అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు

న్యూ దిల్లీ, జనవరి 21 : భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అద్బెల్‌ ‌ఫతా అల్‌-‌సిసీ హజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఆయన జనవరి 24న ఢిల్లీకి రానున్నారు. ఆ తర్వాతి  రోజు ప్రధాని మోడీతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని ప్రభుత్వం ప్రకటించింది. ఈజిప్టు అధ్యక్షుడు, ఉపరాష్ట్రపతి…

కశ్మీర్‌ ‌చలిలో వేడి ..!

జమ్ము-కాశ్మీర్‌లో రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర పాదయాత్రలో పాల్గొన్న శివసేన సంజయ్‌ ‌రౌత్‌, ‌గ్యాలంట్రీ అవార్డు గ్రహీతలు యాత్ర మొత్తంలో మొదటిసారిగా టీ షర్ట్‌పై రెయిన్‌ ‌కోట్‌తో కనిపించిన రాహుల్‌ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జనవరి 20 : కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ శుక్రవారం తన భారత్‌ ‌జోడో యాత్రను జమ్మూ కాశ్మీర్‌…

కాశ్మీర్‌లో ఉగ్రవాదం ఆగిపోలేదు

పాక్‌తో చర్చలు జరపాలి భారత్‌ ‌జోడో యాత్రలో పాల్గొన్న ఫరూక్‌ అబ్దుల్లా శ్రీనగర్‌, ‌జనవరి 20 : జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదం సజీవంగా ఉందని నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై బిజెపి మండిపడింది. అసలు ఉగ్రవాదం పోవాలని అబ్దుల్లా కోరుకోవడం లేదా అని ప్రశ్నించింది. కాశ్మీరీ పండిట్ల గాయాలకు ఔషధం అవసరమని,…