అండమాన్ ద్వీపాలకు పరమవీర చక్ర వీరుల పేర్లు

నేతాజీ జయంతి సందర్భంగా మోదీ నిర్ణయం ఘనంగా నివాళి అర్పించిన ప్రధాని న్యూదిల్లీ,జనవరి23 : పరాక్రమ్ దివస్ సందర్భంగా అండమాన్, నికోబార్లోని 21 పెద్ద దీవులకు ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పేరు పెట్టారు. పరమవీర చక్ర విజేతలుగా పిలువబడే ఈ ద్వీపాలకు 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహితల పేర్లను నామకరణం…







