Category జాతీయం

అం‌డమాన్‌ ‌ద్వీపాలకు పరమవీర చక్ర వీరుల పేర్లు

నేతాజీ జయంతి సందర్భంగా మోదీ నిర్ణయం ఘనంగా నివాళి అర్పించిన ప్రధాని న్యూదిల్లీ,జనవరి23 : పరాక్రమ్‌ ‌దివస్‌ ‌సందర్భంగా అండమాన్‌, ‌నికోబార్‌లోని 21 పెద్ద దీవులకు ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా పేరు పెట్టారు. పరమవీర చక్ర విజేతలుగా పిలువబడే ఈ ద్వీపాలకు 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహితల పేర్లను నామకరణం…

‌ద్రౌపది ఆలయ ఘటనపై విచారణ

చెన్నై, జనవరి 23 : తమిళనాడులోని ఓ ఆలయంలో జరిగిన ఉత్సవాల్లో క్రేన్‌ ‌కూలి నలుగురు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. క్రేన్‌ ఉపయోగానికి అనుమతి లేదని,అయినా నిర్వాహకులు క్రేన్‌ ఉపయోగించారని అన్నారు. రాణిపేటలోని ద్రౌపతి ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి క్రేన్‌ ‌పై…

శ్రీ‌వాణి ట్రస్ట్‌కు రూ.650 కోట్ల నిధులు

దాతలకు ఉచిత దర్శన ఏర్పాట్లు టిటిడి ఇవో ధర్మారెడ్డి వెల్లడి తిరుమల, జనవరి 23 : రూ. లక్ష లోపు విరాళం ఇచ్చేవారికి శ్రీవాణి ట్రస్ట్ ‌దర్శన టికెట్లు ఇస్తామని టిటిడి ఇఒ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో అన్నమయ్య భవన్‌లో టిటిడి ఇఒ ధర్మారెడ్డి డియా సమావేశంలో మాట్లాడారు. శ్రీవాణి ట్రస్ట్ ‌విరాళాల వివరాలను ఇఒ…

మస్కట్‌ ‌విమానంలో సంకాతేక లోపం

తిరువనంతపురం, జనవరి 23 : తిరువనంతపురం నుంచి ఒమన్‌లోని మస్కట్‌కు వెళ్లాల్సిన ఎయిర్‌ ఇం‌డియా ఎక్స్‌ప్రెస్‌ ‌విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే వెనక్కి తిరిగి వచ్చేసింది. ఐఎక్స్ 549 ‌నంబరు గల ఎయిర్‌ ఇం‌డియా ఎక్స్‌ప్రెస్‌ ‌కేరళ రాజధాని నగరమైన తిరువనంతపురం విమానాశ్రయం నుంచి సోమవారం ఉదయం 8:30గంటలకు…

నియంతలకు పట్టిన గతే మోదీకి తప్పదు

హిట్లర్‌ ఆదర్శంగా మోదీ పాలన కర్నాటక మాజీ సిఎం సిద్దరామయ్య ఘాటు విమర్శలు తిప్పికొట్టిన సిఎం బొమ్మై బెంగళూరు, జనవరి 23 : ప్రపంచంలో నియంతలకు పట్టిన గతే మోడీకి కూడా పడుతుందని, సావర్కర్‌కు జర్మన్‌ ‌నియంత అడాల్ఫ్ ‌హిట్లర్‌ ‌స్ఫూర్తి అంటూ వీర్‌ ‌దామోదర్‌ ‌సావర్కర్‌ ‌పై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ ‌సీనియర్‌…

పిఎం రాష్ట్రీయ బాల పురస్కార్‌ ‌విజేతలతో… నేడు ప్రధాన మంత్రి మోడీ సమావేశం

హైదరాబాద్‌, ‌సిఐబి, జనవరి 23 : ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌(‌పిఎమ్‌ఆర్‌ ‌బిపి) విజేతలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనవరి నేడు సాయంత్రం 4 గంటలకు దిల్లీలోని తన నివాసంలో సమావేశం కానున్నారు. భారతదేశం ప్రభుత్వం బాలలకు వారి అసాధారణమైన కార్యసాధనకు గాను ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాల’ ను ఆరు…

విజయవాడకు చేరుకున్న చేగువేరా కుమార్తె

విజయవాడ, జనవరి 23 : మార్క్సిస్ట్ ‌విప్లవ శిఖరం చేగువేరా కుమార్తె అలైద గువేరా, ప్రొఫెసర్‌ ఎస్తిఫినా గువేరాలు సోమవారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు ఆర్‌.అరుణ్‌ ‌కుమార్‌, ‌రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ కెఎస్‌.‌లక్ష్మణరావు, ఆహ్వాన సంఘం కన్వీనర్లు బుడ్డిగ…

పాక్‌లో విద్యుత్‌ ‌సంక్షోభం

లాహోర్‌,‌జనవరి23: పాకిస్తాన్‌లో తీవ్ర విద్యుత్‌ అం‌తరాయం ఏర్పడింది. ట్రాన్స్ ‌మిషన్‌ ‌లైన్లలో లోపం కారణంగా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో విద్యుత్‌ ‌నిలిచిపోయింది. దీంతో ముఖ్య నగరాలైన ఇస్లామాబాద్‌తో పాటు, లాహోర్‌, ‌కరాచీల్లోనూ అంధకారం అలుముకుంది. ఈ సమస్య సోమవారం ఉదయం 7.30 గంటల నుంచి ఉన్నట్లు పాకిస్తాన్‌ ‌జర్నలిస్ట్ అసద్‌ అలీ టూర్‌ ‌ట్వీట్‌…

11,409 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

న్యూ దిల్లీ, జనవరి 21 : కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన సంస్థల్లో కర్లికల్‌ ‌పోస్టులను భర్తీ చేయడానికి స్టాఫ్‌ ‌సెలక్షన్‌ ‌కమిషన్‌ ‌టా రిక్రూట్‌మెంట్‌ ‌పరీక్షలను నిర్వహిస్తుంటుంది. తాజాగా మల్టీ-టాస్కింగ్‌ (‌నాన్‌-‌టెక్నికల్‌) ‌స్టాఫ్‌, ‌హవల్దార్‌ ‌పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 17తో…