Category జాతీయం

ఈజిప్టు అధ్యక్షుడితో మోదీ భేటీ

న్యూదిల్లీ,జనవరి25 : భారత 74వ గణతంత్ర వేడుకలకు హాజరయ్యేందుకు ముఖ్య అతిధిగా వచ్చిన ఈజిప్టు అధ్యక్షుడు అద్బెల్‌ ‌ఫతా ఎల్‌-‌సిసితో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేలా వ్యవసాయం, డిజిటల్‌ ‌డొమైన్‌, ‌వాణిజ్యంతో సహా వివిధ రంగాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. ఆసియా, ఆఫ్రికా మధ్య వారధిగా ఉండే ఈజిప్టుతో తమ…

మన ’జాతీయగీతం’ జనగణమన

రవీంద్రుడి కలంనుంచి జాలువారిన గీతిక తొలుత స్వరపరచిందీ బ్రిటిష్‌ ‌మహిళ న్యూదిల్లీ,జనవరి24 : జనగణమన అధినాయక జయహే .. ’ అంటూ ఏ మూల నుండి సుమధురమైన ఆ శబ్ద తరంగాలు వినపడినా రోమాంచితం కాని భారతీయుడెవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు .విద్యార్థి దశలో ఓ భాగంగా నిలిచిపోయిన ఆ గీతానికి నిత్య నీరాజనాలర్పించేలా చేసిన…

అమెరికాలో వరుస కాల్పుల కలకలం

వాషింగ్టన్‌, ‌జనవరి 24 :  అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో వరుసగా జరుగుతున్న కాల్పుల ఘటనలు కలవరానికి గురి చేస్తున్నాయి. కాలిఫోర్నియాలోని హాఫ్‌ ‌మూన్‌ ‌బే ప్రాంతంలో వేర్వేరు చోట్ల కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం…

ముంబైలో కస్టమ్స్ ‌పోలీసుల దాడి

ముంబై, జనవరి 24 : ముంబై ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు అమెరికా నుంచి వచ్చిన ఇద్దరు ప్యాసింజెర్ల నుంచి భారీగా అమెరికన్‌ ‌డాలర్లు స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి 90వేల అమెరికా డాలర్లను సీజ్‌ ‌చేశారు. అమెరికా డాలర్ల నోట్లను పుస్తకాల్లో తీసుకువస్తున్న ఆ ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. రెండు వేర్వేరు కేసుల్లో ఆ…

దిల్లీ మేయర్‌ ఎన్నికకు మళ్లీ అంతరాయం

న్యూదిల్లీ,జనవరి24 :దిల్లీ మేయర్‌, ‌డిప్యూటీ మేయర్‌ ఎన్నిక మళ్లీ ఆగిపోయింది. మున్సిపల్‌ ‌సమావేశంలో ఆప్‌, ‌బీజేపీ కార్పొరేటర్ల ఆందోళనల మధ్య  మేయర్‌, ‌డిప్యూటీ మేయర్‌ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. నిజానికి 6న మేయర్‌, ‌డిప్యూటీ మేయర్‌ల ఎన్నిక జరగాల్సి ఉండగా.. ఆప్‌, ‌బీజేపీ కార్పొరేటర్ల గొడవ కారణంగా ఆ పక్రియ ఇవాళ్టికి వాయిదా పడింది.…

ఉద్యోగార్థులకు జోమాటో ఊరట

న్యూదిల్లీ,జనవరి24 :ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ సంస్థలు భారీగా తమ ఉద్యోగులను తొలగిస్తున్న సమయంలో.. ప్రముఖ ఫుడ్‌ ‌డెలివరీ సంస్థ జొమాటో ఊరటనిచ్చే వార్త చెప్పింది. కొత్త ఉద్యోగులను తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ వ్యవస్థాపకులు దీపేందర్‌ ‌గోయల్‌ ‌లింక్డిన్‌ ‌ద్వారా తెలియజేశారు. వివిధ విభాగాల్లో సుమారు 800 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు వెల్లడించారు. చీఫ్‌…

కేరళ రాష్ట్రంలో కొత్తగా నోరో వైరస్‌

కొచ్చి, జనవరి 24 : కేరళ రాష్ట్రంలో కొత్తగా నోరో వైరస్‌  ‌వెలుగుచూసింది. కక్కనాడ్‌ ‌పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూలుకు చెందిన 62 మంది విద్యార్థుల్లో వాంతులు, డయేరియా లక్షణాలు బయటపడ్డాయి. పాఠశాలలో 1,2వతరగతులు చదువుతున్న విద్యార్థుల నుంచి శాంపిళ్లను సేకరించి పరీక్ష కోసం లాబోరేటరీకి పంపించామని జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి చెప్పారు. పాఠశాల…

సవాళ్లను ఎదుర్కునడంలో యువత ముందుండాలి

చరిత్ర పురుషులను ఆదర్శంగా తీసుకోవాలి నేతాజీ జయంతి సందర్భంగా యువతో మోదీ ఇంటరాక్షన్‌ న్యూ దిల్లీ, జనవరి 24 : పరాక్రమ్‌ ‌దివస్‌ ‌సందర్భంగా పార్లమెంటులో నేతాజీ సుభాష్‌ ‌చంద్రబోస్‌ ‌గౌరవార్థంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యువతీ, యువకులతో ప్రత్యేకంగా సంభాషించారు. నో యువర్‌ ‌లీడర్‌  ‌కార్యక్రమానికి ఎంపికైన 81 మంది…

మహారాష్ట్రలో కొత్త రాజకీయ కూటమి

ముంబై, జనవరి 23 : మహారాష్ట్రలో కొత్త రాజకీయ కూటమి ఏర్పాటైంది.  శివసేన నుంచి విడిపోయిన రెండు నెలలకు ముంబై రాజకీయాల్లో సంచలనం నమోదైంది. రానున్న సివిక్‌ ‌పోల్స్‌ను దృష్టిలోపెట్టుకుని కూటమిగా దగ్గరయ్యేందుకు ఉద్దవ్‌ ‌వర్గం- ప్రకాశ్‌ అం‌బేడ్కర్‌ ‌నిర్ణయించాయి.ముంబై నగర పాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు కొత్త పొత్తులు కలిశాయి. ఉద్దవ్‌ ‌ఠాక్రే,…