Category జాతీయం

జాతీయ వాదం పేరుతో నిజాలు దాచలేరు

ఆదానీ గ్రూప్‌ ఆరోపణలను తిప్పికొట్టిన హిండెన్‌బర్గ్ ‌న్యూదిల్లీ,జనవరి30: తమ నివేదికను భారతదేశంపై దాడిగా అదానీ గ్రూప్‌ ‌పేర్కొనడాన్ని సోమవారం హిండెన్‌బర్గ్ ‌తిరస్కరించింది. జాతీయవాదం పేరుతో మోసాన్ని కప్పిపుచ్చలేమని తెలిపింది. హిండెన్‌ ‌బర్గ్ ‌నివేదికకు ప్రతిస్పందనగా ఆదివారం అదానీ గ్రూప్‌ 413 ‌పేజీల ప్రతిస్పందనను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్‌ ‌ప్రతిస్పందనపై హిండెన్‌బర్గ్ ‌ఘాటుగా…

ఫిబ్రవరి 2నుంచి సమతా కుంభ్‌

పదిరోజులపాటు బ్రహ్మోత్సవాలు పద్మభూషణ్‌ ‌రావడం ఆనందదాయకం డియాతో చినజీయర్‌ ‌స్వామి హైదరాబాద్‌,‌జనవరి30: తన మేధస్సుతో ఎన్నో సంస్కరణ తీసుకొచ్చిన ఘనుడు రామానుజా చార్యులు అని చిన్నజీయర్‌ ‌స్వామి అన్నారు. సోమవారం డియాతో మాట్లాడుతూ రామానుజచార్య మహామూర్తిని ఆవిష్కరిం చుకుని సంవత్సరం అవుతుందని చిన్నజీయర్‌ ‌స్వామి పేర్కొన్నారు. ఫిబ్రవరి 2వ తేదిన సమతా మూర్తి మొదటి వార్షికోత్సవం…

తోడేళ్లంతా ఒక్కటై వస్తున్నాయి

సింహం సింగిల్‌గానే వస్తుంది మరోమారు విపక్షాలపై జగన్‌ ‌మండిపాటు గతంలో పనిచేసిన ముసలాయన అంటూ బాబుపై విమర్శలు వినుకొండలో జగనన్న చేదోడు పథకం కింద నిధులు విడుదల పల్నాడు,జనవరి30 : తోడేళ్లన్నీ కలసి వస్తున్నాయని..అప్రమత్తంగా ఉండాలని సిఎం జగన్‌ ‌ఘాటుగా విమర్శించారు. విపక్షాల తీరుపై సిఎం జగన్‌ ‌విమర్శలు గుప్పించారు. వినుకొండలో జరిగిన కార్యక్రమంలో జగన్‌…

జాతిపితకు ఘనంగా నివాళి

రాజ్‌ఘాట్‌ ‌వద్ద నివాళులు బాపూఘాట్‌ ‌వద్ద గవర్నర్‌, ‌మంత్రుల నివాళి న్యూదిల్లీ, జనవరి 30 : అమరవీరుల దినోత్సవం సందర్భంగా మహాత్మాగాంధీకి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా నివాళులర్పించారు. జాతి సేవలో భాగంగా తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన వీరులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ రోజు గాంధీజీ వర్థంతి సందర్భంగా…

ధన్‌బాద్‌ ‌హాస్పిటల్‌లో ఘోర అగ్నిప్రమాదం

ధన్‌బాద్‌, ‌జనవరి 28 : జార్ఖండ్‌ ఓ ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో డాక్టర్‌ ‌దంపతులతో కలిసి ఆరుగురు మరణించారు. ఈ  దుర్ఘటన జార్ఖండ్‌ ‌రాష్ట్రంలోని ధన్‌బాద్‌ ‌నగరంలో శుక్రవారం రాత్రి జరిగింది. ధన్‌బాద్‌ ‌నగరం పురానాబజార్‌ ‌లోని హాజ్రా ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. అగ్నికీలలతో పొగ కమ్ముకోవడంతో ఇద్దరు డాక్టర్లతో కలిసి…

కూలిన రెండు యుద్ధ్దవిమానాలు

సురక్షితంగా బయటపడ్డ పైలెట్లు మధ్యప్రదేశ్‌ ‌మెరేనా ప్రాంతంలో కూలినట్లు వెల్లడి రాజస్థాన్‌లో మరో ఛార్టెడ్‌ ‌విమాన ప్రమాదం న్యూ దిల్లీ, జనవరి 28 : భారత వాయుసేనకు చెందిన మూడు యుద్ధ విమానాలు శనివారం కుప్పకూలాయి. మధ్యప్రదేశ్‌లో శిక్షణలో ఉన్న రెండు ఫైటర్‌ ‌జెట్లు, రాజస్థాన్‌లో మరో యుద్ధవిమానం ప్రమాదానికి గురైనట్లు రక్షణశాఖ అధికారులు వెల్లడించారు.…

బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె వాయిదా

30,31 తేదీల్లో సమ్మె విరమణ ప్రకటన న్యూ దిల్లీ, జనవరి 28 : వారానికి ఐదు రోజుల పనిదినాలు, వేతన పెంపు సవరణపై చర్చలు, ఉద్యోగ ఖాళీల భర్తీ, ఎన్‌ ‌పీఎస్‌ ‌రద్దు తదతర డిమాండ్లతో దేశంలోని బ్యాంకు యూనియన్లు ఇటీవల సమ్మెకు పిలుపునిచ్చాయి. జనవరి 30, 31 తేదీల్లో సమ్మె నిర్వహించాలని నిర్ణయించాయి. అయితే…

కమల్‌ ‌పార్టీ వెబ్‌సైట్‌ ‌హ్యాక్‌

కాంగ్రెస్‌తో పార్టీ విలీనం లేదని వెల్లడి చెన్నై, జనవరి 28 : కమల్‌ ‌హాసన్‌  ‌పొలిటికల్‌ ‌పార్టీ మక్కల్‌ ‌నీది మయ్యమ్‌ ‌వెబ్‌ ‌సైట్‌ ‌హ్యాక్‌ అయ్యింది. ఈ విషయాన్నిఆ పార్టీ ట్విట్టర్లో తెలిపింది. ప్రజాస్వామ్య  గొంతుకను అణచివేసేందుకు కొందరు ఈ హ్యాకింగ్‌ ‌కు పాల్పడ్డారని..దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.జనవరి 30న మక్కల్‌ ‌నీది…

భద్రతా వైఫల్యం కారణంగా మధ్యలో ఆగిన యాత్ర

జమ్ము-కాశ్మీర్‌లో కొనసాగుతున్న భారత్‌ ‌జోడో రాహుల్‌తో పాదయాత్రలో పాల్గొన్న ఒమర్‌ అబ్దుల్లా ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌జనవరి 27 : కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో అంతిమ దశకు చేరుకుని జమ్ము-కాశ్మీర్‌లో కొనసాగుతున్నది. రిపబ్లిక్‌ ‌డే సందర్భంగా ఒకరోజు విరామం అనంతరం శుక్రవారం కేంద్రపాలిత ప్రాంతం రాంబన్‌ ‌జిల్లా బనిహాల్‌ ‌నుండి…