Category జాతీయం

కేంద్ర బడ్జెట్‌ ఆశజనకం..ప్రగతి కారకం

రాష్ట్రం సూచనలను పాటించి కేటాయంపులు బడ్జెట్‌ ‌ప్రతిపాదనలతో మరింత పురోగతి సాధ్యం ఎపి ఆర్థికమంత్రి బుగ్గన రాజేందర్‌ ‌వ్యాఖ్య అమరావతి, ఫిబ్రవరి 1 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఆశాజనకంగా, ప్రగతి కారకంగా ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ‌స్పందించారు. ప్రీ బడ్జెట్‌ ‌సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించిన సలహాలు,…

ఎక్కువకాలం పెన్షన్‌ ‌తీసుకున్న బోయత్‌రామ్‌ ‌దుడి

వయసు దపడడంతో మృతి జైపూర్‌, ‌ఫిబ్రవరి 1 : అత్యధిక కాలం పింఛన్‌ ‌తీసుకున్న వ్యక్తిగా రికార్డుల్లో నిలిచిన బోయత్‌రామ్‌ ‌దుడి కన్నుమూశారు. ఎక్స్ ‌సర్వీస్‌ ‌మెన్‌ అయిన రాజస్థాన్‌లోని ఝున్‌ఝునుకు చెందిన బోయత్‌రామ్‌ (100) ‌సోమవారం కన్నుమూశారు. స్వాతంత్యాన్రికి ముందు బ్రిటిష్‌ ఇం‌డియా సైన్యంలో పనిచేసిన ఆయన.. 66 ఏండ్లకు పైగా పెన్షన్‌ అం‌దుకున్నారు.…

దేశ అభివృద్ధికి పునాది వేసేలా బడ్జెట్‌ ‌రూపకల్పన

అన్ని వర్గాల కలలను సాకారం చేసేలా బడ్జెట్‌ శ్రీ అన్న పథకం అద్భుతమని ప్రకటించిన ప్రధాని మోదీ న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : ఏడు అంశాలు ప్రాధాన్యంగా రూపొందించిన బడ్జెట్‌ ‌కొత్త ఇండియాకు గట్టి పునాది అవుతుందని ప్రధాని మోడీ అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ…2047 లక్ష్యంగా…

నేడు లోక్‌సభ ముందుకు కేంద్రం పద్దుw

2023-24కు బడ్జెట్‌ ‌ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌జనాకర్శక బడ్జెట్‌ ఉం‌టుందన్న అంచనాలు ఐటి మినహాయింపులపై వేతన జీవుల ఆశ న్యూ దిల్లీ, జనవరి 31 : ఫిబ్రవరి 1న కేంద్రం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ 2023-24…

ఒక్కో ఉద్యోగికి రూ.6 కోట్లు బోనస్‌..!

ప్రంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యంలో ఓ చైనా కంపెనీ ఉద్యోగులకు ఊహించనంత బోనస్‌ ‌బీజింగ్‌, ‌జనవరి 31 : ప్రపంచ వ్యాప్తంగా పలు దిగ్గజ కంపెనీలు ఆర్థిక మాంద్యం తెచ్చిన కష్టాలతో ఆర్థిక భారం తగ్గించుకోవటానికి వేలాదిమంది ఉద్యోగుల్ని తీసేస్తుస్తున్న వేళ కొరోనాను ప్రపంచానికి పరిచయం చేసిన చైనాలోని ఓ కంపెనీ మాత్రం ఒక్క ఉద్యోగిని అంటే…

టాప్‌-10 ‌సంపన్నుల జాబితా నుంచి అదానీ ఔట్‌

‌క్షీణిస్తూ వొస్తున్న సంపద న్యూ దిల్లీ, జనవరి 31 : ఆసియా కుబేరుడు గౌతమ్‌ అదానీ గ్రూప్‌ ‌స్టాక్స్ ‌పతనం కొనసాగుతుండటంతో సంస్థ చైర్మన్‌ అదానీ సంపద క్షీణిస్తూ వొస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రపంచ సంపన్నుల టాప్‌-10 ‌జాబితాలో స్థానాన్ని కోల్పోయారు. బ్లూమ్‌బర్గ్? ‌బిలియనీర్స్ ఇం‌డెక్స్ ‌ప్రకారం..2023 జనవరి 31 నాటికి గౌతమ్‌ అదానీ…

రెండో టీ20 పిచ్‌ ‌క్యూరేటర్‌పై వేటు

లక్నో, జనవరి 31 : న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 టెస్టు మ్యాచ్‌ను తలపించింది. బ్యాటర్లు పరుగులు చేసేందుకు చెమటోడ్చారు. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉన్నా ఒక్క సిక్స్ ‌కూడా కొట్టలేకపోయారు. ఫోర్లు కూడా అంతంతమాత్రమే. దీంతో మ్యాచ్‌ అనంతరం పిచ్‌పై చాలా విమర్శలు వచ్చాయి. ఇలాంటి పిచ్‌లు తయారు చేయడమేంటని టీమిండియా కెప్టెన్‌…

15 ఏళ్లు పైబడిన వాహానదారులకు షాక్‌

న్యూ దిల్లీ, జనవరి 31 : కాలుష్య నివారణతో పాటు రోడ్డు ప్రమాదాల తగ్గించేందుకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ బలమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే పాత వెహికల్స్‌ను తుక్కుగా మార్చేందుకు వెహికల్‌ ‌స్క్రాపేజ్‌ ‌పాలసీని కేంద్రం ప్రకటించింది. అలాగే 15ఏళ్లు పైబడిన అన్ని ప్రభుత్వ వాహనాల వాడకాన్ని ఏప్రిల్‌ 1 ‌నుంచి ఆపేస్తున్నట్లు…

అరవింద్‌ ‌కేజ్రీవాల్‌కు బెదిరింపు కాల్స్

న్యూ దిల్లీ, జనవరి 31 : దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ ‌వొచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు పీసీఆర్‌ ‌కాల్‌ ‌చేసినట్లు కేజీవ్రాల్‌ ‌వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. బెదిరింపు కాల్‌ ‌నేపథ్యంలో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. కేజీవ్రాల్‌ను చంపేస్తామని బెదిరించిన వ్యక్తిని పోలీసులు గుర్తించి, అదుపులోకి…