Category జాతీయం

కర్నాటక ఎన్నికలకు మేం సిద్ధం

బిజెపి ప్రభుత్వాన్ని త్వరగా సాగనంపాల్సిందే కర్ణాటక కాంగ్రెస్‌ ‌కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ బెంగళూరు, మార్చి 29 : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని కర్ణాటక ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ‌తెలిపారు. మే 10వ తేదీన ఒకే విడతలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు చీఫ్‌ ఎలక్షన్‌…

దిల్లీలో టిడిపి ఆవిర్భావ వేడుకలు

న్యూ దిల్లీ,మార్చి 29 : టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  పాల్గొన్నారు. ఆ వేడుకలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంటులో ఎన్టీఆర్‌ ‌విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ ఆవిర్భావ వేడుకలను టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్‌, ‌కేశినేని నాని, కనకమేడల రవీందర్‌ ‌నిర్వహించారు. కేక్‌ ‌కట్‌ ‌చేసి ఇతర…

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ముంబై, మార్చి 29 : బులియన్‌ ‌మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు గతంలో ఎన్నడూ లేనంతంగా పరుగులు పెడుతున్నాయి. బంగారం పదిగ్రాముల ధర 70 వేలకు చేరుకుంటుందన్న ఆందోళన కలుగుతోంది. ఈ క్రమంలో పసిడి, వెండి ప్రియులకు స్వల్ప ఊరట లభించింది. తాజాగా.. బంగారం, వెండి ధరలు తగ్గాయి. బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల…

అవినీతి కూటమికి నరేంద్ర మోదీ నాయకుడు

న్యూ దిల్లీ, మార్చి 29 : అవినీతి కూటమికి నాయకుడిగా ఉన్నారంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పై కాంగ్రెస్‌  అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతలపైకి కేంద్ర ఏజెన్సీలను ఉసిగొల్పుతూ అవినీతిపరుల కూటమికి మోదీ నాయకత్వం వహిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఖర్గే బుధవారం వరుస ట్వీట్లు చేశారు. బిలియనీర్‌…

కోర్టు తీర్పు తరవాతే వయనాడ్‌పై నిర్ణయం

సీటు ఖాలీ అయ్యాక ఆరు నెలల సమయం :సిఇసి రాజీవ్‌ ‌కుమార్‌ ‌వెల్లడి న్యూ దిల్లీ, మార్చి 29 : కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ ప్రాతినిథ్యం వహించిన కేరళలోని వయనాడ్‌ ‌పార్లమెంట్‌ ‌స్థానానికి ఉపఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికలకు ఏడాదికిపైగా సమయం ఉండటంతో వయనాడ్‌ ‌లోక్‌సభ స్థానానికి ఎన్నికలు…

మోగిన కర్నాటక ఎన్నికల నగారా

మే 10న ఒకే దశలో ఎన్నికల నిర్వహణ 13న కౌంటింగ్‌…‌ఫలితాల ప్రకటన… ఏప్రిల్‌ 13‌వ తేదీన నోటిఫికేషన్‌ ‌విడుదల ఏప్రిల్‌ 20‌వ తేదీ వరకు నామినేషన్లకు గడువు 80 ఏళ్ల పైబడ్డవారికి, వికాలంగులకు వోట్‌ ‌ఫ్రమ్‌ ‌హోమ్‌ ‌డియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సిఇసి రాజీవ్‌ ‌కుమార్‌ న్యూ దిల్లీ, మార్చి 29 : కర్నాటకలో…

రాహుల్‌ ‌విదేశీ మహిళకు పుట్టిన బిడ్డ

అందుకే దేశభక్తి కనిపించడంలేదు రాహుల్‌పై బిజెపి ఎంపి వివాదాస్పద వ్యాఖ్యలు న్యూ దిల్లీ, మార్చి 28 : రాహుల్‌ ‌గాంధీ కుటుంబంపై  బీజేపీ ఎంపీ  సంజయ్‌ ‌జైశ్వాల్‌ ‌వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విదేశీ మహిళకు పుట్టిన వ్యక్తి ఎప్పటికీ దేశభక్తుడు కాలేడని జైస్వాల్‌ ‌వ్యాఖ్యానించారు.  పైగా 2 వేల సంవత్సరాల క్రితం చాణక్యుడు చెప్పిన మాటలనే..తాను…

కర్నాటకలో ఒంటరి పోరాటం

కాంగ్రెస్‌, ‌బిజెపిలకు దూరంగా పోరు తదుపరి అధికారం తమదే అన్న జేడీఎస్‌ అధినేత కుమారస్వామి బెంగళూరు, మార్చి 28 : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి,  జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నాకట ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బాంబు పేల్చారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు కోసం…

రాయలసీమలో మరోసారి ఫ్యాక్షన్‌ ‌రాజకీయాలు

కడప, మార్చి 28 : రాయలసీమలో మరోసారి ఫ్యాక్షన్‌ ‌రాజకీయాలు భగ్గుమన్నాయి. పులివెందుల లో తుపాకీ కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. కడప వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి అనుచరుడు భరత్‌ ‌తుపాకీతో ప్రత్యర్థులపై చెలరేగిపోయాడు. భరత్‌ ‌జరిపిన కాల్పుల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త దిలీప్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తెలుగు దేశం పార్టీకి చెందిన…