Category జాతీయం

పర్లీ వైద్యనాథ్‌-‌వికారాబాద్‌ ‌విద్యుదీకరణ

హైదరాబాద్‌, ‌పిఐబి. ఫిబ్రవరి 03 : పర్లీ వైద్యనాథ్‌-‌వికారాబాద్‌ ‌విద్యుదీకరణ పథకానికి గాను కర్నాటక, మహారాష్ట్ర మరియు తెలంగాణ ప్రజానీకానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. దీనితో ఇక 268 కిలోమీటర్ల సంపూర్ణ మార్గం యొక్క విద్యుదీకరణ పని పూర్తయింది. ఈ సందర్భంగా ప్రధాని తన ట్వీట్‌లో..‘‘ఈ మిశన్‌కు మరింత శక్తి లభించు…

‘‌శ్రీ అన్నాని’ కి ప్రజాదరణ కోసం ప్రయత్నం

ప్రశంసించిన ప్రధాన మంత్రి హైదరాబాద్‌, ‌పిఐబి. ఫిబ్రవరి 03 : ‘శ్రీ అన్నాని’ కి ప్రజాదరణ లభించేటట్టు చూడడం కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రయాసలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. అసమ్‌ ‌సచివాలయంలో మిలిట్‌ ‌కేఫ్‌ను ప్రారంభించిన సందర్భంలో అసమ్‌ ‌ముఖ్యమంత్రి చేసిన ట్వీట్‌కు ప్రధాన మంత్రి స్పందిస్తూ చేసిన ఒక ట్వీట్‌లో…‘‘ ‘శ్రీ…

కాశీలో ఆరోగ్యవంతమైన కంటిచూపు కోసం ప్రచార ఉద్యమం

ప్రశంసించిన ప్రధాన మంత్రి హైదరాబాద్‌, ‌పిఐబి. ఫిబ్రవరి 03 : ‘స్వస్థ దృష్టి సమృద్ధ కాశీ’’ ప్రచార ఉద్యమంతో ముడిపడ్డ వ్యక్తులందరికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం శుభాకాంక్షలను వ్యక్తం చేశారు. ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం శాఖ మంత్రి డాక్టర్‌ ‌మన్‌ ‌సుఖ్‌ ‌మండావియా చేసిన ఒక ట్వీట్‌కు సమాధానాన్ని ఇస్తూ, ప్రధాన…

నెల రోజుల్లో 36.77 లక్షల ఖాతాలపై వాట్సాప్‌ ‌వేటు

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 2 : సవరించిన ఐటీ రూల్స్ 2021‌కి అనుగుణంగా మెటా యాజమాన్యంలోని మెసేజింగ్‌ ‌యాప్‌ ‌వాట్సాప్‌ ఓ ‌సంచలన విషయం బట్టబయలు చేసింది. గతేడాది డిసెంబర్‌ 1‌వతేదీ నుంచి డిసెంబర్‌ 31‌వతేదీ వరకు అంటే నెల రోజుల్లో 36.77 లక్షల ఖాతాలను వాట్సాప్‌ ‌నిషేధించినట్టు ప్రకటించింది. అయితే మరో ముఖ్య విషయమేమిటంటే…

ఆటోమోటివ్‌ ‌రంగం అభివృద్ధి కోసం సదస్సు

అవగాహన కార్యక్రమాల నిర్వహణ… అధునాతన ఆటోమోటివ్‌ ‌టెక్నాలజీ, వాహనాలు ప్రదర్శన రేపు ‘‘పంచామృతం దిశగా ‘‘ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న కేంద్ర మంత్రి డాక్టర్‌ ‌మహేంద్రనాథ్‌ ‌పాండే హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 02: ‘‘పంచామృతం దిశగా’’ కార్యక్రమాన్ని రేపు ఫిబ్రవరి 4న మనేసర్‌లో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్‌ ‌మహేంద్రనాథ్‌ ‌పాండే ప్రారంభిస్తారు. హర్యానాలోని…

2023-24 ‌బడ్జెట్‌ ‌విశేషాలు

బడ్జెట్‌కు ముందు రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతరామన్‌ ‌న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఐదవసారి కేంద్ర బడ్జెట్‌ 2023-24‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ‌ప్రసంగాన్ని మొదలుపెట్టారు. సాధారణ ఎన్నికలకు ముందు చిట్ట చివరి, పూర్తి స్థాయి బడ్జెట్‌ ‌ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ‌రాష్ట్రపతి ద్రౌపతి…

‘‌మధ్య’ తరగతి బడ్జెట్‌

2023-24 ‌మొత్తం పద్దు రూ.45.03 లక్షల కోట్లు ఆదాయ పన్ను పరిమితి 5 లక్షల నుంచి రూ.7లక్షలకు పెంపు   ఆదాయం రూ.7 లక్షలు దాటితే 5 స్లాబుల్లో 5 నుంచి 30 శాతం వరకు పన్ను వేతన జీవులకు ఊరట…స్టాండర్డ్ ‌డిడక్షన్‌ ‌రూ.3 లక్షలకు పెంపు మూలధన వ్యయానికి రూ.10 లక్షల కోట్లు రైల్వేలకు…

మద్యం ప్రియులకు బడ్జెట్‌ ‌షాక్‌

వందశాతం సెస్‌ ‌విధింపుతో పెరగనున్న ధరలు న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2023-24 ‌సంవత్సరానికి గానూ బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ‌కొన్ని వర్గాలకు తీపి కబురు అందించగా.. మరికొన్ని వర్గాలకు చేదు వార్తను వినిపించింది.బడ్జెట్‌ ‌మద్యం ప్రియులకు దిమ్మతిరిగే షాకిచ్చింది. మద్యం సుంకాన్ని పెంచనున్నట్లు కేంద్ర ఆర్థిక…

భారీగా పెరిగిన జిఎస్టీ వసూళ్లు

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 :  జనవరి నెలలో అత్యధిక మొత్తంలో జీఎస్టీ వసూళ్లు వచ్చాయి. ఈ నెలలో రూ.1,55,922 కోట్ల జీఎస్టీ వసూలు చేశారు. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. జనవరి 31 సాయంత్రం 5 గంటల వరకు జనవరి నెల జీఎస్టీ వసూళ్లు రూ.1,55,922 కోట్లుగా ఉన్నాయని మంత్రిత్వ…