Category జాతీయం

మోదీని ప్రధాని అనాలంటేనే సిగ్గుగా ఉంది

రాహుల్‌ ‌సంధించిన ప్రశ్నలనే నేనూ సంధిస్తున్నా కేంద్రమంత్రి కిరణ్‌ ‌రిజిజు..ఓ యూజ్‌లెస్‌ ‌ఫెలో డియా సమావేశంలో కాంగ్రెస్‌ ‌నేత రేణుకా చౌదరి ఫైర్‌ హైదరాబాద్‌, ‌మార్చి 31 : ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రిపై కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నాయకురాలు రేణుకా చౌదరి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఆమె డియాతో…

ఇం‌డోర్‌ ‌మెట్లబావి ఘటనలో 35కు చేరిన మృతుల సంఖ్య

ఇండోర్‌, ‌మార్చి 31 : మధ్యప్రదేశ్‌ ‌రాజధాని ఇండోర్‌లో శ్రీరామనవమివేడుకల సందర్భంగా మెట్లబావి పైకప్పు కూలిన ఘటనలో మృతుల సంఖ్య 35కు చేరింది. ఇండోర్‌లోని పటేల్‌ ‌నగర్‌లోని బలేశ్వర్‌ ‌మహదేవ్‌ ‌జులేలాల్‌ ‌గుడిలో హవనం జరుగుతున్నప్పుడు ఆలయంలో ఉన్న మెట్ల బావి  పైకప్పు కూలిపోయింది. పైకప్పు ఒక్కసారిగా కూలడంతో దాదాపు 50 మంది భక్తులు అందులోపడిపోయారు.…

దహీ వివాదంపై వెనక్కి తగ్గిన కేంద్రం

చెన్నై, మార్చి 30 : తమిళ నాట ఆందోళనలతో భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ  వెనక్కి తగ్గింది. తాజాగా గురువారం ఆ ఆదేశాలను వెనక్కు తీసుకుంటున్నట్లు ఫసీ తెలిపింది. పెరుగు ప్యాకెట్లపై కర్డ్ ‌పేరుతో పాటు బ్రాకెట్‌లో దహీ, తయిర్‌, ‌మోసారు వంటి ప్రాంతీయ భాషలను వినియోగించ వచ్చని తెలిపింది. ఇటీవల తమిళనాడు…

బళ్ళారి మేయర్‌గా 23 ఏళ్ల యువతి

బళ్లారి, మార్చి 30 : కర్ణాటక రాష్ట్ర రాజకీయ చరిత్రలో 23 ఏళ్ల యువతి మేయర్‌గా ఎన్నికై  సరికొత్త రికార్డు సృష్టించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ తరపున పోటీ చేసిన డి త్రివేణి సూరి బళ్లారి నగర కార్పొరేషన్‌ ‌మేయర్‌గా ఎన్నికయ్యారు. దీంతో కర్ణాటకలో మేయర్‌గా ఎన్నికైన అతి పిన్న వయస్కురాలిగా త్రివేణి గుర్తింపు పొందారు. కాంగ్రెస్‌కు…

దేశంలో మళ్లీ 3000 దాటిన కొరోనా రోజువారీ కేసులు

న్యూ దిల్లీ, మార్చి 30 : కొరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. ఇప్పటికే దేశంలోని పలు రాష్టాల్ల్రో కొరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.  గత కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనకర స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. బుధవారం రికార్డ్ ‌స్థాయిలో ఒక్కరోజులో 300 కరోనా కేసులు నమోదైయ్యాయి. గత 6 నెలల తర్వాత…

పౌల్ట్రీఫారమ్‌లో కోళ్ల వధపై నిషేధం

గుజరాత్‌ ‌కోర్టు తీర్పుతో ఆందోళన గాంధీనగర్‌, ‌మార్చి 30 : కోళ్లను పౌల్టీ షాపుల్లో కోయరాదని ఆదేశిస్తూ గుజరాత్‌ ‌కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కబేళాలకు బదులుగా చికెన్‌ ‌షాపుల్లో పౌల్టీ పక్షులను వధించడాన్ని వ్యతిరేకిస్తూ యానిమల్‌ ‌వెల్ఫేర్‌ ‌ఫౌండేషన్‌, అహింసా ఫెడరేషన్‌ల పిటిషన్‌ ‌దాఖలు చేశాయి. ఈ అంశంపై గురువారం గుజరాత్‌ ‌హైకోర్టు…

భారత్‌లో పాక్‌ ‌ట్విట్టర్‌ ‌ఖాతా నిలిపివేత

న్యూ దిల్లీ, మార్చి 30 : పాకిస్తాన్‌కు భారత్‌లో భారీ షాక్‌ ‌తగిలింది. ఆ దేశ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్‌ ‌ఖాతాను ట్విట్టర్‌ ఇం‌డియా నిలిపివేసింది. లీగల్‌ ‌డిమాండ్‌ ‌నేపథ్యంలోనే మార్చి 30వ తేదీ నుంచి ఆ ఖాతాను భారత్‌లో ట్విట్టర్‌ ‌బ్లాక్‌ ‌చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సరైన కారణాన్ని ఇప్పటి వరకు ట్విటర్‌ ‌వెల్లడించలేదు.…

మధ్యప్రదేశ్‌లో కూలిన మెట్ల బావి

బావిలో పడ్డ 25 మంది…6 గురు మృతి ముమ్మరంగా సహాయక చర్యలు భోపాల్‌, ‌మార్చి 30 :  శ్రీరామనవమి వేళ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. స్నేహ్‌ ‌నగర్‌ ‌సపంలోని పటేల్‌ ‌నగర్‌లోని శ్రీ బేలేశ్వర్‌ ‌మహాదేవ్‌ ‌జులేలాల్‌ ఆలయంలో మెట్ల బావి పైకప్పు కూలడంతో 25 మందికి పైగా  మెట్ల బావిలో పడిపోయారు. అందులో…

రాష్ట్రంలో గురువారం అత్యధిక విద్యుత్‌ ‌వినియోగం

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 30 : రాష్ట్రంలో ఎండలతో పాటు విద్యుత్‌ ‌వినియోగం కూడా పెరుగుతుంది. మార్చి మాసాంతంతో పెరిగిన ఎండల తీవ్రతతో పాటు రాష్ట్ర చరిత్రలోనే గురువారం అత్యధిక విద్యుత్‌ ‌వినియోగం నమోదైంది. ఉదయం 11:01 గంటలకు గరిష్ఠంగా 15,497 మెగావాట్ల డిమాండ్‌ ‌నమోదైంది. ఈ నెల ప్రారంభం నుంచే 15 వేల మెగావాట్ల…