Category జాతీయం

క్యాన్సర్‌ను ముందే గుర్తిస్తే చికిత్స సులభం

హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 4 : క్యాన్సర్‌తో చనిపోతున్న వ్యక్తులు భారత్‌లోనే టాప్‌టెన్‌లో ఉన్నారని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. క్యాన్సర్‌ను సకాలంలో గుర్తిస్తే చికిత్స ఉంటుందని చెప్పారు. క్యాన్సర్‌ ‌పేషెంట్లకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం ముఖ్యమని తెలిపారు. దేశంలో క్యాన్సర్‌ ‌ట్రీట్మెంట్‌ ‌చాలా అభివృద్ధి చెందిందన్న వెంకయ్య..క్యాన్సర్‌ ‌ట్రీట్మెంట్‌ ‌చేయడంలో ప్రైవేట్‌ ‌రంగం సేవలు…

ఇం‌ఫాల్‌లో భారీ పేలుడు..తప్పిన ముప్పు

ఇంపాల్‌, ‌ఫిబ్రవరి 4 : మణిపూర్‌ ‌రాజధాని ఇంపాల్‌లో ఆదివారం బాలీవుడ్‌ ‌నటి సన్నీ లియోన్‌ ‌ఫ్యాషన్‌ ‌షో నిర్వహించాల్సి ఉంది. అయితే ఆ షో వేదిక వద్ద శనివారం ఉదయం భారీ పేలుడు జరిగింది. తెల్లవారుజామున 6.30 నిమిషాలకు వేదికకు సుమారు వంద టర్ల దూరంలో పేలుడు సంభవించింది. ఆ పేలుడు వల్ల ఎవరూ…

తమిళనాడులో అకాల వర్షాలు

చెన్నై, ఫిబ్రవరి 4 : తమిళనాడు రాష్టాన్న్రి అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో సముద్ర తీర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తంజావూర్‌ ‌జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నగరంలో శనివారం ఉష్ణోగ్రతలు 27 డిగ్రీలుగా ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు, శ్రీలంక తీరంలో…

దిల్లీ ఆమ్‌ ఆద్మీ కార్యాలయ ముట్టడికి యత్నం

బిజెపి ఆందోళనతో ఉద్రిక్తత లిక్కర్‌ ‌కేసులో కేజ్రీవాల్‌ ‌రాజీనామాకు డిమాండ్‌ ‌న్యూ దిల్లీ, ఫిబ్రవరి 4 : దేశ రాజధాని దిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యాలయాన్ని బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు. లిక్కర్‌ ‌స్కాంలో పేరు రావడంతో సీఎం పదవికి అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌రాజీనామా చేయాలంటూ ఆందోళన చేపట్టారు. బారికేడ్లను తొలగించి…

రెండోరోజూ పార్లమెంటులో ప్రకంపనలు

ఆదానీ వ్యవహరంపై చర్చకు విపక్షాల పట్టు ఆందోళనల మధ్య పార్లమెంట్‌ ‌సోమవారానికి వాయిదా న్యూ దిల్లీ, ఫిబ్రవరి 3 : వరుసగగా రెండోరోజూ ఆదానీ వ్యవహారం పార్లమెంటును కుదిపేసింది. ఉభయసభల్లో చర్చకు విపక్షం పట్టుబట్టగా తొలుత మధ్యాహ్నం 2గంటల వరకు ..తరవాత సోమావారానికి ఉభయసభలు వాయిదా పడ్డాయి. దేశ ఆర్థకిరంగాన్ని కదిపేస్తున్న ఈ ఘటనపై చర్చించాల్సిందేనని…

సుప్రీమ్‌ ‌కోర్టుకు మరో ఐదుగురు జడ్జీలు

కొలీజియం సిఫార్సుల మేరకు నిర్ణయం సుప్రీమ్‌ ‌కోర్టుకు తెలిపిన అటార్నీ జనరల్‌   ఆమోదంలో ఆలస్యంపై మండిపడ్డ ధర్మాసనం న్యూ దిల్లీ, ఫిబ్రవరి 3 : త్వరలో ఐదుగురు నూతన జడ్జీలను నియమకానికి కేంద్రం గ్రీన్‌సిగల్‌ ఇవ్వనుంది. జడ్జీల నియామకంలో జాప్యంపై దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కొలీజియం సిఫారసు చేసిన ముగ్గురు…

కళాతపస్వి కె విశ్వనాథ్‌ ‌మృతికి ప్రముఖలు సంతాపం

కళను విశ్వవ్యాప్తం చేశారన్న ఎపి సిఎం జగన్‌ ‌మాది గురుశిష్యుల బంధం అన్న చిరంజీవి విశ్వనాథ్‌ ‌మృతికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు సంతాపం… తెలుగుజాతికి తీరని లోటని నివాళి హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 3 : కళాతపస్వి కె. విశ్వనాథ్‌ ‌మృతికి చిత్రరగంతో పాటు, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం…

‌ప్రధాని మోదీపై బిబిసి డాక్యుమెంటరీ నిషేధంపై విచారణ

కేంద్రానికి సుప్రీమ్‌ ‌కోర్టు నోటీసులు.. 3 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశం న్యూ దిల్లీ, ఫిబ్రవరి 3 : కేంద్ర ప్రభుత్వానికి సుప్రీమ్‌ ‌కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని కేంద్రం నిషేదించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై సుప్రీమ్‌ ‌కోర్టు శుక్రవారం విచరణకు చేపట్టి, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.…

భారీగా పెరిగిన అమూల్‌ ‌పాల ధరలు

హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 3 : దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ ’అమూల్‌’ ‌కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి అమూల్‌ ‌పాలు లీటరుపై రూ.3 పెంచుతున్నట్లు గుజరాత్‌ ‌డెయిరీ ప్రకటించింది. తాజా పెంపుతో.. అమూల్‌ ‌గోల్డ్ ‌పాలు లీటరు రూ. 66, అమూల్‌ ‌తాజా పాలు లీటరు రూ.54, అమూల్‌ ఆవు పాలు లీటరుపై…