క్యాన్సర్ను ముందే గుర్తిస్తే చికిత్స సులభం
హైదరాబాద్, ఫిబ్రవరి 4 : క్యాన్సర్తో చనిపోతున్న వ్యక్తులు భారత్లోనే టాప్టెన్లో ఉన్నారని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. క్యాన్సర్ను సకాలంలో గుర్తిస్తే చికిత్స ఉంటుందని చెప్పారు. క్యాన్సర్ పేషెంట్లకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం ముఖ్యమని తెలిపారు. దేశంలో క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా అభివృద్ధి చెందిందన్న వెంకయ్య..క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడంలో ప్రైవేట్ రంగం సేవలు…

