Category జాతీయం

కేరళతో సరిహద్దుల్లో నిఘా

పది చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు మద్యం, నగదు సరఫరాలపై చెక్‌ బెంగళూరు, ఏప్రిల్‌ 3 : ‌కర్ణాటకలో మేలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో  డబ్బు, ఇతర ఉచితాల ప్రవాహాన్ని నిరోధించడానికి దక్షిణ కన్నడ జిల్లా యంత్రాంగం కేరళతో సరిహద్దు పాయింట్ల వద్ద నిఘాను పెంచింది. కేరళతో అంతర్‌రాష్ట్ర సరిహద్దు పాయింట్ల వద్ద…

తిరుమలలో వైభవంగా వసంతోత్సవాలు

శ్రీదేవీ సమేతంగా మాడవీధుల్లో ఊరేగిన శ్రీవారు మూడు రోజుల పాటు వివిధ సేవల నిలిపివేత తిరుమల, ఏప్రిల్‌ 3 : ‌తిరుమల  శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు  ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి ఈ నెల 5 వరకు మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 5 వరకూ స్వామివారికి కల్యాణోత్సవం, ఊంజల్‌…

ఆం‌దోళనకరంగా కొరోనా కేసులు

చెన్నై, ఏప్రిల్‌ 1 : ‌దేశంలో కొరోనా కేసులు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తుంది. కోవిడ్‌-19 ‌కేసుల నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రం కీలక నిర్ణయం వెలువరించింది. అన్ని హాస్పిటళ్లలోనూ ఏప్రిల్‌ 1 ‌నుండి మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. హాస్పిటళ్లలో ఇన్‌ఫెక్షన్‌, ‌క్రాస్‌-ఇన్‌ఫెక్షన్‌ ‌వ్యాప్తి రేటు ఎక్కువగా ఉందన్న నిపుణుల హెచ్చరికతో.. అన్ని ఆసుపత్రులలోని ఇన్‌పేషెంట్‌,…

జైలు నుంచి సిద్ధూ విడుదల

చండీఘడ్‌, ఏ‌ప్రిల్‌ 1 : ‌పంజాబ్‌ ‌కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత నవజ్యోత్‌ ‌సింగ్‌ ‌సిద్ధూ(59)  శనివారం పాటియాలా జైలు నుంచి విడుదల అయ్యారు. జైలులో సత్పవ్రర్తన కారణంగా రెండు నెలల ముందుగానే ఆయన విడుదల అయ్యారు. పంజాబ్‌ ‌జైలు నిబంధనల ప్రకారం సత్పవ్రర్తన కలిగిన దోషి క్షమాపణకు అర్హులని  సిద్ధూ తరఫు లాయర్‌ ‌హెచ్‌పీఎస్‌ ‌తెలిపారు.…

ఏ‌ప్రిల్‌, ‌జూన్‌ల మధ్య దేశంలోని చాలా ప్రాంతాలలో ఎక్కువ ఉష్ణోగ్రతలు

న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 01 : ‌కొన్ని ప్రాంతాలను మినహాయించి భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఏప్రిల్‌ ‌నుండి జూన్‌ ‌వరకు సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండి) వెల్లడించింది. ఈ కాలంలో మధ్య, తూర్పు మరియు వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ వేడిగాలులు…

ఆమ్వే లాంటి కంపెనీ యాడ్స్ ‌నుంచి తప్పుకోండి

మోసపూరిత కంపెనీలకు బ్రాండ్‌గా ఉండకండి అమితాబ్‌ను కోరిన తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జన్నార్‌ హైదరాబాద్‌, ‌మార్చి 31 : మోసపూరిత కంపెనీలకు బ్రాండ్‌ అం‌బాసిడర్‌గా ఉండడం వల్ల ప్రజలు మోసపోతారని, అందువల్ల అటువంటి కంపెనీ యాడ్స్‌లో నటించవద్దని బిగ్‌బి అమితాబ్‌కు తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జన్నార్‌ ‌విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా ఆమ్వే కంపెనీ యాడ్స్‌లో అమితాబ్‌…

నేషనల్‌ ‌మేరిటైమ్‌ ‌వీక్‌ ‌ప్రారంభం

హైదరాబాద్‌, ‌పిఐబి, మార్చి 31 : ఓడరేవులు కేంద్ర స్థానంలో నిలబెడుతూ చోటు చేసుకొనేటటువంటి అభివృద్ధి ప్రయాసలకు మరియు ఆర్థిక సమృద్ధి కోసం సముద్రతీర ప్రాంతాలను ఉపయోగించుకునే ప్రయాసలకు నేషనల్‌ ‌మేరిటైమ్‌ ‌వీక్‌ ‌మరింత బలాన్ని జోడిస్తుందన్న ఆకాంక్షను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. నేషనల్‌ ‌మేరిటైమ్‌ ‌వీక్‌ ‌మొదలైన సందర్భం లో…

చిక్కుల్లో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌

న్యూయార్క్, ‌మార్చి 31 : అమెరికా  మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌  ‌చిక్కుల్లో పడ్డారు. ఆయనపై  నేరారోపణలను రుజువైనట్లు  న్యూయార్క్ ‌గ్రాండ్‌ ‌జ్యూరీ  ధృవీకరించింది. దీంతో అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఇలా నేరారోపణలు ఎదుర్కొన్న మాజీ అధ్యక్షుడిగా ట్రంప్‌  ‌నిలిచారు. డొనాల్డ్ ‌ట్రంప్‌ 2016‌లో ఎన్నికల ప్రచారంలో పోర్న్ ‌స్టార్‌ ‌స్ట్రో డానియల్స్ ‌తో తనకున్న…

పాకిస్థాన్‌లో మరో దారుణ హత్య

కరాచీ, మార్చి 31 : పాకిస్థాన్‌లో హిందువులేలక్ష్యంగా దాడులు, హత్యలు కొనసాగుతున్నాయి. వేటాడి వెంటాడి హిందువులను హత్య చేయడం, హిందూ అమ్మాయిలపై అత్యాచారలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కరాచీలో ప్రముఖ హిందూ డాక్టర్‌ను దుండగులు వెంటాడి హత్యచేశారు. కరాచీ మెట్రోపాలిటన్‌ ‌కార్పొరేషన్‌  ఆఫ్‌ ‌హెల్త్ ‌మాజీ డైరెక్టర్‌, ‌కంటి స్పెషలిస్ట్ ‌డాక్టర్‌ ‌బీర్బల్‌ ‌జెనాని…