Category జాతీయం

దేశవ్యాప్తంగా బలమైన ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌

ఉత్పత్తి, ప్రాసెసింగ్‌ ‌మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తున్న ఆహార పరిశ్రమల మంత్రిత్వ శాఖ హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 07 : తన పథకాల ద్వారా ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ఇం‌డస్ట్రీస్‌ ‌మంత్రిత్వ శాఖ(ఎంఒఎఫ్‌పిఐ-ఆహార శుద్ధి, తయారీ ప్రక్రియ)  దేశవ్యాప్తంగా బలమైన ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌/ ‌పరిరక్షణ మౌలిక సదుపాయాలను ప్రభావవంతమైన సరఫరా లంకెను బలోపేతం చేయడం ద్వారా పంటానంతర…

దక్షిణ పెరూలో వర్షబీభత్సం

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 7 : దక్షిణపెరూలోని అరేక్విపా ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి కనీసం 15 మంది మృతి చెందినట్టు పేరూలోని జాతీయ అత్యవసర సేవ విభాగం వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలియజేసింది. ఈ ఘటనలో గాయపడ్డ 20…

జమ్ము కశ్మీర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

శ్రీనగర్‌, ‌ఫిబ్రవరి 7 : జమ్ము కశ్మీర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత పర్వం కొనసాగుతున్నది. అధికారుల తీరును నిరసిస్తూ పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. కూల్చివేతలు జరుపుతున్న రెవెన్యూ సిబ్బందిపై రాళ్లతో దాడి చేశారు. స్థానికుల రాళ్ల దాడిలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. ఓ షోరూం యజమానితో పాటు ఐదుగురిని పోలీసులు…

టర్కీ, సిరియాలను కుదిపిన భారీ భూకంపం

రిక్టర్‌ ‌స్కేలుపై తీవ్రత 7.8గా నమోదు 1600 మంది మృతి…ఇంకా పెరిగే అవకాశం శిథిలాల కింద చిక్కుకున్న వందలాది మంది పేకమేడల్లా కూలిన బహుళ అంతస్థుల భవనాలు అంకారా, ఫిబ్రవరి 6 : టర్కీ, సిరియాలను భారీ భూకంపం కుదిపేసింది. ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో సోమవారం తెల్లవారుజామున టర్కీ , సిరియాలలో భారీ…

అమరావతి కేసును 23న విచారిస్తాం : సుప్రీమ్‌ ‌కోర్టు ధర్మాసనం

అత్యవసరంగా చేపట్టాలని ఎపి ప్రభుత్వం పిటిషన్‌ ‌తమకు సమయం ఇవ్వాలని కోరిన అమరావతి రైతులు న్యూ దిల్లీ, ఫిబ్రవరి 6 : ఏపీ రాజధాని అమరావతి కేసుపై ఈనెల 23న సుప్రీమ్‌ ‌కోర్టులో విచారణ జరుగనుంది. రాజధాని అమరావతి కేసును త్వరితగతిన విచారించాలని సోమవారం ఉదయం సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది. రాజధాని…

దిల్లీ మేయర్‌ ఎన్నికలో తొలగని ప్రతిష్ఠంభన

వరుసగా మూడోసారీ వాయిదా ఆప్‌ ‌నిరసనలతో సభకు తీవ్ర అంతరాయం న్యూ దిల్లీ, ఫిబ్రవరి 6 : కీలకమైన సీటీ మేయర్‌, ‌డిప్యూటీ మేయర్‌ ఎన్నికలో ప్రతిస్ఠంభన తప్పడం లేదు. ఎన్నిక వరుసగా మూడోసారీ వాయిదా పడింది. ఢిల్లీ మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌మేయర్‌ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. మేయర్‌ ఎన్నిక కోసం సభ్యులంతా సమావేశమవగా..నామినేటెడ్‌…

జియావుల్‌ ‌హక్‌ ‌బాటలోనే ముషారఫ్‌

నియంతగా కార్గిల్‌ ‌యుద్ధంతో ఎదురుదెబ్బలు అనారోగ్యంతో దేశం విడవాల్సిన దుస్థితి న్యూ దిల్లీ, ఫిబ్రవిరి 6 : పాక్‌ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో వ్యవస్థలను నాశనం చేయడమే గాకుండా భారత్‌పై యుద్దానికి తలపడి దెబ్బతిన్న అధ్యక్షుడిగా ముషారఫ్‌ ‌పేరుగడించాడు. ఆనాడు చేయూత అందించినట్లే అందించి ఉగ్రవాదులను చొరగొట్టి కార్గిల్‌ ‌యుద్దానికి తెరతీసిసన ముష్కరుడిగా ముషారఫ్‌ ‌చరిత్రలో…

సుప్రీమ్‌ ‌కోర్టుకు కొత్తగా ఐదురుగు న్యాయమూర్తులు

ప్రమాణం చేయించిన సిజెఐ వైవి చంద్రచూడ్‌ ‌పివి సంజయ్‌కుమార్‌ ‌నియామకంతో నిజాం కాలేజీ పూర్వ విద్యార్థుల హర్షం న్యూ దిల్లీ, ఫిబ్రవరి 6 : దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీమ్‌ ‌కోర్టు నూతన న్యాయమూర్తులుగా ఐదుగురి జడ్జిలు ప్రమాణ స్వీకారం చేశారు. మణిపూర్‌ ‌హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌  ‌పీవీ సంజయ్‌ ‌కుమార్‌, ‌రాజస్థాన్‌ ‌హైకోర్టు…

స్విమ్స్‌లో వైద్య పరికరాలకు ఐవోసి రూ. 22కోట్ల విరాళం

ఈవో ఏవి ధర్మారెడ్డి సమక్షంలో ఎంవోయూ తిరుపతి, ఫిబ్రవరి 4 : స్విమ్స్‌లో వైద్య పరికరాల కొనుగోలు కోసం ఇండియన్‌ ఆయిల్‌ ‌కార్పొరేషన్‌ ‌లిమిటెడ్‌ ‌రూ. 22 కోట్లు విరాళంగా అందించేందుకు ముందుకొచ్చింది. టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్‌ ‌లో ఈవో ఏవి ధర్మారెడ్డి సమక్షంలో ఐఓసీఎల్‌ ,‌స్విమ్స్ అధికారులు ఈ మేరకు ఎంఓయూ…