Category జాతీయం

దిల్లీలో విపక్ష ఎంపిల తిరంగా ర్యాలీ

ఆదానీ వ్యవహారంపై జెపిసి ఎందుకు వేయరు రూ.50 లక్షల కోట్ల బడ్జెట్‌ను చర్చ లేకుండా ఎలా ఆమోదిస్తారు నిలదీసిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 6 : ‌దిల్లీలో విపక్ష ఎంపీలు గురువారం తిరంగా మార్చ్ ‌నిర్వహించారు. పార్లమెంట్‌ ‌నుంచి విజయ్‌ ‌చౌక్‌ ‌వరకు ర్యాలీ నిర్వహించారు. పార్లమెంట్‌ ‌బ్జడెట్‌ ‌సమావేశాలు…

దిల్లీలో బీజేపీ హైకమాండ్‌ ‌భేటీ

దేశ రాజకీయాలపై చర్చించిన అగ్రనేతలు బండి సంజయ్‌ అరెస్ట్ ‌వ్యవహారంపై మోదీకి వివరణ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 5 : ‌దిల్లీలో బీజేపీ హైకమాండ్‌ ‌భేటీ అయ్యింది. పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షాలు సమావేశం అయ్యారు. దేశంలోని రాజకీయ పరిణామాలు, పార్లమెంట్‌ ‌సమావేశాలపై చర్చించారు. సుదీర్ఘంగా సాగిన ఈ…

ఆం‌దోళన కలిగించేలా దేశంలో కొరోనా వ్యాప్తి

నాలుగు వేలు వేలు దాటిన రోజువారీ కేసుల సంఖ్య న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 5 : ‌దేశంలో కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తుంది. రోజు రోజుకూ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తుంది. గత నాలుగు రోజులుగా మూడు వేల కేసులు నమోదవ్వగా.. తాజాగా 24 గంటల వ్యవధిలో ఏకంగా నాలుగు వేలకు…

సూరత్‌ ‌కోర్టులో రాహుల్‌కు దక్కని ఊరట

తీర్పుపై స్టే ఇచ్చేందుకు సెషన్స్ ‌కోర్టు తిరస్కరణ ఈ నెల13 వరకు బెయిల్‌ ‌పొడిగింపు కోర్టుకు హాజరైన రాహుల్‌, ‌ప్రియాంక తదితరులు సూరత్‌, ఏ‌ప్రిల్‌ 3(ఆర్‌ఎన్‌ఎ) : ‌మోదీ ఇంటిపేరు కలవారందరూ దొంగలే అనే వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో దాఖలైన పరువునష్టం కేసులో రాహుల్‌గాంధీకి ఊరట దక్కలేదు. రాహుల్‌కు విధించిన శిక్షపై స్టే ఇచ్చేందుకు సూరత్‌…

‌ప్రమాదకర విన్యాసం చేసిన యువకుడి అరెస్ట్

ముంబై, ఏప్రిల్‌ 3 : ఇద్దరు అమ్మాయిలతో కలిసి మోటార్‌సైకిల్‌పై ప్రమాదకరమైన విన్యాసాలు చేసిన యువకుడిని ఎట్టకేలకు ముంబై పోలీసులు అరెస్ట్ ‌చేశారు . బాలికలతో కలిసి డేంజర్‌ ‌స్టంట్స్ ‌చేసిన వీడియో సోషల్‌ ‌డియాలో వైరల్‌ ‌కావడంతో ముంబై పోలీసులు ఆదివారం 24 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. ఈ సంఘటన నగరంలోని బాంద్రా…

ఇం‌డోర్‌ ఆలయంలో అక్రమ కట్టడాల కూల్చివేత

ఇండోర్‌, ఏ‌ప్రిల్‌ 3 : శ్రీ‌రామనవమి వేడుకల్లో 50 అడుగుల మెట్ల బావి  పైకప్పు కూలి 35 మంది దుర్మరణం పాలైన ఘటనపై మధ్యప్రదేశ్‌  ‌ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఘటన చోటుచేసుకున్న బలేశ్వర్‌ ‌జూలేలాల్‌ ‌మహదేవ్‌ ఆలయంలోని అక్రమ కట్టడాన్ని స్థానిక అధికార యంత్రాంగం భారీ పోలీసు భద్రత మధ్య సోమవారంనాడు కూల్చివేసింది. విగ్రహాలను…

సిసోడియా, పిళ్లైల కస్టడీ 17 వరకు పొడిగింపు

న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 3 : ‌లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ ‌సిసోడియాకు రోస్‌ అవెన్యూ కోర్టు షాకిచ్చింది. సిసోడియా జ్యూడిషియల్‌ ‌కస్టడీని ఏప్రిల్‌ 17 ‌వరకు పొడిగించింది. సిసోడియా రిమాండ్‌ ఏ‌ప్రిల్‌ 3‌తో ముగియనుండటంతో అతడిని సీఐబీ అధికారులు  కోర్టులో ప్రవేశ పెట్టారు. దర్యాప్తు కీలక దశలో ఉందని..సిసోడియా కస్టడీని…

తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి

కొచ్చి, ఏప్రిల్‌ 3 : ‌తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి, రిటైర్డ్ ‌జడ్జి తొట్టతిల్‌ ‌బి.రాధాకృష్ణన్‌ (63) ‌సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా రాధాకృష్ణన్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కొచ్చిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాధాకృష్ణన్‌ ‌కేరళ రాష్ట్రంలోని కొల్లాంలో 1959 ఏప్రిల్‌ 29‌న జన్మించారు. అక్కడే…

దేశంలో క్రమంగా పెరుగుతున్న కొరోనా

కొత్తగా 3,641 కేసులు నమోదు న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 3 : ‌దేశంలో కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి కొనసాగుతుంది. వరుసగా మూడో రోజూ మూడు వేలకుపైనే కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 59,512 మందికి వైరస్‌ ‌నిర్దారణ పరీక్షలు చేయగా.. 3,641 కేసులు…