Category జాతీయం

హిమానీ వరదలతో 30లక్షల మందికి ముప్పు

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 9 : హిమనీ నదాలతో సంభవించే వరదల కారణంగా దేశంలో 30 లక్షల మందికి ముప్పు పొంచి ఉన్నదని తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా కోటిన్నరమంది ప్రమాదంలో ఉన్నారని వెల్లడైంది. యూకేలోని న్యూ క్యాజిల్‌ ‌యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఇలా ప్రమాదం బారిన పడే ప్రజల్లో సగం…

ఎన్‌ఎస్‌ఇ ‌మాజీ సిఇవోకు ఊరట

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 9 : నేషనల్‌ ‌స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌  ‌మాజీ సీఈఓ చిత్ర రామకృష్ణకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. చట్టవిరుద్ధంగా ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌చేసినట్లు నమోదైన కేసుకు సంబంధించిన మనీలాండరింగ్‌ ‌కేసులో ఆమెకు బెయిలు మంజూరైంది. సీబీఐ నమోదు చేసిన ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో ఆమెకు గతంలోనే బెయిలు లభించింది. తనపై షెడ్యూల్డు…

ఎపిలో అంబటి ఆయల్స్ ‌పరిశ్రమలో ప్రమాదం

ఏడుగురు కార్మికుల దుర్మరణం కొనసాగుతున్న సహాయక చర్యలు కాకినాడ, ఫిబ్రవరి 9 : కాకినాడలో భారీప్రమాదం సంభవించింది. పెద్దాపురం మండలం జి.రాఘంపేట అంబటి ఆయిల్స్ ‌పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. గురువారం  ఉదయం పరిశ్రమలో ఆయిల్‌ ‌ట్యాంకర్‌ ‌శుభ్రం చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య…

టర్కీ, సిరియాలో పెరుగుతున్న భూకంప మృతుల సంఖ్య

మంచినీటి కోసం బాధితుల నరకయాతన కొనసాగుతున్న భారత్‌ ‌సహాయక చర్యలు మరో సహాయక బృందం వెళ్లినట్టు విదేశాంగ మంత్రి జైశంకర్‌ ‌ట్వీట్‌ న్యూ దిల్లీ, ఫిబ్రవరి 9 : టర్కీ, సిరియాలో మృత్యు విలయం కొనసాగుతోంది.. ఎటు చూసినా శిథిలాలు.. శవాల గుట్టలే కనిపిస్తున్నాయి.. ఇప్పటికే 15వేల మందికి పైగా మృతి చెందారు. మృతుల సంఖ్య…

టర్కీ, సిరియాలో అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్య

సహాయక చర్యలకు ప్రతిబంధకంగా మారిన పరిస్థితులు ఇరు దేశాల్లో 4,500కు పైగా భూకంప మృతుల సంఖ్య భూకంప ధాటికి కకావికలం…సిరియాలో శిథిలాల కిందే చిన్నారికి జన్మ..తల్లి మృతి టర్కీకి బయలుదేరిన భారత్‌ ‌సహాయక బృందాలు న్యూ దిల్లీ, ఫిబ్రవరి 7 : యావత్‌ ‌ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసేలా టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య…

వివాహవయస్సు 21ఏళ్లు ఉండాల్సిందే

అప్పుడే వారి ఆరోగ్యానికి రక్షణ బాలల హక్కుల పోరాట నేత కాశీనాథ్‌ హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 7 : అమ్మాయిలకు కనీస వివాహ వయసు 18 కాకుండా 21 ఏళ్లు ఉండాలని  కేంద్రం చేసిన ప్రతిపాదనలు చట్టరూపంలోకి తీసుకుని రావాలని బాలల హక్కుల సంఘం, స్వచ్ఛందసంస్థ ప్రతినిధులు డిమాండు చేస్తున్నారు. దీనిపై విపక్షాలు మోకాలడ్డడం సరికాదన్నారు. ఇది…

‌ప్రయాణికుడికి అస్వస్థత.. విమానం జోథ్‌పూర్‌లో ల్యాండ్‌

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 7 : జెద్దా నుంచి దిల్లీ వెళుతున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణీకుడు అస్వస్ధతకు గురికావడంతో జోథ్‌పూర్‌ ‌వద్ద విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. జోథ్‌పూర్‌లోని గోయల్‌ ఆస్పత్రి, పరిశోధన కేంద్రానికి ప్రయాణీకుడిని తరలించి చికిత్స అందించారు. కాగా కొద్ది వారాల కిందట మధురై-ఢిల్లీ ఇండిగో విమానంలో 60 ఏండ్ల వ్యక్తికి…

జేఈఈ మెయిన్‌ ‌తొలి విడుత పరీక్షా ఫలితాలు విడుదల

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 7 : దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ ‌కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ 2023 ‌తొలి విడత పరీక్షా ఫలితాలు మంగళవారం ఉదయం విడుదల య్యాయి. సోమవారం ఉదయం తుది కీని ఎన్‌టీఏ(నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజెన్సీ) సోమవారం ఉదయం విడుదల చేసిన సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్‌ ‌ఫలితాల…

మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ‌పార్టీకి ఎదురుదెబ్బ

ముంబై, ఫిబ్రవరి 7 : మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ‌పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీఎల్పీ నేత బాలాసాహెబ్‌ ‌థొరట్‌ ‌తన పదవికి రాజీనామా చేశారు. సీఎల్పీ నేతగా వైదొలగుతున్నట్టు థొరట్‌ ‌కాంగ్రెస్‌ ‌చీఫ్‌ ‌మల్లికార్జున్‌ ‌ఖర్గేకు మంగళవారం లేఖ రాశారు. మహారాష్ట్ర కాంగ్రెస్‌ ‌చీఫ్‌ ‌నానా పటోలెతో తాను కలిసిపనిచేయలేనని పార్టీ కేంద్ర నాయకత్వానికి థొరట్‌…