Category జాతీయం

షిర్డి ఆలయానికి కేంద్ర బలగాలతో భద్రత

తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్థానిక ప్రజలు కేంద్ర నిర్ణయంపై మే1 నుంచి నిరవధిక బంద్‌ షిరిడి, ఏప్రిల్‌ 28 : ‌మహారాష్ట్రలోని ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం షిర్డీలో మే 1నుంచి నిరవధికంగా బంద్‌ ‌చేయనున్నారు. సాయి బాబా ఆలయాన్ని సంరక్షించేందుకు సెంట్రల్‌ ఇం‌డస్ట్రియల్‌ ‌సెక్యూరిటీ ఫోర్స్‌ని నియ మించాలని ప్రభుత్వం నిర్ణయిం చినందుకు నిరసనగా ఆలయ నిర్వాహకులు…

కవిత పిటిషన్‌ ‌త్వరగా విచారించాలి

జస్టిస్‌ ‌రస్తోగి ధర్మాసనం ముందు కపిల్‌ ‌సిబల్‌ ‌మెన్షన్‌‌న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 27 : ఈడీపై ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను త్వరగా విచారణ చేపట్టాలని జస్టిస్‌ ‌రస్తోగి ధర్మాసనం ముందు సీనియర్‌ ‌న్యాయవాది కపిల్‌ ‌సిబల్‌ ‌మెన్షన్‌ ‌చేశారు. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారణ చేయొచ్చా అని అంశాన్ని సవాల్‌ ‌చేస్తూ…

దడ పుట్టిస్తున్న దండకారణ్యం

ప్రతీకార చర్యలతో భయభ్రాంతులకు గురవుతున్న గిరిపుత్రులు ప్రతీకారం తీర్చుకుంటామంటున్న రాష్ట్ర ప్రభుత్వం మందుపాతర బాధ్యత మాదే : లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : ‌మందుపాతర మోతలతో దండకారణ్యం మరోసారి గిరిపుత్రుల్లో దడ పుట్టించింది. మావోయిస్టు పార్టీ ఇటీవల కాలంలో కొన్ని సంఘటనలకు మాత్రమే బాధ్యులయ్యారు. బుధవారం దంతెవాడ…

తెరుచుకున్న బద్రీనాథ్‌ ఆలయ తలుపులు

డెహ్రాడూన్‌, ఏ‌ప్రిల్‌ 27 : ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌ ఆలయాన్ని బుధవారం ఉదయం తెరిచారు. ఛార్‌ధామ్‌ ‌యాత్రలో భాగమైన ఆ ఆలయంలో నేటి నుంచి దర్శనాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 7.10 నిమిషాలకు ఆలయాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించి తెలిచారు.సుమారు 15 క్వింటాళ్ల బంతి పువ్వులతో ఆలయాన్ని డెకరేట్‌ ‌చేశారు. ఆర్మీ బ్యాండ్‌, ‌జై బద్రీ జయజయధ్వానాల…

దిల్లీ మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్‌

డిప్యూటీ మేయర్‌గా ఆలీ మహమ్మద్‌ ఇక్బాల్‌ ‌పోటీనుంచి తప్పుకున్న బిజెపి అభ్యర్థులు ఆప్‌ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక అభినందనలు తెలిపిన సిఎం కేజ్రీవాల్‌ ‌న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 26 : ‌దిల్లీ మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం అయింది. బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్‌ ‌తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్‌…

ఛత్తీస్‌ఘఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం

మందుపాతరతో పోలీస్‌ ‌బలగాల మినీ వాహనం పేల్చివేత 11 మంది డిఆర్‌జి జవాన్‌లు మృతి – నలుగురు జవాన్‌లకు తీవ్రగాయాలు రాయ్‌పూర్‌ ‌హాస్పిటల్‌కి తరలింపు భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 26 : ‌ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలో మావోయిస్టులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. కూంబింగ్‌ ‌నిర్వహించుకుని మినీ వాహనంలో జవాన్లు తిరిగి వొస్తుండగా పసిగట్టిన మావోయిస్టులు వాహనం మందు పాతర…

‌ప్రకాశ్‌ ‌సింగ్‌ ‌బాదల్‌కు ప్రధాని మోదీ నివాళి

ఆయనతో అనుబంధం ప్రత్యేకమని వెల్లడి న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 26 : ‌పంజాబ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీ దళ్‌ అ‌గ్రనేత ప్రకాశ్‌సింగ్‌ ‌బాదల్‌ (95) ‌భౌతికదేహానికి ప్రధాని మోడీ నివాళులు అర్పించారు.  ఢిల్లీ నుంచి చండీగఢ్‌లోని శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఎడి) పార్టీ కార్యాలయానికి చేరుకున్న ప్రధాని ఆయనకు  నివాళులర్పించారు.  ప్రకాష్‌ ‌సింగ్‌ ‌బాదల్‌ ‌మృతి…

ఐదేళ్ల చిన్నారి..పియానో వాద్యం ఫిదా అయిన ప్రధాని మోదీ

తిరువనంతపురం, ఏప్రిల్‌ 25 : 5 ఏళ్లు కూడా ఉండవు గానీ ఈ చిన్నారి ఎంత అద్భుతంగా సంగీతం వాయిస్తుందో చూడండి. షలమలీ అనే ఈ చిన్నారి సంగీత స్వరాలు నేర్చుకుని, పియానోపై వాటిని ఎంతో చక్కగా పలికించడం అందరినీ ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ ‌డియాలో తెగ వైరల్‌ అవుతోంది. తన తల్లి…

కేరళకు వందేభారత్‌ ‌రైలు

జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ తిరువనంతపురం, ఏప్రిల్‌ 25 : ‌కేరళకు కూడా వందేభారత్‌ ‌భాగ్యం దక్కింది. కేరళలో తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు.  రైలులోని ఓ కోచ్‌ ‌లో  పాఠశాల విద్యార్థులతో ప్రధాని మోడీ సంభాషించారు. ఈ వందే భారత్‌ ‌రైలు తిరువనంతపురం…