షిర్డి ఆలయానికి కేంద్ర బలగాలతో భద్రత
తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్థానిక ప్రజలు కేంద్ర నిర్ణయంపై మే1 నుంచి నిరవధిక బంద్ షిరిడి, ఏప్రిల్ 28 : మహారాష్ట్రలోని ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం షిర్డీలో మే 1నుంచి నిరవధికంగా బంద్ చేయనున్నారు. సాయి బాబా ఆలయాన్ని సంరక్షించేందుకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ని నియ మించాలని ప్రభుత్వం నిర్ణయిం చినందుకు నిరసనగా ఆలయ నిర్వాహకులు…
