Category జాతీయం

సియాటెల్‌ ‌నగరంలో కులవివక్ష నిషేధం

అమెరికన్‌ ‌తొలి నగరంగగా రికార్డు న్యూ దిల్లీ, ఫిబ్రవరి 22 : అమెరికాలోని సియాటెల్‌ ‌నగరం రికార్డు సృష్టించింది. కుల వివక్షను నిషేధిస్తూ దేశంలోనే  తొలి నగరంగా నిలిచింది. ఈ మేరకు సియాటెల్‌ ‌నగర కౌన్సిల్‌ ఆర్డినెన్స్ ‌తీసుకొచ్చింది. దీంతో సియాటెల్‌ ‌కులవివక్షను నిషేధించిన తొలి అమెరికా నగరంగా నిలిచిందని ’అసోసియేటెడ్‌ ‌ప్రెస్‌’ ‌వార్తాసంస్థ వెల్లడించింది.…

విప్రో సగం జీతం ఆఫర్‌

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 22 : ప్రముఖ ఐటీ సంస్థ విప్రో ఫ్రెషర్స్‌కు జీతం సగం తగ్గించుకోవాలని ఇచ్చిన సలహాపై ఐటీ ఉద్యోగుల సంఘం  నైట్స్  ‌మండిపడుతోంది. మొదట ఆఫర్‌ ‌చేసిన జీతంలో సగానికి పని చేయాలని కోరింది. విప్రో ఇచ్చిన సగం జీతం ఆఫర్‌పై నైట్స్ ఆ‌గ్రహం వ్యక్తం చేసింది. విప్రో  తీసుకున్న ఈ…

సుప్రీమ్‌ ‌కోర్టు ఆదేశాలతో పూర్తయిన దిల్లీ మేయర్‌ ఎన్నిక•

తొలుత వోటు వేసిన బిజెపి ఎంపీ నాక్షి లేఖి మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్‌ ఎం‌పిక న్యూ దిల్లీ, ఫిబ్రవరి 22 : ఎట్టకేలకు దిల్లీ మేయర్‌ ఎన్నికకు బుధవారం వోటింగ్‌ ‌పూర్తయింది. మేయర్‌ ఎన్నిక ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు సుప్రీమ్‌ ‌కోర్టు ఆదేశాలతో ఎన్నికను నిర్వహించారు. బీజేపీ ఎంపీ…

ఇప్పటి వరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదో

అయితే..పిల్లలు కావాలన్న ఆసక్తి మాత్రం ఉంది ఇటాలియన్‌ ‌డియాకు ఇచ్చిన ఇంటర్వూలో రాహుల్‌ ‌న్యూ దిల్లీ, ఫిబ్రవరి 22 : కాంగ్రెస్‌ ‌పార్టీ ముఖ్యనేత, గాంధీ-నెహ్రూ ఫ్యామిలీ వారసుడు రాహుల్‌ ‌గాంధీ వయస్సు ఇప్పుడు 52 ఏళ్లు. ఇన్నేళ్లు గడిచినా ఆయన పెళ్లిపై ఎలాంటి స్పందనా లేదు. అయితే, తాజాగా పెళ్లి, పిల్లల అంశంపై రాహుల్‌…

మార్చి, ఏప్రిల్‌, ‌మే నెలల ఆర్జిత సేవల కోటా

నేటి సాయంత్రం విడుదల చేయనున్న టిటిడి తిరుమల, ఫిబ్రవరి 21 : శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు మార్చి, ఏప్రిల్‌, ‌మే నెలలకు సంబంధించి బుధవారం 22న సాయంత్రం 4 గంటలకు టీటీడీ ఆన్‌ ‌లైన్‌ ‌లో విడుదల చేయనుంది. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్‌ ‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు ఉన్నట్టు తెలిపింది.…

గ్యాంగ్‌స్టర్‌ ‌టెర్రర్‌ ‌ఫండింగ్‌ ‌కేసులు

72 ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్‌ఐఎ ‌సోదాలు న్యూ దిల్లీ, ఫిబ్రవరి 21 : గ్యాంగ్‌స్టర్‌ ‌టెర్రర్‌ ‌ఫండింగ్‌ ‌కేసులకు సంబంధించి నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ బృందందూకుడు పెంచింది. దేశ వ్యాప్తంగా మంగళవారం ఉదయం సుమారు 72 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. పంజాబ్‌, ‌హర్యానా, రాజస్థాన్‌, ‌ఢిల్లీ, చండీగఢ్‌, ‌యూపీ, గుజరాత్‌,‌మధ్యప్రదేశ్‌లో ఎన్‌ఐఏ అధికారులు ముమ్మర…

విశాఖ నుంచే మళ్లీ పోటీ చేస్తా

ఏదైనా పార్టీ విధానం నచ్చితే ఆలోచిస్తా లేదంటే ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగుతా మాజీ జెడి లక్ష్మీనారాయణ వెల్లడి విశాఖపట్నం, ఫిబ్రవరి 21 : వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీ  పోటీ చేయనున్నట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. మనదేశంలో ఇండిపెండెంట్‌గా పోటీచేసే వెసలుబాటు ఉందన్నారు. ఈమేరకు ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టతనిచ్చారు. మంగళవారం…

వర్చువల్‌గా భారత్‌-‌సింగపూర్‌ ‌మధ్య యుపిఐ-పేనౌ లింకేజీ

‌హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 21 : యుపిఐ-పేనౌ లింకేజి అనేది దేశాంతర లావాదేవీలను సులభతరంగా, తక్కువ ఖర్చుతో కూడుకున్నవిగా, వాస్తవ కాల ప్రాతిపదిక కలిగినవిగా మార్చివేయనుంది. భారతదేశానికి, సింగపూర్‌కు మధ్య ఒకటో క్రాస్‌-‌బార్డర్‌ ‌లావాదేవీని నిర్వహించిన ఆర్‌బిఐ గవర్నరు, ఎమ్‌ఎఎస్‌ ఎమ్‌డి, భారతదేశానికి చెందిన యునైటెడ్‌ ‌పేమెంట్స్ ఇం‌టర్‌ ‌ఫేస్‌ (‌యుపిఐ)కి, సింగపూర్‌కు చెందిన పేనౌకు…

విద్యుత్‌ ‌కంచె తగిలి పులి మృతి

వండుకు తిన్న దుండగులు ఒంగోలు, ఫిబ్రవరి 20 : విద్యుత్‌ ‌కంచెకు తగిలి చనిపోయిన పులిని కొందరు గుట్టుచప్పుడు కాకుండా వండుకు తిన్నారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం అక్కపాలెం అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 10న ఎర్రగొండపాలెం ఫారెస్ట్ ‌రేంజ్‌ అధికారి నీలకంఠేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో…