Category జాతీయం

కర్ణాటక డిప్యూటీ సీఎం డికెతో షర్మిల భేటీ

బెంగళూరు,మే29 : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ‌తో వైఎస్‌ఆర్‌ ‌తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల భేటీ అయ్యారు. సోమవారం ఉదయం బెంగళూరులోని డీకే నివాసంలో ఆయనతో భేటీ అయ్యి..శుభాకాంక్షలు తెలిపారు. కర్నాటకలో కాంగ్రెస్‌ ‌పార్టీని అధికారంలో తీసుకురావడానికి చాలా కష్టపడ్డారని.. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందంటూ డీకేకు కితాబునిచ్చారు. మహానేత వైఎస్‌తో ఉన్న…

నేడు నూతన పార్లమెంట్‌ ‌భవనం ఆవిష్కృతం

ప్రారంభించనున్న ప్రధాని మోదీ విపక్షాల బహిష్కరణ పిలుపులో అర్థంలేదన్న కమలహాసన్‌ ఎవరు ప్రారంభిస్తారన్నది సమస్య కాదన్న గులాంనబీ ఆజాద్‌ ‌రాష్ట్రపతి ముర్ముపై వ్యాఖ్యలు..కేజ్రీవాల్‌, ‌ఖర్గేలపై కేసు న్యూ దిల్లీ,ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌మే27: కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవం నేడు అట్టహాసంగా జరుగనుంది.  నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు  ప్రారంభిస్తారు. ఈ…

కొత్త పార్లమెంట్‌ ‌భవనం ఎందుకో?

చరిత్రను మార్చేస్తున్న అధికార పార్టీ నీతి ఆయోగ్‌ ‌సమావేశం,పార్లమెట్‌ ‌ప్రారంభోత్సవాలు అర్థం లేనివి బీహార్‌ ‌సిఎం నితీశ్‌ ‌కుమార్‌ ‌సంచలన వ్యాఖ్యలు పాట్నా,మే27 : ఢిల్లీలో కొత్త పార్లమెంట్‌ ‌భవనాన్ని ఆదివారం ప్రారంభించనున్న సందర్భంగా బీహార్‌ ‌సిఎం నితీశ్‌ ‌కుమార్‌ ‌విమర్శలు గుప్పించారు.  ప్రారంభో త్సవాన్ని దాదాపు19 పార్టీలు బహిష్కరించాయి. రాష్ట్రపతి చేత కాకుండా ప్రధాని…

రాజ దండమా! రాజకీయ దండమా!

  ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టటమే కాకుండా విమర్శించిన వారందరినీ హిందూ సంస్కృతి వ్యతిరేకులని ప్రచారం చేయటంలో భాజపా సెంఘాల్ కథను కొత్తగా ప్రచారంలోకి తెచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన రాత్రి గురించి అనేక మంది నాయకులు పత్రికలు రాసిన ఏ చరిత్రలోనూ మౌంట్ బాటెన్  ప్రధాని నెహ్రూకు సెంఘాల్ ను అందచేసిన కథనం లేదు.చివరకు రాజగోపాలాచారి రాసుకున్న…

డెహ్రాడూన్‌ ‌దిల్లీ మధ్య వందే భారత్‌

‌వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ  : ఉత్తరాఖండ రాజధాని డెహ్రాడూన్‌ ‌నుంచి దేశ రాజధాని న్యూ దిల్లీతో కలుపుతున్న తొలి సెవి•-హై స్పీడ్‌ ‌వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌రైలును ప్రధాని నరేంద్ర మోదీ గురువారం జెండా ఊపి ప్రారంభించారు. వివిధ మార్గాల నుంచి దిల్లీని కలుపుతున్న ఆరవ వందే భారత్‌ ‌రైలు ఇది. ఇప్పటివరకు దేశ…

యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ ‌షాక్‌

‌షేరింగ్‌ ‌పాస్‌వర్డ్‌పై కీలక నిర్ణయం న్యూదిల్లీ, మే24 :ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ప్లిక్స్ ‌తన యూజర్స్‌కు భారీ షాకిచ్చింది. ఎకౌంటు పాస్‌వర్డ్ ‌షేరింగ్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే పాస్‌వర్డ్‌ను షేర్‌ ‌చేసుకునేందుకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఇతరులతో పాస్‌వర్డ్ ‌షేర్‌ ‌చేసుకుంటే అదనపు ఛార్జెస్‌ ‌చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం…

పోలీస్‌ ‌శాఖ కాషాయీకరణ కుదరదు

రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సందే ఘాటుగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి డికె బెంగళూరు,మే24 : కర్ణాటకలో శాంతి భద్రతల పరిస్థితి పై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌  ‌పోలీసు అధికారులను హెచ్చరించారు. పోలీసు శాఖను కాషాయీకరణ చేసేందుకు ప్రయత్నిస్తే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం సహించేది లేదని స్పష్టం చేశారు. చట్టాన్ని తమ చెప్పుచేతుల్లోకి తీసుకునేందుకు ఎవర్నీ అనుమతించం. పోలీసు…

పార్లమెంట్‌ ‌సభ్యుల దుబారా

రెండేండ్లలో రూ.200 కోట్లు ఖర్చు న్యూదిల్లీ, మే23 : రాజ్యసభ ఎంపీల కోసం గత రెండేండ్లలో రూ.200 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఎంపీల ప్రయాణ ఖర్చే రూ.63 కోట్లని ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. కరోనా వైరస్‌ ‌విజృంభించిన 2021-22లో రాజ్యసభ సభ్యుల కోసం ప్రభుత్వం వెచ్చించిన మొత్తం రూ.97 కోట్లు. ఇందులో దేశీయ ప్రయాణాల…

రాహుల్‌ ‌ట్రక్కు ప్రయాణం

సమస్యలు తెలుసుకునేందుకే..: కాంగ్రెస్‌ ‌న్యూదిల్లీ,ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌మే23:  కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ తాజాగా ఓ భారీ ట్రక్కులో ప్రయాణించారు. దిల్లీ  నుంచి చండీగఢ్‌ ‌బయలుదేరిన ఆయన.. సోమవారం రాత్రి హరియాణా లోని అంబాలా నుంచి చండీగఢ్‌ ‌వరకు ట్రక్కులో ప్రయాణం చేశారు.  •త్రిపూట ప్రయాణ సమయంలో భారీ వాహనాల డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు…