Category జాతీయం

‌దిల్లీలో ఎన్నికైన ప్రభుత్వానిదే అధికారం

లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌పాత్ర పరిమితమే ప్రభుత్వ విధానాల మేరకు నడచుకోవాల్సిందే అన్ని రాష్టాల్ల్రో ఉన్న మాదిరిగానే అధికారాలు  కేజ్రీవాల్‌ ‌సర్కార్‌కు సుప్రీంలో భారీ ఊరట అధికారలపై సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు :‌దిల్లీ  పాలనా వ్యవహారాలపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఎన్నికైన ప్రభుత్వానిదే అధికారమని విస్పష్ట తీర్పును ఇచ్చింది. దీంతో కేజ్రీవాల్‌ ‌పెత్తనానికి…

మణిపూర్‌ ‌హైకోర్టు పరిధి దాటింది

ఒక తెగను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎలా చెబుతారు మణిపూర్‌ ‌హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్పస్టీకరణ న్యూదిల్లీ,మే9(ఆర్‌ఎన్‌ఎ): ‌షెడ్యూల్డ్ ‌తెగల జాబితాలో ఒక తెగను చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం మణిపూర్‌ ‌హైకోర్టుకు లేదని సుప్రీంకోర్టుస్పష్టం చేసింది. సీజేఐ డీవై చంద్రచూడ్‌, ‌జస్టిస్‌ ‌పీఎస్‌ ‌నరసింహ, జస్టిస్జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం మణిపులో జరుగుతున్న…

కర్నాకట ఎన్నికలతో సరిహద్దుల్లో మద్యం బంద్‌

‌చెన్నై,మే9 : పొరుగున కర్ణాటక రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సరిహద్దుల్లో రెండు రోజులపాటు మద్యం విక్రయాలను బంద్‌ ‌చేయాలని హోసూరు కలెక్టర్‌ ‌దీపక్‌జాకబ్‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలో హోసూరు సపంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నకిలీ మద్యం 150 లీటర్లను ధ్వంసం చేశారు. సమాచారం మేరకు హోసూరు…

‌కలలను సాకారం చేస్తా

కన్నడ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి వీడియో సందేశం విడుదల న్యూదిల్లీ,మే9 : కన్నడ ప్రజల కలలను తన సొంత కలలుగా భావించి, వారి కలలను సాకారం చేస్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. ఈనెల 10న కర్ణాటక ఎన్నికల్లో గెలుపు కోసం హోరాహోరాగా పార్టీలు సాగించిన ప్రచారం ముగిసిన నేపథ్యంలో కన్నడ…

సౌత్‌ ‌గ్రూపు అని ప్రస్తావించడం సరికాదు

న్యూదిల్లీ,మే9 : దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌లో దర్యాప్తు సంస్థలు సౌత్‌ ‌గ్రూపు అని ప్రస్తావి ంచడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశంలో సౌత్‌, ‌నార్త్ అనే వర్గీకరణ తగదని, అన్ని ప్రాంతాల పర్జల మనోభావాలను గౌరవి ంచాలని వ్యాఖ్యా నించింది. అయితే.. ఆయా సంస్థలు ఎందుకు సౌత్‌ ‌గ్రూపు అని ప్రస్తావించాయో, అలా ఎందుకు…

కర్నాటకలో ముగిసిన ఎన్నికల ప్రచారం

10 ఎన్నికలు..13న కౌంటింగ్‌కు ఏర్పాట్లు 224 స్థానాలకు 2613 అభ్యర్థుల పోటీ బెంగళూరు, మే8 : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారం సాయంత్రం 5గంటలకు ప్రచారపర్వం ముగిసింది. 10న ఎన్నికలు ఒకే దఫాలో జరుగనున్నాయి. 13న ఓట్ల లెక్కింపు జరుగనుంది. కర్ణాటక అసెంబ్లీలోని 224 స్థానాలకు ఈ నెల పదిన ఎన్నికలు జరగనున్నాయి.…

జనావాసంపై కుప్పకూలిన మిగ్‌-21

ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మృతి గాయాలతో బయటపడ్డ పైలట్‌ ‌జైపూర్‌,‌మే8 : భారత వైమానిక దళానికి చెందిన మిగ్‌-21 ‌యుద్ధ విమానం రాజస్థాన్‌ ‌లో కుప్పకూలింది. హనుమాన్‌గఢ్‌  ‌జిల్లాలో సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు కూలింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఐఏఎఫ్‌ ‌తెలిపిన వివరాల ప్రకారం.. సూరత్‌గఢ్‌ ‌నుంచి టేకాఫ్‌ అయిన…

ఛత్తీస్‌ఘఢ్‌లో ఎన్‌కౌంటర్‌

ఒక మహిళతో పాటు ఒకరు ఎల్‌ఓఎస్‌ ‌కమాండర్‌ ‌మృతి భద్రాచలం,ప్రజాతంత్ర,మే 08 : సరిహద్దున ఉన్న ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలో సుకుమార్‌ ‌జిల్లాలో సోమవారం నాడు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఒకరు ఎల్‌ఓఎస్‌ ‌కమాండర్‌గా గుర్తించారు. మడకం ఎర్ర అనే పేరు కలిగి ఉన్నారు. ఇతనిపై ఛత్తీస్‌ఘఢ్‌ ‌ప్రభుత్వం 8 లక్షల రూపాయలు…

మోడల్‌ ‌సియెన్నా వీర్‌ ‌దుర్మరణం

గుర్రపు స్వారీ చేస్తూ గాయపడి మృతి మెల్‌బోర్న్,‌మే6 : మిస్‌ ‌యూనివర్స్ ‌ఫైనలిస్ట్, ‌ప్రముఖ మోడల్‌ ‌సియెన్నా వీర్‌ ‌మరణించారు. సియెన్నా వీర్‌ ‌గుర్రపు స్వారీ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మరణించారు. గనెల 2న ఆస్టేల్రియాలోని విండ్సర్‌ ‌పోలో గ్రౌండ్స్‌లో స్వారీ చేస్తుండగా.. ఆమె అకస్మాత్తుగా గుర్రం ది నుంచి కిందపడిపోయింది. దీంతో ఆమెకు…