పరిపాలనా రాజధాని విశాఖపట్టణమే
ఎపిలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం గ్లోబల్ సమ్మిట్ వేదికగా సిఎం జగన్ స్పష్టీకరణ పారిశ్రామిక దిగ్గజాలతో కలిసి సమ్మట్కు జ్యోతిప్రజ్వలన విశాఖపట్టణం,మార్చి3: ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని విశాఖపట్టణమేనని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి స్పష్టం చేశారు. త్వరలో తాను కూడా విశాఖకే షిప్ట్ అవుతానని, ఇక్కడి నుంచే పాలన…
