Category జాతీయం

పరిపాలనా రాజధాని విశాఖపట్టణమే

ఎపిలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం గ్లోబల్‌ ‌సమ్మిట్‌ ‌వేదికగా సిఎం జగన్‌ ‌స్పష్టీకరణ పారిశ్రామిక దిగ్గజాలతో కలిసి సమ్మట్‌కు జ్యోతిప్రజ్వలన విశాఖపట్టణం,మార్చి3: ఆంధ్రప్రదేశ్‌ ‌పరిపాలనా రాజధాని విశాఖపట్టణమేనని గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ‌సమ్మిట్‌ ‌వేదికగా ఏపీ సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌మరోసారి స్పష్టం చేశారు. త్వరలో తాను కూడా విశాఖకే షిప్ట్ అవుతానని, ఇక్కడి నుంచే పాలన…

పాపాల పెద్దిరెడ్డిని ఇంటికి పంపుతాం

అక్రమాల పెద్దిరెడ్డిని పెద్దాయన అని పిలవాలా పుంగనూరు పాదయాత్రలో లోకేశ్‌ ‌విమర్శలు తిరుపతి,మార్చి3 : పుంగనూరులో పెద్దిరెడ్డిని పెద్దాయన అని పిలవాలంట… భూములు దోచిందానికి పెద్దాయన అని పిలవాలా? మట్టి మాఫియా చేసినందుకు పెద్దాయన అని పిలవాలా? ఇసుక దోపిడీ చేసిన దానికి పెద్దాయన అని పిలవాలా? ఎందుకు పెద్దాయన అని పిలవాలని టిడిపి నేత…

భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి

 నిలువరించేందుకు యత్నిస్తున్నాం కేంబ్రిడ్జ్ ‌యూనివర్సిటీలో రాహుల్‌ ‌ప్రసంగం ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌మార్చి 3: భారత ప్రజాస్వామ్య వ్యవస్ధపై దాడి జరుగుతోందని కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. భారత ప్రజాస్వామ్యంపై దాడిని నిలువరించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని కాంగ్రెస్‌ ఎం‌పీ పేర్కొన్నారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో శుక్రవారం ఉపన్యసించిన రాహుల్‌ ..‌మోదీ సర్కార్‌పై విమర్శలు…

ఈశాన్య ఫలితాల ప్రభావం ఉండదు

సాధారణ ఎన్నికల్లో బిజెపికి దెబ్బతప్పదు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే న్యూదిల్లీ,మార్చి2: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ ‌రాష్టాల్ర శాసన సభలకు జరిగిన ఎన్నికల ఫలితాల ప్రభావం రానున్న లోక్‌సభ ఎన్నికలపై ఉండదని  కాంగ్రెస్‌ ‌విశ్లేషించింది. సాధారణ ఎన్నికల్లో పరిస్థితులు వేరుగా ఉంటాయని అంటోంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  కూడా సమర్థించారు.…

కీలక బిల్లుల ఆమోదంలో తిరకాసు

న్యూదిల్లీ,మార్చి2(ఆర్‌ఎన్‌ఎ): ‌రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళిసై వ్యవహారంపై తెలంగాణ సర్కార్‌ ‌సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 10 బిల్లులను గవర్నర్‌ ‌తమిళిసై ఆమోదించకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సుప్రీంకోర్టులో రిట్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో ప్రతివాదిగా తమిళిసై సౌందర్‌ ‌రాజన్‌ ‌పేరును చేర్చారు. బిల్లులను గవర్నర్‌ ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్‌ ‌దాఖలు…

సత్ఫలితాలు ఇస్తున్న ఫేస్‌ ‌రికగ్నేషన్‌

తిరుమల,మార్చి2 : తిరుమలలో అమలులోకి వచ్చిన ఫేస్‌ ‌రికగ్నిషన్‌ ‌విధానం సత్ఫలితాలు ఇస్తోందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. దీంతో ఇక అక్రమాలకు చెక్‌ ‌పడనుందన్నారు. నకిలీ వ్యవహారాలు సాగవని కూడా అన్నారు. గురువారం డియాతో మాట్లాడుతూ… నూతన విధానం ద్వారా దళారీల బెడద తప్పిందన్నారు. గదులు రొటేషన్‌ ‌చేసే విధానం కూడా ఆగిపోయిందని చెప్పారు.…

పార్టీ ఆదేశిస్తే విజయవాడ నుంచి పోటీ

వైఎస్‌కు ఆత్మశాంతి లేకుండా చేస్తున్నారు జగన్‌ ‌తీరుపై మండిపడ్డ రేణాకాచౌదరి అమరావతి, మార్చి1 : ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్‌ ‌రెడ్డికి ఈ సంతానం మూలంగా సుఖం లేకుండా పోయిందని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అన్నారు.. రాజశేఖర్‌రెడ్డికి ఆత్మశాంతి లేకుండా జగన్‌  ఈ ‌పిచ్చివేషాలు వేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ అప్పు‌డు కూడా…

కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె బాట

బేసిక్‌ ‌సాలరీలో 17శాతం పెంపును ప్రకటిస్తూ ఆదేశాలు బెంగళూరు,మార్చి1 : కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె బాట పట్టిన నేపథ్యంలో.. వారికి మధ్యంతర ఉపశమనంగా బేసిక్‌ ‌సాలరీలో 17శాతం పెంపును ప్రకటిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాత పెన్షన్‌ ‌స్కీమ్‌ ‌మళ్లీ అమల్లో తెచ్చేందుకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని…

స్కూల్‌ ‌పిల్లలపై దూసుకెళ్లిన కారు

ముగ్గరు విద్యార్థులు అక్కడిక్కడే దుర్మరణం చెన్నై,మార్చి1: స్కూల్‌కు వెళ్తున్న విద్యార్థులపైకి ఒక కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు బాలురు మరణించారు. వారి మృతికి కారణమైన నిందితుడ్ని కాలేజీ స్టూడెంట్‌గా పోలీసులు గుర్తించారు. తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వాణియంబాడి ప్రాంతానికి చెందిన రఫీక్‌, అన్నాద మ్ములైన విజయ్‌, ‌సూర్య కలిసి మంగళవారం…