Category జాతీయం

ఇం‌డిగో విమానంలో నైజీరియన్‌కు గుండెపోటు

అత్యవసరంగా కరాచీలో ల్యాండ్‌ అప్పటికే చనిపోయినట్లు వైద్య బృందం ప్రకటన న్యూ దిల్లీ, మార్చి 13 : గుండెపోటు మరణాలు ఇప్పుడు విమానంలోనూ మొదలయ్యాయి..దిల్లీ నుంచి దోహా వెళుతున్న విమానంలో.. నైజీరియా దేశానికి చెందిన ఓ వ్యక్తి చనిపోవటం షాక్‌ ‌కు గురి చేసింది. సోమవారం ఉదయం.. ఢిల్లీ నుంచి దోహా బయలుదేరిన ఇండిగో ..…

పార్లమెంటు దృష్టిని మరల్చే కుట్ర

అధికార పార్టీ తీరుపై సిఎల్‌పి నేత ఖర్గే మండిపాటు దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై బిఆర్‌ఎస్‌ ఆ‌గ్రహం పార్లమెంట్‌ ‌ముందు బిఆర్‌ఎస్‌, ఆప్‌ల ఆందోళన న్యూ దిల్లీ, మార్చి 13 : పార్లమెంటులో అదానీ కుంభకోణం నుండి దృష్టి మరల్చేందుకు మోదీ ప్రభుత్వం యత్నిస్తుందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే ధ్వజమెత్తారు. పార్లమెంట్‌ ‌రెండో విడత బ్జడెట్‌…

రెండో విడుత పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాలు షురూ

రాహుల్‌ ‌వ్యాఖ్యలపై క్షమాపణలకు రాజ్‌నాథ్‌ ‌డిమాండ్‌ ఉభయ సభల్లో గందరగోళం..కొనసాగుతున్న వాయిదాల పర్వం న్యూ దిల్లీ, మార్చి 13 : పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాల రెండో సెషన్‌ ‌సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లో తొలిరోజే ఆదానీ, దర్యాప్తు సంస్థల తీరుపై సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం వరకు వాయిదా పడ్డాయి.…

రెండో విడుత పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాలు షురూ

రాహుల్‌ ‌వ్యాఖ్యలపై క్షమాపణలకు రాజ్‌నాథ్‌ ‌డిమాండ్‌ ఉభయ సభల్లో గందరగోళం..కొనసాగుతున్న వాయిదాల పర్వం న్యూ దిల్లీ, మార్చి 13 : పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాల రెండో సెషన్‌ ‌సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లో తొలిరోజే ఆదానీ, దర్యాప్తు సంస్థల తీరుపై సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం వరకు వాయిదా పడ్డాయి.…

22‌న తిరుమలలో ఉగాది ఆస్థానం

తిరుమల, మార్చి 13 : శ్రీవారి ఆలయంలో మార్చి 22వ తేదీన ఉగాది ఆస్థానానం జరగనుంది. ఈ నేపథ్యంలో మార్చి 21న ఆలయ అధికారులు కోయిల్‌ ఆళ్వార్‌ ‌తిరుమంజనం నిర్వహించనున్నారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ ‌తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు మంగళవారం ఆలయ…

లిక్కర్‌ ‌స్కామ్‌లో వందలకోట్ల అవినీతి

న్యూ దిల్లీ, మార్చి 11 : లిక్కర్‌ ‌స్కామ్‌లో వందల కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ ఆరోపించారు.  దర్యాప్తు సంస్థలకు సోనియా గాంధీ అయినా, కేసీఆర్‌ అయిన ఒకటేనని అన్నారు.  లిక్కర్‌ ‌స్కామ్‌లో కవిత నిజాలు చెప్పాలని  డిమాండ్‌  ‌చేశారు. కవితపై బండి సంజయ్‌ ‌చేసిన  వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని  తరుణ్‌…

ఒకే ఏడాది మూడు ఫార్మాట్లలో సెంచరీ

భారత యంగ్‌ ఓపెనర్‌ ‌శుభ్‌మన్‌ ‌గిల్‌   ‌మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. సూపర్‌ ‌ఫామ్‌లో ఉన్న గిల్‌ ఆ‌స్ట్రేలియపై ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శతకం బాదాడు. దాంతో, ఒకే ఏడాది మూడు ఫార్మాట్ల  లో వంద కొట్టిన తొమ్మిదో ఆటగాడిగా, నాలుగో భారత క్రికెటర్‌గా నిలిచాడు.  భారత యంగ్‌ ఓపెనర్‌ ‌శుభ్‌మన్‌…

గుండెపోటుతో కాంగ్రెస్‌ ‌నేత ధృవనారాయణ మృతి

బెంగుళూరు, మార్చి 11 : కర్నాటకు చెందిన కాంగ్రెస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ఆర్‌ ‌ధృవనారాయణ కన్నుమూశారు. గుండెనొప్పి రావడంతో శనివారం ఉదయం 6.40 నిమిషాలకు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అయితే ధృవనారాయణ ప్రాణాలు విడిచినట్లు డీఆర్‌ఎంఎస్‌ ‌హాస్పిటల్‌ ‌డాక్టర్‌ ‌మంజునాథ్‌ ‌తెలిపారు. ఛాతిలో నొప్పి రాగానే ఆయన డ్రైవర్‌కు ఫోన్‌ ‌చేశాడు. కారులో తరలిస్తున్న…

ఛతేశ్వర్‌ ‌పుజారా అరుదైన ఘనత

టీమిండియా నయావాల్‌ ‌ఛతేశ్వర్‌ ‌పుజారా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు సందర్భంగా అరుదైన ఘనత సాధించాడు. పటిష్ట ఆస్ట్రేలియా జట్టు మీద టెస్టుల్లో 2000 పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు. తన సమకాలీకులకు సాధ్యం కాని రీతిలో అందరి కంటే ముందే ఈ మైలురాయిని చేరుకున్న బ్యాటర్‌గా పుజారా ఘనత వహించాడు.…