ఇక తెలుగులోనూ సీబీఎస్ఈ సిలబస్ బోధన
న్యూ దిల్లీ, జూలై 24 : పాఠశాలలో ఇకపై సీబీఎస్ఈ సిలబస్ ని తెలుగులో కూడా బోధిస్తారు. ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్లో బోధన జరుగుతుండగా.. కొత్తగా బోధన డియం భాషలుగా తెలుగుతో పాటు రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో గుర్తించిన మరో 21 భాషలను చేరుస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల…
