Category జాతీయం

ఇక తెలుగులోనూ సీబీఎస్‌ఈ ‌సిలబస్‌ ‌బోధన

న్యూ దిల్లీ, జూలై 24 : పాఠశాలలో ఇకపై  సీబీఎస్‌ఈ ‌సిలబస్‌ ‌ని తెలుగులో కూడా బోధిస్తారు.  ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లో బోధన జరుగుతుండగా.. కొత్తగా బోధన డియం భాషలుగా తెలుగుతో పాటు రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో గుర్తించిన మరో 21 భాషలను చేరుస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల…

అర్ధరాత్రి భార్య, మేనల్లుడిని కాల్చి..తానూ కాల్చుకున్న ఏసీపీ

పుణె, జూలై 24 : ఓ పోలీసు అధికారి తన భార్యతో పాటు, మేనల్లుడిని కాల్చి ..తానూ కాల్చుకున్న విషాదకర ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పుణెళిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. అమరావతి జిల్లా అసిస్టెంట్‌ ‌కమిషనర్‌ ఆఫ్‌ ‌పోలీస్‌ ‌భరత్‌ ‌గైక్వాడ్‌ ‌తన సర్వీస్‌ ‌రివాల్వర్‌తో కాల్చుకున్నారు. అంతకంటే…

ఈపీఎఫ్‌ ‌వడ్డీ రేటు 8.15శాతానికి కేంద్రం ఓకే

న్యూ దిల్లీ, జూలై 24 : ఎంప్లాయిస్‌ ‌ప్రావిడెంట్‌ ‌ఫండ్‌ (ఈపీఎఫ్‌) అక్కైంట్లలో ఉండే సొమ్ముపై ఇచ్చే వడ్డీ రేటు..2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15శాతం ఇవ్వాలని సెంట్రల్‌ ‌బోర్డ్ ‌ట్రస్టీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.15శాతం…

దేశ రాజధానికి పొంచి ఉన్న వరద ముప్పు

న్యూ దిల్లీ, జూలై 24 : దేశ రాజధాని ఢిల్లీకి యమున ముప్పు ఇంకా తొలగిపోలేదు. సోమవారం కూడా యమునా నది డేంజర్‌ ‌మార్క్‌ను దాటి ప్రవహిస్తోంది. ఈ రోజు ఉదయం ఏడు గంటలకు పాత యమునా వంతెన దగ్గర నీటిమట్టం ప్రమాదకరస్థాయి (205.33 టర్లు) దాటి 206.56 వద్ద ప్రవహిస్తోంది. ఆదివారంతో పోలిస్తే ఇది…

ధరల హెచ్చుతగ్గుల నివారణకు ఇరేడియేషన్‌ ‌పద్ధతి

విజయవాడ, జూలై 24 : కూరగాయలు, పప్పుదినుసులు, ఇలా నిత్యవసర వస్తువుల ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో కూడా తెలియదు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం టమాట ధరలు ఠారెత్తిస్తున్నాయి. గతంలో ఉల్లిపాయల పరిస్థితి కూడా ఇలాగే ఉండేది. అయితే కొన్ని నిత్యవసర వస్తువులను నిల్వ ఉంచితే తక్కువ రేటు ఉన్నప్పుడు కొనుగోలు చేసి చాలా రోజులు…

అమెరికా నౌకాదళానికి తొట్టతొలి మహిళా చీఫ్‌

వాషింగ్టన్‌, ‌జూలై 24 : అమెరికా నావికా దళానికి నూతన అధిపతిగా అధ్యక్షుడు జో బైడెన్‌ ‌లీసా ఫ్రాంచెట్టి పేరును ప్రతిపాదించారు. ఒకవేళ యూఎస్‌ ‌సెనేట్‌ ‌గనుక బైడెన్‌ ‌ప్రతిపాదనను సమర్ధిస్తే అడ్మిరల్‌ ‌లీసా ఫ్రాంచెట్టి అమెరికా నావికా దళాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టిస్తారు.  జో బైడెన్‌ ‌ప్రతిపాదన అయితే చేశారు…

జ్ఞానవాపి మసీద్‌ ‌కేసులో సర్వే ఆపండి

న్యూ దిల్లీ, జూలై 24 : జ్ఞానవాపి మసీదుపై సుప్రీమ్‌ ‌కోర్టు బ్రేక్‌ ఇచ్చింది. భారత పురావస్తు శాఖ సర్వేను ఆపాలంటూ స్టే విధించింది. ఈ నెల 26 వరకు సర్వే పనులు ఆపాలంటూ ఆదేశించింది. శాస్త్రీయ సర్వే చేపట్టాలన్న వారణాసి కోర్టు ఉత్తర్వులపై మసీదు నిర్వహణ కమిటీ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వెంటనే దీనిపై…

తమిళనాడులో మహిళలకు శుభవార్త

చెన్నై, జూలై 24 : మహిళలకు తమిళనాడు సర్కారు శుభవార్త చెప్పింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌   ‌మహిళలకు నెలవారీ రూ.1,000 సహాయం అందించడానికి రిజిస్ట్రేషన్‌ ‌ప్రక్రియను ప్రారంభించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు అధికార డీఎంకే ప్రధాన ఎన్నికల వాగ్దానాన్ని సర్కారు   నెరవేర్చింది. ఈ పథకం రాష్ట్రంలోని దాదాపు 1 కోటి…

మణిపూర్‌ ‌హింసాకాండపై పార్లమెంట్‌లో వాగ్వాదం

ఆప్‌ ఎం‌పీపై రాజ్యసభ ఛైర్మన్‌ ఆ‌గ్రహం హౌస్‌లోని వెల్‌లోకి దూకి నినాదాలు సభ నుంచి సస్పెండ్‌ ‌చేసిన రాజ్యసభ ఛైర్మన్‌ ‌న్యూ దిల్లీ, జూలై 24 : మణిపూర్‌లో జరిగిన హింసాకాండపై పార్లమెంట్‌లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగిన నేపథ్యంలో ఆప్‌ ఎం‌పీ సంజయ్‌సింగ్‌ను వర్షాకాల సమావేశాల మిగిలిన కాలానికి రాజ్యసభ నుంచి సస్పెండ్‌…