Category జాతీయం

పార్లమెంట్‌ ఉభయ సభల్లో మళ్లీ గందరగోళం

ఆదానీ వ్యవహారంపై జెపిసికి విపక్షాల డిమాండ్‌ ‌ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎంపిల ఆందోళన…కొనసాగుతున్న వాయిదాల పర్వం న్యూ దిల్లీ, మార్చి 14 : వరుసగా రెండోరోజూ పార్లమెంటులో ఆదానీ వ్యవహారం గందరగోళానికి దారితీసింది. దీనిపై జెపిసి వేయాలని కోరుతూ బిఆర్‌ఎస్‌ ‌వాయిదా తీర్మానం ఇచ్చింది. వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. లోక్‌సభలో ఇవాళ విపక్ష…

ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆస్కార్‌ అవార్డు

న్యూ దిల్లీ, మార్చి 14 : ఆస్కార్స్ 2023‌లో ఇండియన్‌ ‌ఫిల్మస్‌కు రెండు అవార్డులు దక్కిన విషయం తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్‌ ‌ఫిల్మ్‌లోని నాటు నాటు సాంగ్‌ ‌ద ఎలిఫెంట్‌ ‌విస్పరర్స్ ‌షార్ట్ ‌ఫిల్మ్‌కు ఆస్కార్లు దక్కాయి. ఈ నేపథ్యంలో ఇవాళ రాజ్యసభ చిత్రబృందాన్ని అభినిందించింది. ఇండియన్‌ ‌సినిమాకు ఆస్కార్‌ అవార్డులు దక్కడం అది మన వైభవాన్ని…

ఏపీ కర్నూలు జిల్లాలో దారుణ ఘటన

అత్తింటివారిపై కత్తితో అల్లుడి దాడి భార్య, అత్తలు మృతి..మామకు తీవ్రగాయాలు కర్నూలు, మార్చి 14 : కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. పెల్ళైన రెండు వారాలకే కట్టుకున్న భార్య, అత్త, మామల పై విచక్షణరహితంగా ఓ అల్లుడు కత్తితో దాడి చేశాడు. హైదరాబాద్‌లోని ఓ బ్యాంకులో పనిచేస్తున్న శ్రావణ్‌కు రుక్మిణితో రెండు వారాల కిందట వివాహం…

జూలైలో విశాఖపట్నం వెళుతున్నాం

ఇక అక్కడి నుంచే మన పాలన కేబినేట్‌ ‌భేటీలో మంత్రులకు జగన్‌ ‌స్పష్టం కొందర మంత్రుల పనితీరుపైనా అసహనం 15 బిల్లులకు కేబినెట్‌ ఆమోదం 2023-27 పారిశ్రామిక విధానానికి ఓకే అమరావతి,మార్చి14 : ఈ ఏడాది జూలైలో విశాఖపట్నంకు షిప్ట్ అవుతున్నామని.. ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. జగన్‌ అధ్యక్షతన…

సమస్యలపై కదం తొక్కిన మహా రైతులు

నాసిక్‌ ‌నుంచి ముంబై వరకు భారీ నిరసన ర్యాలీ ముంబై,మార్చి14: తమ సమస్యల పరిష్కారం కోసం మహారాష్ట్ర రైతులు కదం తొక్కారు. నాసిక్‌ ‌నుంచి ముంబై వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వేలాది మంది రైతులు పాల్గొన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం డిమాండ్‌ ‌చేస్తూ ,…

మద్యం మత్తులో టిసి దుశ్చర్య

మహిళ తలపై మూత్ర విసర్జన పట్టుకుని దేశశుద్ధి చేసిన ప్రయాణికులు న్యూ దిల్లీ, మార్చి 14 : ఇటీవల విమానంలో ఓ వ్యక్తి మహిళపై మూత్రవిసర్జన చేయగా..తాజాగా ఓ రైలో టిసినే ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డాడు. బాధ్యతగా వ్యవహరించాల్సిన రైల్వే టీసీ రైల్లో అర్థరాత్రి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. ఓ మహిళ తలపై మూత్ర…

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమల, మార్చి 14 : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 5 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం  కలుగు తుందని టీటీడీ అధికారులు తెలిపారు. సోమవారం స్వామివారిని 68,365 మంది భక్తులు దర్శించుకోగా 27,818 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల…

కాళేశ్వరం అక్రమాలపై సిబిఐ విచారణ

డిమాండ్‌ ‌చేస్తూ దిల్లీ వేదికగా జంతర్‌మంతర్‌ ‌వద్ద షర్మిల ఆందోళన రాష్ట్రపతి భవన్‌కు మార్చ్…అరెస్ట్ ‌చేసి పార్లమెంట్‌ ‌స్ట్రీట్‌ ‌స్టేషన్‌కు తరలింపు న్యూ దిల్లీ, మార్చి 14 : తెలంగాణ సిఎం కెసిఆర్‌ అవినీతి, అక్రమాలపై విచార చేయాలని వైఎస్‌ఆర్‌ ‌తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ ‌షర్మిల డిమాండ్‌ ‌చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవినీతి…

ముంబైలో ఫర్నీచర్‌ ‌గోదాంలో మంటలు

ముంబై, మార్చి 13 : మహారాష్ట్ర రాజధాని ముంబైలోని జోగేశ్వరి వెస్ట్ ఏరియాలో సోమవారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఫర్నీచర్‌ ‌గోదాంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని…