Category జాతీయం

ఇద్దరు తెలుగు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు మద్రాస్‌ ‌హైకోర్టుకు బదిలీ

న్యూ దిల్లీ, మార్చి 23 : తెలంగాణ, ఆంధప్రదేశ్‌ ‌హైకోర్టులకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. ఏపీ హైకోర్టులో పని చేస్తున్న న్యాయమూర్తి జస్టిస్‌ ‌బట్టు దేవానంద్‌, ‌తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ‌దేవరాజు నాగార్జునను మద్రాస్‌ ‌హైకోర్టుకు బదిలీ చేసింది. అలాగే మద్రాస్‌ ‌హైకోర్టు…

కాలం చెల్లిన వాహనాలకు ఇక చెల్లుచీటి

తుక్కుగా మార్చే యోచనలో ఏపి ప్రభుత్వం కేంద్రం ఆదేశాలతో ఏప్రిల్‌ 1 ‌నుంచి అమలు అమరావతి, మార్చి 23 : ఏప్రిల్‌ ఒకటి నుంచి రాష్ట్రంలో వాహనాల తుక్కు పాలసీని అమల్లోకి రానుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలను తుక్కు చేయనున్నారు. తుక్కు పాలసీ ప్రకారం 15…

మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యలకు రాహుల్‌కు రెండేళ్ల జైలు

అహ్మదాబాద్‌, ‌మార్చి 23 : కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపీ రాహుల్‌ ‌గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో గుజరాత్‌ ‌సూరత్‌ ‌కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో రాహుల్‌ ‌గాంధీని దోషిగా తేల్చిన న్యాయస్థానం..రెండేండ్లు జైలు శిక్ష విధించింది. మోదీ ఇంటి పేరును ఉద్దేశించి కర్ణాటకలో 2019…

దేశంలో మళ్లీ కొరోనా భయం

పెరుగుతున్న కేసులతో ఆందోళన 1300 రోజువారీ పాజిటివ్‌ ‌కేసులు నమోదు న్యూ దిల్లీ, మార్చి 23 : దేశంలో కొరోనా వైరస్‌ ‌కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి మరోసారి కోరలు చాస్తుంది. గత ఐదు రోజులుగా వెయ్యి చేరువలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ…

ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం

మరోమారు తేల్చి చెప్పన కేంద్రం న్యూ దిల్లీ, మార్చి 21 : ఏపీకి ప్రత్యేక హోదా కుదరదని కేంద్రం మరోమారు తెగేసి చెప్పింది. హోదా హా లేనట్లేనని..ఇది ముగిసిన అధ్యాయమని.. పార్లమెంటు సాక్షిగా కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. మంగళవారం లోక్‌సభలో వైసీపి ఎంపీలు లావు, బాలశౌరీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోమ్‌ ‌శాఖ సహాయమంత్రి…

దిల్లీ బడ్జెట్‌కు కేంద్రం ఆమోదం

న్యూ దిల్లీ, మార్చి 21 : ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌నేతృత్వంలోని దిల్లీ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌కు కేంద్ర హోమ్‌ ‌వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్‌ను దిల్లీ లెప్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌వీకే సక్సేనా పరిశీలించిన తర్వాత తనకు మళ్లీ సమర్పించాలని అంతకుముందు ఎంహెచ్‌ఏ ‌కోరిన సంగతి తెలిసిందే. ఢిల్లీ శాసన…

డ్యాన్స్ ‌చేస్తూ కుప్పకూలిన వ్యక్తి…గుండెపోటుతో మృతి

భోపాల్‌, ‌మార్చి 21 : ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా సెలబ్రెటీలు, సామాన్యులు సైతం హఠాత్తుగా గుండె పోటుతో కుప్పకూలిపోతున్నారు. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ పక్కనే ఉన్నవాళ్లు ఒక్కసారిగా నిర్జీవమైపోతున్నారు. ఇలాంటి ఘటనే మధ్యప్రధేశ్‌ ‌లోని భోపాల్‌ ‌లో జరిగింది.పోస్టల్‌ ‌డిపార్డ్ ‌మెంట్‌ ‌లో అసిస్టెంట్‌ ‌డైరెక్టర్‌గా పనిచేస్తున్న సురేంద్ర కుమార్‌ ‌దీక్షిత్‌…

భగ్గుమన్న బంగారం ధరలు

న్యూ దిల్లీ, మార్చి 21 : బంగారం ధరలు మండుటెండల్లా మండుతున్నాయి. బంగారం ధరలు మరోసారి భగ్గుమంటున్నాయి.. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి.. సామాన్యుడికి అందనతంగా దేశంలో పసిడి ధరకు రెక్కలొచ్చాయి. గడిచిన కొంతకాలంగా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రెండరోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు గత 24 గంటల్లో భారీగా పెరిగాయి. దీంతో…

శ్రీ‌శైలంలో వైభవంగా ఉగాది ఉత్సవాలు

మహాసరస్వతి అలంకారంలో శ్రీ భ్రమరాంబికాదేవి కాలి నడకన చేరుకుంటున్న కన్నడ భక్తులు నంద్యాల, మార్చి 21 : ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి ఆలయం  లో ఉగాది మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉగాది మహోత్సవాల్లో భాగంగా మూడవరోజు మంగళవారం మహాసరస్వతి అలంకారంలో శ్రీ భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చారు. నందివాహనం పై ఆసీనులై ఆదిదంపతులు…