Category జాతీయం

‌ప్రమాదకర విన్యాసం చేసిన యువకుడి అరెస్ట్

ముంబై, ఏప్రిల్‌ 3 : ఇద్దరు అమ్మాయిలతో కలిసి మోటార్‌సైకిల్‌పై ప్రమాదకరమైన విన్యాసాలు చేసిన యువకుడిని ఎట్టకేలకు ముంబై పోలీసులు అరెస్ట్ ‌చేశారు . బాలికలతో కలిసి డేంజర్‌ ‌స్టంట్స్ ‌చేసిన వీడియో సోషల్‌ ‌డియాలో వైరల్‌ ‌కావడంతో ముంబై పోలీసులు ఆదివారం 24 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. ఈ సంఘటన నగరంలోని బాంద్రా…

ఇం‌డోర్‌ ఆలయంలో అక్రమ కట్టడాల కూల్చివేత

ఇండోర్‌, ఏ‌ప్రిల్‌ 3 : శ్రీ‌రామనవమి వేడుకల్లో 50 అడుగుల మెట్ల బావి  పైకప్పు కూలి 35 మంది దుర్మరణం పాలైన ఘటనపై మధ్యప్రదేశ్‌  ‌ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఘటన చోటుచేసుకున్న బలేశ్వర్‌ ‌జూలేలాల్‌ ‌మహదేవ్‌ ఆలయంలోని అక్రమ కట్టడాన్ని స్థానిక అధికార యంత్రాంగం భారీ పోలీసు భద్రత మధ్య సోమవారంనాడు కూల్చివేసింది. విగ్రహాలను…

సిసోడియా, పిళ్లైల కస్టడీ 17 వరకు పొడిగింపు

న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 3 : ‌లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ ‌సిసోడియాకు రోస్‌ అవెన్యూ కోర్టు షాకిచ్చింది. సిసోడియా జ్యూడిషియల్‌ ‌కస్టడీని ఏప్రిల్‌ 17 ‌వరకు పొడిగించింది. సిసోడియా రిమాండ్‌ ఏ‌ప్రిల్‌ 3‌తో ముగియనుండటంతో అతడిని సీఐబీ అధికారులు  కోర్టులో ప్రవేశ పెట్టారు. దర్యాప్తు కీలక దశలో ఉందని..సిసోడియా కస్టడీని…

తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి

కొచ్చి, ఏప్రిల్‌ 3 : ‌తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి, రిటైర్డ్ ‌జడ్జి తొట్టతిల్‌ ‌బి.రాధాకృష్ణన్‌ (63) ‌సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా రాధాకృష్ణన్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కొచ్చిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాధాకృష్ణన్‌ ‌కేరళ రాష్ట్రంలోని కొల్లాంలో 1959 ఏప్రిల్‌ 29‌న జన్మించారు. అక్కడే…

దేశంలో క్రమంగా పెరుగుతున్న కొరోనా

కొత్తగా 3,641 కేసులు నమోదు న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 3 : ‌దేశంలో కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి కొనసాగుతుంది. వరుసగా మూడో రోజూ మూడు వేలకుపైనే కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 59,512 మందికి వైరస్‌ ‌నిర్దారణ పరీక్షలు చేయగా.. 3,641 కేసులు…

కేరళతో సరిహద్దుల్లో నిఘా

పది చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు మద్యం, నగదు సరఫరాలపై చెక్‌ బెంగళూరు, ఏప్రిల్‌ 3 : ‌కర్ణాటకలో మేలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో  డబ్బు, ఇతర ఉచితాల ప్రవాహాన్ని నిరోధించడానికి దక్షిణ కన్నడ జిల్లా యంత్రాంగం కేరళతో సరిహద్దు పాయింట్ల వద్ద నిఘాను పెంచింది. కేరళతో అంతర్‌రాష్ట్ర సరిహద్దు పాయింట్ల వద్ద…

తిరుమలలో వైభవంగా వసంతోత్సవాలు

శ్రీదేవీ సమేతంగా మాడవీధుల్లో ఊరేగిన శ్రీవారు మూడు రోజుల పాటు వివిధ సేవల నిలిపివేత తిరుమల, ఏప్రిల్‌ 3 : ‌తిరుమల  శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు  ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి ఈ నెల 5 వరకు మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 5 వరకూ స్వామివారికి కల్యాణోత్సవం, ఊంజల్‌…

ఆం‌దోళనకరంగా కొరోనా కేసులు

చెన్నై, ఏప్రిల్‌ 1 : ‌దేశంలో కొరోనా కేసులు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తుంది. కోవిడ్‌-19 ‌కేసుల నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రం కీలక నిర్ణయం వెలువరించింది. అన్ని హాస్పిటళ్లలోనూ ఏప్రిల్‌ 1 ‌నుండి మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. హాస్పిటళ్లలో ఇన్‌ఫెక్షన్‌, ‌క్రాస్‌-ఇన్‌ఫెక్షన్‌ ‌వ్యాప్తి రేటు ఎక్కువగా ఉందన్న నిపుణుల హెచ్చరికతో.. అన్ని ఆసుపత్రులలోని ఇన్‌పేషెంట్‌,…

జైలు నుంచి సిద్ధూ విడుదల

చండీఘడ్‌, ఏ‌ప్రిల్‌ 1 : ‌పంజాబ్‌ ‌కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత నవజ్యోత్‌ ‌సింగ్‌ ‌సిద్ధూ(59)  శనివారం పాటియాలా జైలు నుంచి విడుదల అయ్యారు. జైలులో సత్పవ్రర్తన కారణంగా రెండు నెలల ముందుగానే ఆయన విడుదల అయ్యారు. పంజాబ్‌ ‌జైలు నిబంధనల ప్రకారం సత్పవ్రర్తన కలిగిన దోషి క్షమాపణకు అర్హులని  సిద్ధూ తరఫు లాయర్‌ ‌హెచ్‌పీఎస్‌ ‌తెలిపారు.…