Category జాతీయం

కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీకి షాక్‌

‌పరువు నష్టం కేసులో పిటిషన్‌ ‌డిస్మిస్‌ ‌సూరత్‌, ఏ‌ప్రిల్‌ 20 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీకి బిగ్‌ ‌షాక్‌ ‌తగిలింది. పరువు నష్టం కేసులో ఆయనకు చుక్కెదురైంది. రాహుల్‌ ‌వేసిన పిటిషన్‌ను సూరత్‌ ‌సెషన్స్ ‌కోర్టు డిస్మిస్‌ ‌చేసింది. మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యలపై సూరత్‌ ‌కోర్టు ఇటీవల రాహుల్‌ ‌గాంధీకి  రెండేళ్లు జైలు శిక్ష…

దిల్లీలో యాపిల్‌ ‌రెండో స్టోర్‌

సాకేత్‌లో ప్రారంభించిన టిమ్‌ ‌కుక్‌ ‌స్టోర్‌ ‌చూడ్డానికి భారీగా తరలివచ్చిన జనం న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 20 : ‌యాపిల్‌ ఎట్టకేలకు దేశ రాజధాని దిల్లీలో తన రెండవ అధికారిక రిటైల్‌ ‌స్టోర్‌ను ప్రారంభించింది. దిల్లీలోని సాకేత్‌లోని సెలెక్ట్ ‌సిటీవాక్‌ ‌మాల్‌లో గురువారం తెల్లవారుజామున స్టాల్‌ను టిమ్‌ ‌కుక్‌ ‌ప్రారంభించారు. దుకాణాలు కూడా సరిగా తెరుచుకోకముందే…

జమ్ము కశ్మీర్‌ ‌పూంచ్‌లో ఆర్మీ వాహనంలో మంటలు

నలుగురు జవాన్ల దుర్మరణం శ్రీనగర్‌, ఏ‌ప్రిల్‌ 20 : ‌జమ్ముకశ్మీర్‌ ‌లోని పూంచ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. తోతావాలి గల్లీలో ఆర్మీ వాహనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు జవాన్లు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్రగాయలయ్యాయి. రోడ్డుపై ఆర్మీ వెహికిల్‌లో మంటలు చెలరేగడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. జమ్ము-పూంచ్‌ ‌హైవేపై ఈ ప్రమాదం జరిగింది.…

దేశంలో క్రమంగా పెరుగుతున్న కొరోనా కేసులు

కొత్తగా 11,109 మందికి పాజిటివ్‌… 29  ‌మరణాలు నమోదు న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 14 : ‌దేశంలో కొరోనా కేసులు క్రమంగా పురుగుతున్నాయి. తాజాగా 24 గంటల్లో• కొత్తగా 11వేల 109 మంది పాజిటివ్‌ ‌రాగా, 29 మరణాలు నమోదయ్యాయి. ఇవి గడిచిన ఏడు నెలల్లోనే అత్యధికమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో…

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో కీలక మలుపు

సిఎం అరవింద్‌ ‌కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు రేపు హాజరు కావాలని ఆదేశాలు న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 14 : ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో కీలక మలుపు చోటు చేసుకుంది. దిల్లీ సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. రేపు ఏప్రిల్‌ 16‌న విచారణకు రావాలని కేజీవ్రాల్‌కు సమన్లు జారీ చేసింది. కొత్త మద్యం…

దిల్లీలో విపక్ష ఎంపిల తిరంగా ర్యాలీ

ఆదానీ వ్యవహారంపై జెపిసి ఎందుకు వేయరు రూ.50 లక్షల కోట్ల బడ్జెట్‌ను చర్చ లేకుండా ఎలా ఆమోదిస్తారు నిలదీసిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 6 : ‌దిల్లీలో విపక్ష ఎంపీలు గురువారం తిరంగా మార్చ్ ‌నిర్వహించారు. పార్లమెంట్‌ ‌నుంచి విజయ్‌ ‌చౌక్‌ ‌వరకు ర్యాలీ నిర్వహించారు. పార్లమెంట్‌ ‌బ్జడెట్‌ ‌సమావేశాలు…

దిల్లీలో బీజేపీ హైకమాండ్‌ ‌భేటీ

దేశ రాజకీయాలపై చర్చించిన అగ్రనేతలు బండి సంజయ్‌ అరెస్ట్ ‌వ్యవహారంపై మోదీకి వివరణ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 5 : ‌దిల్లీలో బీజేపీ హైకమాండ్‌ ‌భేటీ అయ్యింది. పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షాలు సమావేశం అయ్యారు. దేశంలోని రాజకీయ పరిణామాలు, పార్లమెంట్‌ ‌సమావేశాలపై చర్చించారు. సుదీర్ఘంగా సాగిన ఈ…

ఆం‌దోళన కలిగించేలా దేశంలో కొరోనా వ్యాప్తి

నాలుగు వేలు వేలు దాటిన రోజువారీ కేసుల సంఖ్య న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 5 : ‌దేశంలో కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తుంది. రోజు రోజుకూ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తుంది. గత నాలుగు రోజులుగా మూడు వేల కేసులు నమోదవ్వగా.. తాజాగా 24 గంటల వ్యవధిలో ఏకంగా నాలుగు వేలకు…

సూరత్‌ ‌కోర్టులో రాహుల్‌కు దక్కని ఊరట

తీర్పుపై స్టే ఇచ్చేందుకు సెషన్స్ ‌కోర్టు తిరస్కరణ ఈ నెల13 వరకు బెయిల్‌ ‌పొడిగింపు కోర్టుకు హాజరైన రాహుల్‌, ‌ప్రియాంక తదితరులు సూరత్‌, ఏ‌ప్రిల్‌ 3(ఆర్‌ఎన్‌ఎ) : ‌మోదీ ఇంటిపేరు కలవారందరూ దొంగలే అనే వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో దాఖలైన పరువునష్టం కేసులో రాహుల్‌గాంధీకి ఊరట దక్కలేదు. రాహుల్‌కు విధించిన శిక్షపై స్టే ఇచ్చేందుకు సూరత్‌…