కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి షాక్
పరువు నష్టం కేసులో పిటిషన్ డిస్మిస్ సూరత్, ఏప్రిల్ 20 : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. పరువు నష్టం కేసులో ఆయనకు చుక్కెదురైంది. రాహుల్ వేసిన పిటిషన్ను సూరత్ సెషన్స్ కోర్టు డిస్మిస్ చేసింది. మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యలపై సూరత్ కోర్టు ఇటీవల రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష…
