Category జాతీయం

సెప్టెంబర్‌లో చైనాలో ఏషియన్‌ ‌గేమ్స్

ఫిట్‌నెస్‌ ‌సమస్యలతో తప్పుకున్న సైనా నెహ్వాల్‌ ‌హైదరాబాద్‌,‌మే2: ఇండియా సీనియర్‌ ‌షట్లర్‌, ‌రెండుసార్లు కామన్వెల్త్ ‌గేమ్స్ ‌చాంపియన్‌ ‌సైనా నెహ్వాల్‌ ‌సెప్టెంబర్‌లో చైనాలో జరిగే ఏషియన్‌ ‌గేమ్స్‌కు దూరం కానుంది. ఫిట్‌నెస్‌ ‌సమస్యల కారణంగా రాబోయే మెగా గేమ్స్ ‌సెలక్షన్‌ ‌ట్రయల్స్‌లో పాల్గొనకూడదని నిర్ణయించుకుంది. ఈ నెల 4 నుంచి 7 వరకు హైదరాబాద్‌లోని గుత్తా…

దిల్లీలో బిఆర్‌ఎస్‌ ‌భవనం పూర్తి

రేపు ప్రారంభించనున్న తెలంగాణ సిఎం కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌మే 2 : దిల్లీలోని వసంత్‌ ‌విహార్‌ ‌లో నిర్మిస్తున్న బీఆర్‌ఎస్‌ ‌కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 4వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం లేదా బుధవారం ఉదయం సిఎం కెసిఆర్‌ ‌ఢిల్లీకి వెళ్లనున్నారు. గతేడాది వసంత్‌…

శరద్‌ ‌పవార్‌ ‌సంచలన నిర్ణయం

ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా ప్రజా జీవితం నుంచి తప్పుకోవడం లేదని ప్రకటన రాజీనామా యోచన విరమించుకోవాలని పార్టీ నేతల డిమాండ్‌ ‌ముంబై, మే 2 : ఎన్సీపీ అధినేత శరద్‌ ‌పవార్‌ ‌సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేషనలిస్ట్ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన నిర్ణయాన్ని పార్టీ నేతలకు వెల్లడించారు.…

నా భర్తతో పాటు నాకు చితిపెట్టండి….

భర్త చితిపైన పడుకుని రోధించిన మావోయిస్టుల మందుపాతర దాడిలో మృతి చెందిన జవాను భార్య ఛత్తీస్‌ఘఢ్‌లో హృదయ విదారక సంఘటన భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌భర్త వేలు పట్టుకుని ఏడు అడుగులు నడిచిన భార్య వంద ఏళ్ళు కలిసి జీవించాలని అనుకున్న తన భర్త అకస్మాత్తుగా మృత్యువాత పడటంతో భార్య ఒక్కసారిగా అపస్మారక…

దిల్లీ టిటిడి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

మే 3 నుంచి 13 వరకు వైభవంగా నిర్వహణ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 28 : ‌దేశరాజధాని దిల్లీలో ఉన్న టీటీడీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఢిల్లీ టీటీడీ ఎల్‌ఏసీ ప్రెసిడెంట్‌ ‌వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తోలిపారు. మే 3 నుంచి 13 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. మే 3న అంకురార్పణతో ప్రారంభమై,…

షిర్డి ఆలయానికి కేంద్ర బలగాలతో భద్రత

తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్థానిక ప్రజలు కేంద్ర నిర్ణయంపై మే1 నుంచి నిరవధిక బంద్‌ షిరిడి, ఏప్రిల్‌ 28 : ‌మహారాష్ట్రలోని ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం షిర్డీలో మే 1నుంచి నిరవధికంగా బంద్‌ ‌చేయనున్నారు. సాయి బాబా ఆలయాన్ని సంరక్షించేందుకు సెంట్రల్‌ ఇం‌డస్ట్రియల్‌ ‌సెక్యూరిటీ ఫోర్స్‌ని నియ మించాలని ప్రభుత్వం నిర్ణయిం చినందుకు నిరసనగా ఆలయ నిర్వాహకులు…

కవిత పిటిషన్‌ ‌త్వరగా విచారించాలి

జస్టిస్‌ ‌రస్తోగి ధర్మాసనం ముందు కపిల్‌ ‌సిబల్‌ ‌మెన్షన్‌‌న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 27 : ఈడీపై ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను త్వరగా విచారణ చేపట్టాలని జస్టిస్‌ ‌రస్తోగి ధర్మాసనం ముందు సీనియర్‌ ‌న్యాయవాది కపిల్‌ ‌సిబల్‌ ‌మెన్షన్‌ ‌చేశారు. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారణ చేయొచ్చా అని అంశాన్ని సవాల్‌ ‌చేస్తూ…

దడ పుట్టిస్తున్న దండకారణ్యం

ప్రతీకార చర్యలతో భయభ్రాంతులకు గురవుతున్న గిరిపుత్రులు ప్రతీకారం తీర్చుకుంటామంటున్న రాష్ట్ర ప్రభుత్వం మందుపాతర బాధ్యత మాదే : లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : ‌మందుపాతర మోతలతో దండకారణ్యం మరోసారి గిరిపుత్రుల్లో దడ పుట్టించింది. మావోయిస్టు పార్టీ ఇటీవల కాలంలో కొన్ని సంఘటనలకు మాత్రమే బాధ్యులయ్యారు. బుధవారం దంతెవాడ…

తెరుచుకున్న బద్రీనాథ్‌ ఆలయ తలుపులు

డెహ్రాడూన్‌, ఏ‌ప్రిల్‌ 27 : ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌ ఆలయాన్ని బుధవారం ఉదయం తెరిచారు. ఛార్‌ధామ్‌ ‌యాత్రలో భాగమైన ఆ ఆలయంలో నేటి నుంచి దర్శనాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 7.10 నిమిషాలకు ఆలయాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించి తెలిచారు.సుమారు 15 క్వింటాళ్ల బంతి పువ్వులతో ఆలయాన్ని డెకరేట్‌ ‌చేశారు. ఆర్మీ బ్యాండ్‌, ‌జై బద్రీ జయజయధ్వానాల…