Category జాతీయం

కొత్త వేరియంట్‌తో కర్నాటక అప్రమత్తం

వేడుకలకు వచ్చే ప్రయాణికులకు టెస్టులు…కేరళ నుంచి వచ్చే పర్యాటకులపై దృష్టి బెంగళూరు,డిసెంబర్‌23:  ‌కేరళలో కరోనా కొత్త వేరియంట్‌ ‌వ్యాప్తితో పక్క రాష్ట్రాల్లో ఆందోళన మొదలయ్యింది. ముఖ్యంగా కర్నాటక అప్రమత్తం అయ్యింది. దేశవ్యాప్తంగా కొవిడ్‌ ‌కొత్త వేరియంట్‌ ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉన్నా కర్నాటక రాష్ట్రంలో ముప్పు పొంచి ఉందనే భయం వెంటాడుతోంది. పొరుగు రాష్ట్రం…

ఎంపీల మూకుమ్మడి సస్పెన్షన్లపై ధర్నా

జంతర్‌మంతర్‌ వద్ద ‘ఇండియా’ కూటమి నిరసన ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్న నేతలు భద్రతా వైఫల్యంపై  ప్రభుత్వంపై విమర్శలు భాజపా ఎంపీలు పారిపోయారు : రాహుల్‌ గాంధీ రాజ్యాంగ విధులను నిర్వర్తించడంలో వారు విఫలం ఎంపీల సస్పెన్షన్‌పై ఖర్గే తీవ్ర విమర్శలు న్యూఢిల్లీ, డిసెంబర్‌22 : పార్లమెంటులోకి దుండగులు చొరబడిన ఘటనపై ప్రశ్నించిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను…

పార్లమెంట్‌లో స్మోక్‌ ‌బాంబ్‌

దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు కేసులో మరో ఇద్దరి అరెస్ట్ న్యూదిల్లీ,డిసెంబర్‌21: ‌పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో జరిగిన భద్రతా లోపాలపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఓ డిఎస్పీ స్థాయి అధికారి కుమారుడు కూడా ఉన్నారు.లోక్‌సభలోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి కలర్‌ ‌స్మోక్‌ ‌వెదజల్లడం దేశవ్యాప్తంగా…

పార్లమెంట్‌ ‌భద్రత ఇక సిఐఎస్‌ఎఫ్‌కు అప్పగింత

ఇటీవలి ఘటనలతో ప్రభుత్వం నిర్ణయం న్యూది•ల్లీ,డిసెంబర్‌21: ‌పార్లమెంట్‌ ‌భద్రతపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పార్లమెంటులో భద్రతా వైఫల్యం చోటుచేసుకున్న  క్రమంలో పార్లమెంట్‌ ‌భద్రతా వైఫల్యంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఈ ఘటనను సీరియస్‌ ‌గా తీసుకున్న ప్రభుత్వం.. పార్లమెంట్‌ ‌భద్రత పర్యవేక్షణను ఢిల్లీ పోలీస్‌ ‌విభాగం.. సెంట్రల్‌ ఇం‌డస్టియ్రల్‌ ‌సెక్యూరిటీ ఫోర్స్…

77 మంది ఎంపిల సస్పెన్షన్‌ ప్రజాస్వామ్యానికే మచ్చ

పార్లమెంట్‌ భద్రతపై ప్రశ్నిస్తే సస్పెండ్‌ చేయడం దారుణం ఇండియా అనే పదాన్ని కూడా మోదీ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుంది ఎంపిల సస్పెన్షన్‌ను తీవ్రంగా ఖండిరచిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ న్యూదిల్లీ, డిసెంబర్‌ 19 : పార్లమెంట్‌ భద్రతపై ప్రశ్నిస్తే 77 మంది విపక్ష పార్లమెంట్‌ సభ్యులను ఒకే రోజు సస్పెండ్‌ చేయడం దారుణమని, తానీషా లాగా.. నియంత…

సోనియమ్మగా గౌరవించి ఆదరించారు..కెప్పుడూ రుణపడి ఉంటాను

కాంగ్రెస్‌ను గెలపించాలంటూ కాంగ్రెస్‌ అ‌గ్రనేత సోనియా గాంధీ వీడియో సందేశం న్యూ దిల్లీ, నవంబర్‌ 28 : ‌తనను సోనియమ్మ అని పిలిచి తెలంగాణ ప్రజలు తనకు చాలా గౌరవం ఇచ్చారని, ఈ ప్రేమ, అభిమానాలకు తాను ఎప్పటికి వారికి రుణపడి ఉంటానని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. తెలంగాణ సోదరులు, అమ్మలు, బిడ్డలకు…

తొమ్మిదేళ్ల పాలనలో వేలకోట్ల అప్పులు

రాష్ట్రాన్ని కేసీఆర్‌ ‌భ్రష్టు పట్టించారు రాష్ట్ర విభజన సమయంలో ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణ పేరుతో అప్పుల తెలంగాణగా మార్చారు తెలంగాణకు రావాల్సిన డబ్బును కేంద్రం ఎప్పుడూ ఆపలేదు ‘మీట్‌ ‌ది గ్రీట్‌’ ‌కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 21 : ‌కేసీఆర్‌ ‌బంగారు తెలంగాణ అని చెబుతూ రాష్ట్రాన్ని…

తెలంగాణలో కాంగ్రెస్‌కు డీఎంకే మద్దతు

అభ్యర్థుల గెలుపుకోసం పనిచేస్తామని స్టాలిన్‌ ‌పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 21 : ‌రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచారాలను హోరెత్తిస్తున్నాయి. అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ.. తమకే వోటు వేసి గెలిపించాలంటూ వోటర్లను అభ్యర్థిస్తున్నారు. అదే సమయంలో ముఖ్య నేతలు సైతం సభలు, రోడ్‌ ‌షోలతో అభ్యర్థులకు మద్దతు…

నేడు రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్‌ ‌యోజన డబ్బులు

Paddy

ఝార్ఖండ్‌ ‌నుంచి విడుదల చేయనున్న ప్రధాని ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌నవంబర్‌ 14 : ‌నేడు పిఎం కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌యోజన పథకం కింద రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి. బుధవారం ప్రధాని మోదీ ఝార్ఖండ్‌ ‌నుంచి ఉదయం 11.30 గంటలకు లబ్దిదారుల ఖాతాల్లోకి ఈ నిధులను విడుదల చేయనున్నారు. 15వ విడతగా అర్హులైన…