Category జాతీయం

భారత్‌-ఐరోపా సమాఖ్య మధ్య స్వేచ్ఛా వాణిజ్యం

– ఒప్పందం కుదిరిందన్న ప్రధాని మోదీ – వాణిజ్య ఒప్పందంతో తగ్గనున్న స్కాచ్‌, ‌కార్ల ధరలు న్యూదిల్లీ, జనవరి 27: భారత్‌-ఐరోపా సమాఖ్య మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కుదిరినట్లు ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు.  భారత్‌-ఈయూ మధ్య ఎఫ్‌టీఏ కుదిరింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దీనిని మదర్‌ ఆఫ్‌ ఆల్‌ ‌డీల్స్‌గా చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు. మంగళవారం గోవాలో ఇండియా…

అన్ని విష‌యాల‌పై చ‌ర్చ‌కు సిద్ధం

– అఖిల‌ప‌క్ష స‌మావేశంలో కేంద్రం స్ప‌ష్టం – మీడియాతో కేంద్ర‌ మంత్రి కిర‌ణ్ రిజిజు న్యూదిల్లీ, జనవరి 27: బడ్జెట్‌ ‌సమావేశాల్లో అన్ని విషయాలపై చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అఖిలపక్ష భేటీలో కేంద్రం స్పష్టం చేసింది. అయితే చర్చకు అనుసరించాల్సిన తీరులో ముందుకు రావాలని కూడా సూచించింది. పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాల నేపథ్యంలో కేంద్రమంత్రి…

10వేల కిలోల పేలుడు పదార్థాల స్వాధీనం

– రాజస్థాన్‌లో దాడులు చేసి పట్టుకున్న అధికారులు జయపుర, జనవరి 26: రిపబ్లిక్‌ ‌డే వేళ ఇంటెలిజెన్స్ అధికారులు స్మగ్లింగ్‌ ‌నెట్‌వర్క్‌ను ఛేదించారు. నిఘా వర్గాల సమాచారం మేరకు గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు రాజస్థాన్‌లో 10వేల కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. నాగౌర్‌ ‌జిల్లాలోని ఓ ఫామ్‌హౌస్‌లో స్మగ్లింగ్‌ ‌నెట్‌వర్క్ ‌పని చేస్తున్నట్లు…

భారత్‌ ‌నూలుపై సుంకాలు విధించాల్సిందే

– బంగ్లా వస్త్రవ్యాపారుల డిమాండ్‌ ‌ఢాకా, జనవరి 26: బంగ్లాదేశ్‌ ‌తాత్కాలిక ప్రభుత్వ సారథిగా మహమ్మద్‌ ‌యూనస్‌ ‌పగ్గాలు చేపట్టినప్పటి నుంచి భారత్‌-‌బంగ్లాల మధ్య దౌత్య, వాణిజ్య సంబంధాలు వేగంగా క్షీణిస్తూ వచ్చాయి. మరోవైపు ఆ దేశంలోని హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు వ్యతిరేకంగా అక్కడి వస్త్ర పరిశ్రమ వర్గాలు మరో డిమాండ్‌ను…

జనగణనకు కేంద్రం రంగం సిద్దం

– 33 ప్రశ్నలతో వివరాల సేకరణ – గెజిట్‌ ‌విడుదల చేసిన సర్కార్‌ ‌న్యూదిల్లీ,జనవరి23:దేశ వ్యాప్తంగా జనగణనకు రంగం సిద్ధమైంది. రెండు దశల్లో జనగణన చేపట్టాలని ఇప్పటికే కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. జనగణనలోనే కులగణన కూడా కేంద్రం చేపట్టనుంది. 2026 ఏప్రిల్‌ 1 ‌నుంచి తొలిదశ జనగణన ప్రారంభం కానుంది. తొలిదశలో గృహ…

చిన్నారిని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు

– నిర్బంధ కేంద్రానికి తరలింపు వాషింగ్టన్, జనవరి 23: మిన్నెసోటాలో అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఐదేళ్ల చిన్నారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రీ `స్కూల్ నుండి ఇంటికి వెళుతున్న బాలుడిని అతని తండ్రితో పాటు ఫెడరల్ ఏజెంట్లు అదుపులోకి తీసుకుని టెక్సాస్‌లోని నిర్బంధ కేంద్రానికి తరలించినట్లు పాఠశాల యాజమాన్యం, న్యాయవాది తెలిపారు. ఈ బాలుడు ఇటీవల మిన్నియాపాలిస్…

మళ్లీ భగ్గుమన్న బంగారం ధరలు

– ఒక్క రోజులోనే రూ.5వేలు పెరుగుద‌ల‌ న్యూదిల్లీ, జనవరి 23: గ్రీన్‌లాండ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం మారిన వేళ తగ్గుముఖం పట్టిన పసిడి ధర మళ్లీ పైకెగసింది. డెన్మార్క్ అధీనంలోని ద్వీపాన్ని బలప్రయోగం ద్వారా స్వాధీనం చేసుకోబోమని ట్రంప్ ప్రకటించడంతో గురువారం బంగారంలో లాభాల స్వీకరణ కనిపించింది. అయితే అది ఒక్క రోజుకే…

డబ్ల్యూహెచ్‌వోనుంచి వైదొలగుతున్నాం

– అమెరికా మరో సంచలన నిర్ణయం వాషింగ్టన్, జనవరి 23: అనేక విషయాల్లో దూకుడుగా వ్యవహరిస్తున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు మ‌రో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వోనుంచి అధికారికంగా వైదొలగింది. అధ్యక్షుడిగా రెండోసారి అందలమెక్కినప్పటి నుంచి ట్రంప్ పలు సందర్భాల్లో ఆ సంస్థ నుంచి వైదొలగుతామని హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా…

ధైర్యసాహసాలకు నేతాజీ నిదర్శనం

Prime Minister Modi

– ప్రధాని మోదీ ఘన నివాళి న్యూదిల్లీ, జనవరి 23: స్వాతంత్య్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నివాళులు అర్పించారు. భయమెరుగని నాయకత్వానికి, అచంచల దేశ భక్తికి నేతాజీ ప్రతీక అని కొనియాడారు. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.…