Category జాతీయం

ఓర్పు వ‌హించాం.. సాధించాం

– అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ప్రధాని మోదీ – ఎన్డీయే సమావేశంలో మోదీని సన్మానించిన ఎంపీలు న్యూదిల్లీ, ఫిబ్రవరి 3: భారత్‌పై అమెరికా విధించిన సుంకాలపై ఎన్ని విమర్శలు వచ్చినా ఇంతకాలం సహనంగా ఉన్నందువల్లనే అమెరికాతో వాణిజ్య ఒప్పందం మనకు అనుకూలంగా మారిందని ప్రధాని మోడీ అన్నారు. ఇది ఓ చరిత్రాత్మక ముందడుగుగా అభివర్ణించారు. ఎన్ని…

లోక్‌స‌భ‌లో రాహుల్- రాజ్‌నాథ్‌ మధ్య తీవ్ర వాగ్వాదం

– చైనా అంశంపై రాహుల్ వ్యాఖ్యలు.. సభలో రచ్చ – ప్రచురణ కాని పుస్తకాన్ని ప్రస్తావించడంపై రాజ్‌నాథ్‌ అభ్యంతరం – నరవాణే వ్యాఖ్యలతో లోక్‌స‌భ‌లో ఉద్రిక్తత – జాతీయ భద్రత అంశంపై పార్లమెంట్‌లో హాట్ డిబేట్ న్యూదిల్లీ, ఫిబ్రవరి 2 : మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే తన పుస్తకంలో రాసు కున్న వ్యాఖ్యలను…

చీరల గురించి కాదు.. బడ్జెట్‌పై చర్చించండి

– సోషల్‌ ‌మీడియా వార్తలపై కేంద్ర మంత్రి నిర్మల అసహనం న్యూదిల్లీ, ఫిబ్రవరి 2: ఏటా బడ్జెట్‌ ‌వేళ ఆర్థిక కేటాయింపులపైనే కాకుండా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌ధరించే చీరలపైనా అందరి దృష్టి ఉంటుంది. ఎందుకంటే ఆమె చేనేతకు సంబంధించిన ప్రత్యేక చీరలను ధరిస్తారు. ఎంతో హుందాగా దర్శనమిస్తారు. ఈ సందర్భంగా ఏటా ఆమె…

మరింతగా దిగి వస్తున్న బంగారం ధరలు

– 24 క్యారెట్ల ధర రూ.1,51,530కి చేరిక – 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,900 – రూ.3 లక్షలకు కిలో వెండి ధర హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: ఇటీవలి కాలంలో భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు నాలుగైదు రోజులుగా అంతే స్థాయిలో పతనమవుతున్నాయి. ఆల్‌ ‌టైమ్‌ ‌గరిష్టానికి చేరుకున్న బంగారం,…

బలూచీ ఆత్మాహుతి దాడిలో 50మంది మృతి

– ఇద్దరు మహిళా ఆత్మాహుతి బాంబర్లు పాల్గొన్నట్లు గుర్తింపు ఇస్లామాబాద్‌,‌ఫిబ్రవరి2: పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్‌ ‌ప్రావిన్సులో నరమేథం కొనసాగుతోంది. పాక్‌ ‌సైన్యం చేపట్టిన ఆపరేషన్‌కు వ్యతిరేకంగా ఆత్మహుతి దాడులు జ‌రుగుతున్నాయి. దీంతో ఇప్పటికే వందల్లో మృతిచెందారు. బలూచిలోని 12 వేర్వేరు ప్రాంతాల్లో పెద్దఎత్తున జరుగుతోన్న దాడులకు బాధ్యత వహిస్తూ బలోచిస్థాన్‌ ‌లిబరేషన్‌ ఆర్మీ ప్రకటన వెలువరించింది. పాక్‌…

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్ 

– శాసనసభా పక్షనాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నిక – కార్యక్రమానికి దూరంగా శరద్ పవార్, సుప్రియా సూలె ముంబై, జనవరి 31: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ, దివంగత అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా శనివారం ప్రమాణస్వీకారం చేశారు. ముంబైలోని లోక భవన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో…

రేపు పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్

– ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం – ఆదాయపు పన్ను మినహాయింపులపైనే అందరి చూపు న్యూదిల్లీ, జనవరి31: కేంద్ర ఆర్థిక శాఖ‌ మంత్రి నిర్మలా సీతరామన్ ఆదివారం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్లో ఎప్పటిలాగే కొన్ని మెరుపులు, మరికొన్ని విరుపులు ఉంటాయ‌న్న చర్చ సాగుతోంది. పెద్దగా ప్రభావితం కాకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.…

అమెరికాకు మరోమారు తప్పని షట్‌డౌన్

 – బడ్జెట్ ఆమోదానికి అర్ధరాత్రితో ముగిసిన గడువు వాషింగ్టన్, జనవరి 31 : అమెరికా ప్రభుత్వం మరోసారి షట్ డౌన్ అయింది. 2026 బడ్జెట్ ఆమోదానికి విధించిన గడువు అర్ధరాత్రితో ముగియడంతో ప్రభుత్వ కార్యకలాపాలు పాక్షికంగా నిలిచిపోనున్నట్లు అంతర్జాతీయ విÖడియా శనివారం వెల్లడించింది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించడంలో కాంగ్రెస్…

ఈయూతో ఒప్పందం.. దేశానికి మేలు

– అమెరికాతో ఒప్పందం ఏదీ లేదు – వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ న్యూదిల్లీ, జనవరి 31 :యూరోపియన్ యూనియన్(ఈయూ)తో భారత్ ఇటీవల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నం దున అమెరికాతో కూడా కుదుర్చుకుంటుందా అనే ప్రశ్నకు భారత వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ లేదని జవాబిచ్చారు. ఆయన ఓ జాతీయ పత్రికకు…