Take a fresh look at your lifestyle.
Browsing Category

National

ఉత్తరాదిలో మరిన్ని పర్యటనలకు కెసిఆర్‌ ‌ప్లాన్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : ‌కెసిఆర్‌ ‌బిహార్‌ ‌పర్యటన విజయవంతం కావడం టీఆర్‌ఎస్‌లో జోష్‌ ‌నింపింది. ఉత్తరాది రాష్ట్రాల్లో మరిన్ని పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. తదుపరి టార్గెట్‌గా యూపిని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. అక్కడ…
Read More...

దావూద్‌ ఆచూకీ చెబితే రూ.25 లక్షల నజరానా

తాజా ఫోటోతో ప్రకటన విడుదల చేసిన ఎన్‌ఐఎ ‌న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 1 : అం‌డర్‌ ‌వరల్డ్ ‌డాన్‌ ‌దావూద్‌ ఇ‌బ్రహీం గురించి సమాచారం అందించిన వారికి రూ 25 లక్షల రివార్డును ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఎ ‌ప్రకటించింది. ఈ మేరకు దావూద్‌  …
Read More...

భారీ వర్షాలతో పెరిగిన గంగా ప్రవాహం

యూపి, బెంగాల్‌లో భారీ వర్షాలు నమోదు కర్నాటక, కేరళలో తగ్గని వరద ఉధృతి న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 1 : ‌దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో మరో 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు…
Read More...

అమెరికాలో కాల్పుల మోత

వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృత్యువాత వాషింగ్టన్‌,ఆగస్ట్29: ‌కాల్పుల మోతలతో అమెరికా ఆదివారం దద్దరిల్లిపోయింది. డెట్రాయిట్‌, ‌హోస్టన్స్‌లో జరిగిన వేర్వేరు పేలుళ్ల ఘటనల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. డెట్రాయిట్‌లో ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా…
Read More...

టవర్లు కూల్చిన ధూళితో జాగ్రత్త

నోయిడా,ఆగస్ట్29: ‌సూపర్‌టెక్‌ ‌జంట భవనాల కూల్చివేత దుమ్ము కణాలు గాల్లోనే కొన్ని రోజులు వరకు వుంటాయని, వాటితో జాగ్రత్తగా వుండాలని డాక్టర్లు చెబుతున్నారు. యుపిలోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన జంట టవర్లను నియంత్రిత పేలుళ్లతో…
Read More...

దేశంలో పెండింగ్‌ ‌కేసులే అతిపెద్ద సమస్య

లిస్టింగ్‌ ‌విషయంలో తీవ్ర జాప్యం సారీ.. పరిష్కరించలేకపోయా పదవీ విరమణ సందర్భంగా సిజెఐ ఎన్వీ రమణ ఉచిత వాగ్దానాలపై సుప్రీమ్‌ ‌కోర్టులో చర్చ... అంశంలో సంక్లిష్టత నేపథ్యంలో కేసును త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్‌ న్యూ దిల్లీ, అగస్ట్…
Read More...

గోపూజ చేసిన రుషి సునాక్‌ ‌దంపతులు

నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫోటోలు అభినందిస్తున్న భారతీయులు లండన్‌, అగస్ట్ 26 : ‌బ్రిటన్‌ ‌ప్రధాన మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న రుషి సునాక్సతీ సమేతంగా గో పూజ చేశారు. ఈ వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఆయనను…
Read More...

యూపి సిఎం యోగికి సుప్రీంలో ఊరట

2007 నాటి కేసులో విచారణకు తిరస్కరణ న్యూఢిల్లీ, అగస్ట్ 26 : ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2007లో సీఎం విద్వేషపూరితంగా ప్రసంగించినట్లు నమోదైన కేసులో ఆయనను విచారించేందుకు ఉత్తరప్రదేశ్‌…
Read More...

కర్నాటక రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి

బెంగళూరు, ఆగస్ట్ 23 : ‌కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుమకూరు జిల్లా శిరా తాలూకా బాలినహళ్లిలో లారీ, జీపు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని తుమకూరు…
Read More...

కొనసాగుతున్న వోటరుతో ఆధార్‌ ‌నమోదు పక్రియ

చురుకుగా బోగస్‌ ‌వోట్ల ఏరివేత రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న కార్యక్రమం వోటర్‌ను ఆధార్‌తో నమోదు చేయించే పక్రియ జరుగు తుంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఫోన్‌లకు ఆధార్‌ ‌నమోదు కోసం మెసేజ్‌లు వొస్తున్నాయి. దీంతో వోటరు కార్డుతో ఆధార్‌…
Read More...