Category జాతీయం

భారత్‌కు రానున్న 4వేల‌ పురాతన వస్తువులు

ప్రధాని మోదీ పర్యటనలో అమెరికా కీల‌క‌ నిర్ణయం క్వాడ్‌ ఎవరికీ వ్యతిరేకం కాదని మోదీ స్పష్టీకరణ న్యూదిల్లీ,సెప్టెంబర్‌23: భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన సందర్భంగా పురాత‌న‌మైన‌ 4 ‌వేల వస్తువులను భారత్‌ ‌కు ఇచ్చేయడానికి అమెరికా అంగీక‌రించింది. భారత్‌ ‌నుంచి అక్రమంగా తరలించిన అత్యంత విలువైన పురాతన వస్తువులను తిరిగిచ్చేందుకు అమెరికా నిర్ణయం తీసుకుంది.…

కులగణన అంటేనే ప్రధానికి భయం

Congress leader Rahul Gandhi

బీజేపీ బహుజన వ్యతిరేకి కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ  విమర్శలు న్యూదిల్లీ, సెప్టెంబర్ 23: ‌కులగణన పేరు చెప్పడానికే ప్రధాని భయపడుతున్నారని కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ  బీజేపీపై మండిపడ్డారు. బీజేపీ బహుజన వ్యతిరేకి ఆరోపించారు. కేంద్రం తమకు వ్యతిరేకంగా ఎన్ని ప్రచారాలు చేసినా.. రిజర్వేషన్లను కాపాడుకుంటామన్నారు.  బహుజనులు వారి హక్కులను పొందడం మోదీకి బహుశా…

28న హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి

President Draupadi Murmu

నల్సార్‌ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొననున్న ముర్ము రాష్ట్రపతి రాకతో ఏర్పాట్లపై అధికారులతో సిఎస్‌ సవిూక్ష హైదరాబాద్‌,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌21: ఈ నెల 28వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు రానున్నారు. నల్సార్‌ లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరవుతున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులతో సమావేశమై సవిూక్షించారు. ముర్ము తన…

వోటుకు నోటు కేసు…బదిలీ కుదరదు

ఊహాజనిత అంశాలతో పిటిషన్‌ ‌దాఖలు కేసు వివరాలను రేవంత్‌కు రిపోర్ట్ ‌చేయొద్దు ఎసిబికి ఆదేశాలు ఇచ్చిన ‘సుప్రీమ్‌’ ‌ధర్మాసనం న్యూదిల్లీ,సెప్టెంబర్‌20(ఆర్‌ఎన్‌ఎ): ‌సంచలనం సృష్టించిన వోటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అలాగే సిఎం రేవంత్‌కు ఊరట దక్కింది. ఈ కేసుపై సుప్రీంకోర్ట్ ‌శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ…

కాంగ్రెస్‌ అం‌టేనే అబద్ధం, మోసం

తెలంగాణలో రుణమాఫీ చేయలేక పోతోంది కర్నాటకలో వినాయకుడిని జీపెక్కించారు టుక్డే..టుక్డే గ్యాంగ్‌ ‌కాంగ్రెస్‌ను నడిపిస్తోంది  మహారాష్ట్ర వార్దాలో మోదీ ఘాటు విమర్శలు కాంగ్రెస్‌ అం‌టేనే అబద్ధం, మోసం, నిజాయతీ లేకపోవడం అని ప్రధాని నరేంద్రమోదీ ఘాటుగా విమర్శించారు. తెలంగాణలో రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ హా ఇచ్చి రైతుల నుంచి తప్పించుకొని తిరుగుతోందని మండిపడ్డారు.  మహారాష్ట్రలోని…

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి

jp nadda on Srivari Laddu Prasadam

ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఆరా నివేదిక ఇవ్వాని కోరని జెపి నడ్డా న్యూదిల్లీ,సెప్టెంబర్‌20: ‌తిరుమల శ్రీవారి మహా ప్రసాదం లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిపినట్లు వచ్చిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా దీనిపై స్పందించారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదికను…

కాశ్మీర్ పై కుట్ర‌ చేసే ప్ర‌తీ శ‌క్తినీ ఓడిస్తాం..

ఆర్టికల్‌ 370 ‌రద్దుతోనే అభివృద్ధి యువత చేతిలో రాళ్లు పోయి పెన్నులు వ‌చ్చాయి.. కాశ్మీర్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్ర‌జాతంత్ర‌, ఇంట‌ర్నెట్ డెస్క్‌ సెప్టెంబర్ 19:‌ జమ్మూకశ్మీర్‌పై కుట్రలు చేసే ప్రతీ శక్తినీ ఓడించి తీరతామ‌ని, ఆర్టికల్‌ 370 ‌రద్దు చేసిన తర్వాత ఇక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతోంద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. ఇప్పుడు…

మరోమారు కోవిడ్‌ ‌పంజా

కొత్త వేరియంట్‌ ‌గుర్తింపు న్యూదిల్లీ,సెప్టెంబర్‌18: ‌కోవిడ్‌ ‌మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా కలవర పెట్టిందో అందరికి తెలిసిందే. ఆ తరవాత ఇప్పుడు మంకీపాక్స్ ‌కూడా కలవర పెడుతోంది. ఈ క్రమంలో కోవడి కొత్త వేరియంట్‌ ‌మళ్లీ విజృం భిస్తోందన్న వార్త భయపెడుతోంది.కొవిడ్‌- 19‌కు సంబంధించిన కొత్త వేరియంట్‌ ఎక్స్ఈసీ రూపంలో ఇప్పటికే యూరప్‌లో అంటు వ్యాధిలా విస్తరిస్తుందని…

ప్రజాస్వామ్యంలో జ‌మిలి ఎన్నిక‌లు అసాధ్యం కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 18 :  ఒకే దేశం ఒకే ఎన్నికపై కోవింద్‌ కమిటీ సిఫార్సులకు కేంద్ర క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంపై కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే స్పందించారు. దిల్లీలో మీడియా ప్రతినిధులతో ఖర్గే మాట్లాడుతూ కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయంతో తాము విభేదిస్తున్నామని, ప్రజాస్వామ్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం పనిచేయదని స్పష్టం…