Category జాతీయం

నెత్తురోడిన దండకారణ్యం

ఛత్తీస్‌గ‌ఢ్ లో పోలీసులకు.. మావోయిస్టులకు ఎదురు కాల్పులు 30 మంది మావోయిస్టుల మృతి మృతుల సంఖ్య మ‌రింత‌ పెరిగే అవకాశం భారీగా ఆయుధాలు స్వాధీనం ఛత్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రంలో మరోసారి కాల్పులు మోత మోగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో 30 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు దంతెవాడ ఎస్పీ…

లడ్డు కల్తీ విషయంలో స్వతంత్ర దర్యాప్తు టీం

ఐదుగురు సభ్యులతో కూడిన సిట్‌ తిరుమల లడ్డూపై సుప్రీం కీలక నిర్ణయం తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో సుప్రీంకోర్టు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా కీలక ఆదేశాలు జారీ చేసింది. తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో శుక్రవారం  సుప్రీంకోర్టు విచారణ జరిపింది.ఈ సందర్భంగా దాదాపు రెండు గంటల పాటు విచారణ జరిగింది. అనంతరం సుప్రీంకోర్టు…

తిరుపతి లడ్డూలో కల్తీ విచారణ నేటికి వాయిదా వేసిన సుప్రీం

తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యికల్తీ అంశంపై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారం ఉదయం పదిన్నరకు వాయిదా వేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణపై కేంద్రం అభిప్రాయం చెప్పేందుకు రేపటి వరకూ సమయం కావాలని సొలిసిటర్‌ జనరల్‌ కోరడంతో విచారణ ప్రారంభమైన వెంటనే ధర్మాసనం శుక్రవారం ఉదయం పదిన్నరకు కేసును వాయిదా వేస్తూ నిర్ణయం ప్రకటించింది. ముఖ్యమంత్రి…

స్వచ్ఛభారత్‌ స్ఫూర్తిని బలోపేతం చేద్దాం

విద్యార్థులతో కలసి స్వచ్ఛభారత్‌లో ప్రధాని మోదీ  జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో ప్రజలు సైతం పాల్గొనాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ’నేను, నా యువ స్నేహితులతో కలిసి స్వచ్ఛత అభియాన్‌లో భాగమయ్యాను. విూరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని…

కాశ్మీర్‌లో నేడు తుదివిడత పోలాంగ్‌

‌వోటు హక్కు వినియోగించుకోవాలన్న ఈసీ న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 30:  ‌జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల మూడోవిడత పోలింగ్‌ ‌మంగళవారం జరుగనుంది. ఈ మేరకు ఈసీ• అన్ని ఏర్పాట్లు చేసింది.  మూడో విడత పోలింగ్‌ ‌నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ‌రాజీవ్‌ ‌కుమార్‌ ‌కీలక సూచన చేశారు. ప్రజాస్వామ్య పండుగలో వోటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. అక్టోబర్‌ 1‌న…

దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచండి

శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని ఎలా గుర్తించారు? లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ఆధారాలు ఉన్నాయా? వివరాలు తెలియకుండా సీఎం ఎలా ప్రకటిస్తారు.. ప్రస్తుత పరిస్థితుల్లో సిట్‌ ‌దర్యాప్తుపై అనుమానాలు ‘సుప్రీమ్‌’ ‌ సంచలన వ్యాఖ్యలు న్యూదిల్లీ, సెప్టెంబర్ 30: ‌తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వివాదంపై సుప్రీంకోర్టు ఘాటుగా…

కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధ‌రిస్తాం..

ఎన్నికల ప్రచారంలో పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రా శ్రీనగర్‌, సెప్టెంబర్ 28 :‌ కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి రాగానే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రా స్ప‌ష్టం చేశారు. దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రాజేయడానికి జమ్మూకశ్మీర్‌ను ఓ పావుగా బీజేపీ వాడుకుంటోందని ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌ ఎన్నికల్లో భాగంగా ఇక్కడ…

రాజా హరిసింగ్‌ను అవ‌మానించేలా రాహుల్ వ్యాఖ్య‌లు

ప‌దేళ్ల‌లో క‌శ్మీర్ అభివృద్ధిపై చ‌ర్చ‌కు సిద్ధ‌మా..? దేశమంతా పాదయాత్ర చేసినా రాహుల్ కు తెలుసుకున్న‌ది శూన్యం మూడుసార్లు ఓడినా కాంగ్రెస్ లో మార్పు రాలేదు.. మండిపడ్డ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దేశమంతా రాహుల్ గాంధీ పాద‌యాత్ర చేసినా ఆయ‌న తెలుకుసున్న‌ది ఏమీలేద‌ని, ఇప్ప‌టికైనా రాహుల్.. చరిత్ర తెలుసుకోవాల‌ని కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధిపై…

మోదీపై రాహుల్ వ్యాఖ్యలు అర్థరహితం..

కాంగ్రెస పార్టీ అధ్యక్ష బాధ్యతలు మోసే సత్తా ఆయనకు లేదు.. అలాంటి వ్యక్తికి మోదీని విమర్శించే హక్కు ఎక్కడిది? కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీలో ఆత్మవిశ్వాసం తగ్గిందని,తమ కారణంగానే అది జరిగిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పడం హాస్యాస్పదమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మోదీ పై 140 కోట్ల మంది…