నెత్తురోడిన దండకారణ్యం

ఛత్తీస్గఢ్ లో పోలీసులకు.. మావోయిస్టులకు ఎదురు కాల్పులు 30 మంది మావోయిస్టుల మృతి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం భారీగా ఆయుధాలు స్వాధీనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరోసారి కాల్పులు మోత మోగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో 30 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు దంతెవాడ ఎస్పీ…







