Take a fresh look at your lifestyle.
Browsing Category

National

పాపులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియాపై నిషేధం

అనుబంధ సంస్థలపైనా నిషేధం విధింపు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 28 : ‌గత కొన్ని రోజులు సంచలనంగా మారిన పాపులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా సంస్థ విషయంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్‌ఐపై కేంద్ర ప్రభుత్వం నిషేధం…
Read More...

ఆస్ట్రేలియా పార్లమెంట్‌ ‌ముందు బతుకమ్మ సందడి

ఆడిపాడిన తెలంగాణ వాసులు.. జతకట్టిన స్థానిక మహిళలు హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 27 : ‌తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ని ఖండాతరాల్లో వ్యాపింపజేసిన గొప్ప పండుగ బతుకమ్మ. మన తెలుగు వారు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే మన సాంప్రదాయలను వెలుగెత్తి చాటుతున్నారు.…
Read More...

టెంపో వాగులో పడి ఏడుగురు దుర్మరణం

సిమ్లా, సెప్టెంబర్‌ 26 : ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌లోని కులులో అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న ఓ టెంపో అదుపు తప్పి వాగులో పడింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 10మంది గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం హిమాచల్‌…
Read More...

ట్రాక్టర్‌ను ఢీకొన్న ట్రక్‌..‌పదిమంది మృతి

ఉత్తరప్రదేశ్‌ ‌రాజధాని లక్నోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఇంటౌజా ప్రాంతంలో భక్తులతో వెళ్తున్న సమయంలో ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ట్రాక్టర్‌ అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. సీతాపూర్‌లోని అటారియాకు చెందిన ఓ కుటుంబం…
Read More...

18‌వ రోజు కేరళలో రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

ఆత్మీయ పలకరింపులతో ఉత్సహంగా ముందుకు పెరిగిన గ్యాస్‌ ‌ధరలపై రాహుల్‌ ‌మండిపాటు గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌కటౌట్‌లు, బ్యానర్‌లతో కార్యకర్తల నిరసన తిరువనంతపురం, సెప్టెంబర్‌ 25 : ఆదివారం రాహుల్‌ ‌గాంధీ తన భారత్‌ ‌జోడో యాత్రను కేరళలోని…
Read More...

ఉత్తరాదిని కుదిపేస్తున్న భారీ వర్షాలు

దిల్లీ సహా పలు ప్రాంతాల్లో జోరు వానలు నీట మునిగిన జాతీయ రహదారులు ఉత్తరాఖండ్‌లో విరిగిపడుతున్న కొండచరియలు న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 24 : ‌దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ ‌లో భారీ వర్షాలతో జనం తీవ్ర…
Read More...

ఉ‌గ్రవాదులుగా మార్చేలా శిక్షణ ఇచ్చే సంస్థలకు నిధుల సమకూర్పు

పది రాష్ట్రాల్లో పిఎఫ్‌ఐ ‌కార్యాలయాల్లో సోదాలు దాదాపు వందమంది వ్యక్తుల అరెస్ట్ ‌కేంద్ర హోమ్‌ ‌శాఖ పర్యవైక్షణలో ఎన్‌ఐఎ ‌దాడులు దేశవ్యాప్తంగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ ‌సోదాలు నిర్వహిస్తుంది. 10 రాష్టాల్ల్రో ఈ సోదాలు జరుగుతున్నట్లు…
Read More...

సామాన్యుడి ఇంటికి 13 లక్షల కరెంట్‌ ‌బిల్లు

పుదుచ్చేరిలో ఓ సామాన్యుడికి విద్యుత్‌ ‌శాఖ జులై మాసానికి ఏకంగా దాదాపు రూ.13 లక్షల కరెంట్‌ ‌బిల్‌ ‌పంపడంతో బిల్లు చూడగానే అతడి గుండె గుభేల్‌మంది. పుదుచ్చేరిలోని విశ్వనాధన్‌ ‌నగర్‌లో టీవీ మెకానిక్‌గా పనిచేస్తూ రాత్రిళ్లు వాచ్‌మెన్‌గా విధులు…
Read More...

14‌వ రోజు కేరళలో.. కొనసాగిన రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో పాద యాత్ర

తిరువనంతపురం, సెప్గెంబర్‌ 21 : ‌కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు రాహుల్‌ ‌గాంధీ బుధవారం కొచ్చి సమీపంలోని మాదవనా నుండి తన పార్టీ భారత్‌ ‌జోడో యాత్రను తిరిగి ప్రారంభించారు. ముందుగా ఆయన సంఘ సంస్కర్త శ్రీనారాయణ గురుకు పూలమాలలు వేసి నివాళులు…
Read More...

కేరళలో కొనసాగుతున్న రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర

తిరువనంతపురం, సెప్టెంబర్‌ 20: ‌కేరళలో రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర కేరళలో కొనసాగుతున్నది. యాత్రలో భాగంగా మంగళవారం 13వ రోజు భారత్‌ ‌జోడో యాత్రను వేలాది మంది పార్టీ కార్యకర్తలతో కలిసి చేర్యాల నుంచి ప్రారంభించారు. మైకేల్‌ ‌కళాశాలలో…
Read More...