బిఆర్ఎస్ నేతల అస్తిత్వ ఆరాటం !

రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం కొలువుదీరి..సరిగ్గా నాలుగు నెలలు మాత్రమే అయ్యింది. నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ..పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు మొదలు పార్టీ శ్రేణులందరూ ఆరోపణలు అందుకున్నారు. చేనేతలకు బకాయిలు చెల్లించకుండా దస్త్రం పడేసిన కెటిఆర్ లేఖలు గుప్పిస్తున్నారు. చేనేతలపై రాజకీయ కక్షకు దిగారని వలపోస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఓ పరిశ్రమలో…








