Category Crime

కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు

– ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. – అనుమానంతో నిప్పంటించి చంపాడు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26: ‌హైదరాబాద్‌ ‌నగరంలోని నల్లకుంటలో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను  అనుమానంతో ఓ కిరాతకుడు దారుణంగా హత్య చేశాడు. అది కూడా పిల్లల ముందే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భార్యపై విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా ఆమెపై…

కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్!

నిజామాబాద్, ప్రజాతంత్ర : నిజామాబాద్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌ హత్య కేసులో సంచలనం చోటుచేసుకుంది. హత్య కేసులో నిందితుడుగా ఉన్న రియాజ్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆదివారం సారంగాపూర్‌ దగ్గర పట్టుబడిన రియాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్యపరీక్షల కోసం హాస్పిటల్‌కు తరలించారు.అయితే హాస్పిటల్‌ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనుకున్న రియాజ్ కానిస్టేబుల్ నుంచి…

వరంగల్ ఆఫీసర్స్‌ క్లబ్ లో రూ.2 కోట్లు గోల్‌మాల్‌

Warangal Officers Club

ముగ్గురి అరెస్టు : సిఐ పి.సత్యనారాయణ రెడ్డి కాజీపేట, ప్రజాతంత్ర, జూన్ 1: వరంగల్ ఆఫీసర్స్‌ క్లబ్ (Warangal Officers Club ) లో గతేడాది ఏప్రిల్ 18న ఫ్యానుకు ఉరేసుకున్న శ్రీనివాస్, తన ఆత్మహత్యకు క్లబ్ లోని మేనేజర్ గోలి గోపాల్ రెడ్డి, చెరుకు రాజిరెడ్డి, పొడిచెట్టి రవీందర్‌ కారణమని తన కొడుకు సెల్ ఫోన్‌…

ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.4 కోట్లకు కుచ్చుటోపీ

Online Trading

అరెస్టు చేసిన కాజీపేట పోలీసులు కాజీపేట, ప్రజాతంత్ర, మే 27: ఆన్ లైన్ ట్రేడింగ్ పేరు (Online Trading) తో అమాయకులకు అధిక వడ్డీ ఆశ చూపి ఏకంగా రూ.4కోట్ల వరకు మోసం చేసిన ఘటన కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..  కాజీపేట ఎస్ఎస్ఎస్…

కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొన్న లారీ

Accident

ఒకరు మృతి.. మరో ముగ్గురి పరిస్థితి విషమం మానుకోట ఏరియా ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు శోక సంద్రంలో చర్లపాలెం.. ఆస్పత్రిలో మిన్నంటిన రోదనలు మరిపెడ (నర్సింహులపేట), ప్రజాతంత్ర, మార్చి 21: రెక్కాడితే గాని డొక్కాడని వ్యవసాయ కూలీ కుటుంబాలు.. ప్రతిరోజు కూలి పనుల నిమిత్తం ఏదో ఒక గ్రామానికి వెళ్లి వ్యవసాయ క్షేత్రంలో పనులు చేసుకుని…

విస్తుగొలిపేలా చిన్నారుల విక్రయాలు.. 12 మంది శిశువులను రక్షించిన పోలీసులు

మధురానగర్ లోని శిశు విహార్ కు తరలింపు పిల్లల విక్రయాలపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 19 : చైతన్యపురి పరిధిలో అనుమానాస్పద వ్యక్తుల చేతుల్లో ఏడు మంది అమ్మాయిలు, ఐదుగురు అబ్బాయిలను పోలీసులు రక్షించారు. ఇందులో ఒక అబ్బాయి మినహా అంతా సంవత్సరంలోపు చిన్నారులే.. బుధవారం అరెస్టైన వారిలో అమూల్య,…

భూపాలపల్లిలో సామాజిక కార్యకర్త దారుణ హత్య

Rajalilnga murthi

ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 :  భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీలో మున్సిపల్ 15వ వార్డు మాజీ కౌన్సిలర్ సరళ భర్త, సామాజిక కార్యకర్త  నాగవెల్లి రాజలింగమూర్తి (40)ని బుధవారం సాయంత్రం గుర్తుతెలియని దుండగులు దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. భూపాలపల్లి సింగరేణి టిబిజికెఎస్ బొగ్గుగణి కార్మిక సంఘం కార్యాలయం ముందు బుల్లెట్ బైక్‌పై వస్తున్న అతడిని…

సర్వీస్‌ ‌రివాల్వర్‌ ‌కాల్చుకొని వాజేడు ఎస్సై బలవన్మరణం

ములుగుఏటూరునాగారం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: ‌ములుగు జిల్లా వాజేడు మండలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్‌ ఆత్మహత్య చేసుకోవడం పోలీస్‌ ‌శాఖలో కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం వరకు వాహన తనిఖీల్లో బిజీగా ఉన్న ఆయన విధులు ముగించుకుని పూసూరు గోదావరి సమీపాన గల రిసార్ట్ ‌క వెళ్లినట్లు సమాచారం.…

సిద్దిపేటలో విషాదం.. చెరువులో దూకి ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య

Siddipet Crime News

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. సిద్ధిపేట చెరువులో ఇద్దరు పిల్లలను తోసేసి తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరు చిన్నారులతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. సిద్ధిపేట ఏసీపీ మధు తెలిపిన వివరాల ప్రకారం… మృతుడు తేలు సత్యం(48) రెండో భార్య శిరీష,…