Category Crime

మహారాష్ట్రలో ఘోరరోడ్డు ప్రమాదం

నాసిక్‌ ‌వద్ద ట్రక్కును ఢీకొన్న భక్తుల బస్సు పదిమంది అక్కడిక్కడే దుర్మరణం విచారణకు ఆదేశించిన సిఎం షిండే మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ట్రక్కును బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాగారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్‌కి…

మునిగడప వద్ద కాలువలో పడ్డ కారు

ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం సిద్ధిపేట,ప్రజాతంత్ర,జనవరి10:  జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగదేవ్‌పూర్‌ ‌మండలం మునిగడప మల్లన్న ఆలయం వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మునిగడప మల్లన్న గుడి మూలమలుపు వద్దనున్న గుంతలో కారు పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆరుగురు వ్యక్తులు…

ఇం‌జనీర్‌ ఇం‌ట్లో కోటి నగదు పట్టివేత

పాట్నా,డిసెంబర్‌3 :‌బీహార్‌లో లంచం తీసుకుంటున్న ఎగ్జిక్యూటివ్‌ ఇం‌జనీర్‌ ‌ను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. పాట్నాలో భవన నిర్మాణ విభాగంలో ఎగ్జిక్యూటివ్‌ ఇం‌జనీర్‌ ‌గా ఉన్న సంజీత్‌ ‌కుమార్‌ ‌రెండు లక్షల లంచం తీసుకుంటుండగా పడ్డుబడ్డాడు. దీంతో విజిలెన్స్ అధికారులు సంజీత్‌ ‌కుమార్‌ ఇం‌ట్లో సోదాలు చేశారు. సంజీత్‌ ‌కుమార్‌ ఇం‌ట్లో కోటి రూపాయిల నగదును స్వాధీనం…

సునందపుష్కర్‌ ‌మృతి కేసు మరోమారు శశిధరూర్‌కు దిల్లీకోర్టు నోటీసులు

న్యూదిల్లీ, డిసెంబర్‌ 1 : ‌సునంద పుష్కర్‌ ‌మరణం కేసులో పాటియాల హౌస్‌ ‌కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దిల్లీ పోలీసులు అప్పీలు చేయడంతో దిల్లీ హైకోర్టు గురువారం కాంగ్రెస్‌ ఎం‌పీ శశి థరూర్‌కు నోటీసు జారీ చేసింది. సునంద పుష్కర్‌ ‌మరణం కేసులో పాటియాల హౌస్‌ ‌కోర్టు 2021 ఆగస్టు 18న శశి థరూర్‌ను కేసు…

గొత్తికోయల చేతిలో ఫారెస్ట్ ‌రేంజ్‌ అధికారి దారుణ హత్య

ప్లాంటేషన్‌లో పశువులు మేపొద్దన్నందుకు వేట కొడవళ్లతో దాడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఫారెస్ట్ ‌రేంజ్‌ అధికారి శ్రీనివాస్‌రావు మృతి సిఎం కెసిఆర్‌ ‌దిగ్బ్రాంతి…50లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటన పోడు భూములు ప్లాంటేషన్‌ ‌చేసి మంచి గుర్తింపు పొందిన ఫారెస్ట్ ‌రేంజ్‌ అధికారి శ్రీనివాస్‌రావు గొత్తికోయలు ప్లాంటేషన్‌లో పశువులు మేపుతున్నారని తెలుసుకుని ఆ…

బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ట్రక్కు, ఆటో ఢీకొనడంతో ఏడుగురు దుర్మరణం కర్ణాటకలోని బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, ఆటో రిక్షా ఢీ కొట్టుకొవడంతో ఏడుగురు మహిళలు అక్కడిక్కక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా బుడమనహళ్లి గ్రామానికి చెందిన కూలీలు. పని ముగించుకుని తమ ఇండ్లకు తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన…

రెండో పెళ్లి ఒప్పుకోని యువతిపై ఘాతుకం

నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్‌ ‌పోసి నిప్పు చావుబతులకుల్లో యువతి ..యువకుడి పట్టివేత రాంచి,అక్టోబర్‌7:అతడికి ఇదివరకే పెళ్లయింది. కానీ తన మాజీ ప్రేయసిని పెళ్లాడాలని ఆమెను బలవంతపెట్టాడు. దానికి ఆ యువతి నిరాకరించడంతో ..ఆమెపై పెట్రోల్‌ ‌పోసి నిప్పంటించాడు.తనని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిందని 22 ఏళ్ల యువతిపై పెట్రోల్‌ ‌పోసి నిప్పంటించాడా దుర్మార్గుడు.  యువతి నిద్రిస్తున్న సమయంలో…