Category Crime

రికార్డు చేసుకో.. మీ అక్కను చంపేస్తున్నా

– బావమరిదికి ఫోన్ చేసి మరీ భార్యను చంపాడు న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జనవరి30: దేశ రాజధాని నగర పోలీసు విభాగంలో స్వాట్ కమాండోగా పనిచేస్తున్న కాజల్ చౌధరి(27)ని ఆమె భర్త అంకుర్ డంబెల్‌తో కొట్టి చంపాడు. మృతురాలి సోదరుడు నిఖిల్ మీడియాతో మాట్లాడుతూహత్యకు సంబంధించిన పలు కీలక విషయాలు వెల్లడించాడు. ‘హత్యకు ముందు నా సోదరి…

పెళ్లి పేరుతో వేధింపులు.. అవమానాలు

– తట్టుకోలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 30: ఇద్దరు యువకులు వేధించడం, అవమానించడం తట్టుకోలేక ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సీత్యతండాకు చెందిన అనిత వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. అనితను తొర్రూరు మండలానికి చెందిన దూరపు బంధువు రాజేందర్…

చైన్ స్నాచింగ్‌లపై వదంతులు నమ్మొద్దు

– నగర పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 29: బంగారం ధరలు పెరగడంతో చైన్ స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగిపోయాయని, అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్‌లో మకాం వేశాయంటూ సోషల్ విÖడియాలో జరుగుతున్న ప్రచారం నమ్మవద్దని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలను కోరారు. ఇలాంటి ప్రచారాలపై ఆయన స్పందిస్తూ ఇదంతా ఉత్తిదే అని అన్నారు.…

హోంగార్డు ఆస్తులు రూ.20కోట్లు

– ఏసీబీ దాడుల్లో బట్టబయలు విజయనగరం, జనవరి 29: ప్రభుత్వ ఉద్యోగులు అడ్డదారిలో అక్రమాస్తులు కూడబెట్టి  దొరికిపోయిన ఘటనలు నిత్యం ఎక్కడో ఒక చూట చూస్తూనే ఉంటాం. అయితే కొన్నిసార్లు వాళ్లు చేస్తున్న ఉద్యోగానికి వెనకేసిన అక్రమ సంపాదనకు పొంతనే ఉండదు. అలాంటి షాకింగ్ ఘటనే ఏపీలో వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఓ హోంగార్డు భారీగా…

ప్రేమ పిచ్చితో నర్సు కిరాతకం

– మత్తు ఇంజక్షన్ తో కన్నవారిని కడతేర్చిన వైనం  – వివ‌రాలు తెలిపిన వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి వికారాబాద్, ప్రజాతంత్ర, జనవరి 28: అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులే తన ప్రేమకు అడ్డు వస్తున్నారని భావించిన ఓ కూతురు కసాయిగా మారింది. ప్రాణాలు కాపాడాల్సిన వృత్తిలో ఉండి తన చేతులతోనే కన్నవారిని కడ తేర్చింది.…

అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న కారు

– ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి హైదరాబాద్, జనవరి 28: హైదరాబాద్ శివారులోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు…

వరంగల్‌ ‌నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం

– ద్విచ‌క్ర వాహ‌నాన్ని ఢీకొన్న‌ టిప్పర్‌ – నిండు గర్భిణి అయిన‌ వైద్యురాలి మృతి వరంగల్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 27: వరంగల్‌ ‌నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణిగా ఉన్న వైద్యురాలు మృతిచెందారు. \మ‌ట్టెవాడ‌ ఎస్సై శివకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా చించోలి మండలం బత్తంపల్లికి చెందిన…

చైనా మాంజాకు మ‌రొక‌రు బ‌లి

-కూకట్‌పల్లి వద్ద మెడకు చుట్టుకుని బాలిక మృతి హైదరాబాద్‌,‌ ప్ర‌జాతంత్ర‌, జనవరి 26: కూకట్‌పల్లిలో నిషేధిత చైనా మాంజా ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. సంగారెడ్డి జిల్లా కాజీపల్లికి చెందిన తండ్రి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి బైక్‌పై కూకట్‌పల్లికి వస్తుండగా, వివేకానందనగర్‌ ‌జాతీయ రహదారి వద్ద గాలిపటం చైనా మాంజా ఐదేళ్ల చిన్నారి నిష్విక…

సైబర్‌ ‌నేరగాళ్ల ఉచ్చులో హైదరాబాదీలు

– మయన్మార్‌-‌థాయి సరిహద్దుల్లో ముగ్గురు వ్యక్తులు – వ్యవహారాన్ని విదేశాంగ మంత్రి దృష్టికి తీసుకెళ్లిన అసద్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి24: విదేశాల్లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామన్న సైబర్‌ ‌నేరగాళ్ల మాటలు నమ్మి, హైదరాబాద్‌ ‌కు చెందిన ముగ్గురు యువకులు థాయ్‌ల్యాండ్‌-‌మయన్మార్‌ ‌సరిహద్దులో చిక్కుకుపోయారు. యువకుల్లో ఒకరు ఉస్మాన్‌నగర్‌కు చెందిన వారు కాగా మరో ఇద్దరు మౌలాలీ, బంజారాహిల్స్‌లకు చెందిన…