జోగిపేట బస్టాండ్లో భారీ చోరీ
. బస్సు ఎక్కుతున్న మహిళ బ్యాగులో బంగారం చోరీ . ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సంగారెడ్డి, ప్రజాతంత్ర,ఫిబ్రవరి 19:సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. ఓ శుభకార్యానికి వెళ్తున్న వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్న దుండగులు.. ఆమె బ్యాగులోని 16 తులాల బంగారాన్ని అత్యంత చాకచక్యంగా అపహరించారు. అల్లాదుర్గానికి…







