Category Crime

జోగిపేట బస్టాండ్లో భారీ చోరీ

. బస్సు ఎక్కుతున్న మహిళ బ్యాగులో బంగారం చోరీ . ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సంగారెడ్డి, ప్రజాతంత్ర,ఫిబ్రవరి 19:సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. ఓ శుభకార్యానికి వెళ్తున్న వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్న దుండగులు.. ఆమె బ్యాగులోని 16 తులాల బంగారాన్ని అత్యంత చాకచక్యంగా అపహరించారు. అల్లాదుర్గానికి…

వనస్థలిపురంలో దారుణం

– మాజీ భార్యను హత్య చేసిన ప్ర‌బుద్ధుడు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 18 : హైదరాబాద్‌ ‌వనస్థలిపురం గ్రీన్‌ ‌సిటీ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సాప్ట్‌వేర్‌ ఉద్యోగిని సునీత (30)ను ఆమె మాజీ భర్త మహేష్‌ అత్యంత కిరాతకంగా హత్య చేయడం కలకలానికి  గురిచేసింది. సునీత కొన్ని రోజుల క్రితమే మహేష్‌కు విడాకులు ఇచ్చి…

పర్ఫ్యూమ్ తో నిలువు దోపిడీ

– ముక్కుకు తాకితే స్పృహ కోల్పోవ‌డ‌మే – మహిళలే టార్గెట్‌గా కొత్త త‌ర‌హాలో చోరీలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 18 : షాపింగ్ మాల్స్, థియేటర్లు, పార్కింగ్ స్థలాలు.. ఇలా ఎక్కడ జనసంచారం ఎక్కువగా ఉంటే అక్కడ కొత్త తరహా కేటుగాళ్లు తిష్ట వేస్తున్నారు. కేవలం ఒక పరిమళాన్ని చూపించి మహిళలను నిలువునా ముంచేస్తున్నారు. సెంటు…

తాగుబోతు భర్తను హత్య చేసిన భార్య

– చున్నీతో ఉరి బిగించి హత్య హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 18: హైదరాబాద్‌ ‌పాత బస్తీలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను భార్య దారుణంగా హత్య చేసింది. పాతబస్తీ భవానీనగర్‌ ‌పోలీస్‌స్టేషన్‌ ‌పరిధిలో అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు మహమ్మద్‌ ఇషాక్‌గా పోలీసులు గుర్తించారు. అతడు ఆటోనడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇషాక్‌ ‌మద్యానికి…

తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు

– రంగంలోకి దగిన బాంబ్‌ ‌స్క్వాడ్‌ ‌బృందాలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 18: తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బుధవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్‌లోని నాంపల్లి, కరీంనగర్‌, ‌రాజమహేంద్రవరం, అనంతపురం కోర్టులకు ఈ బెదిరింపులు వచ్చాయి. దాంతో ఆయా కోర్టుల్లో బాంబ్‌, ‌డాగ్‌ ‌స్క్వాడ్‌ ‌బృందాలతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం…

101 కిలోల గంజాయి స్వాధీనం: ఇద్దరి అరెస్ట్‌

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 17: శేరిలింగంపల్లి జోన్‌ ‌పరిధిలోని కొల్లూరులో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నామని శేర్లింగంపల్లి డిసిపి సిహెచ్‌ శ్రీ‌నివాస్‌ ‌తెలిపారు. అక్రమంగా గంజాయిని నిల్వ ఉంచి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను కొల్లూరు పోలీసులు, మాదాపూర్‌ ఎస్‌ఓటీ సిబ్బంది సంయుక్తంగా అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బస్వ జగన్నాథం (37), పల్లపు లక్ష్మీనారాయణ (52)…

హర్యానా నిట్‌లో తెలంగాణ విద్యార్థి మృతి

– ఉరేసుకుని మృతిచెందినట్లు అనుమానం న్యూదిల్లీ, ఫిబ్రవరి 17: హర్యానాలోని కురుక్షేత్రలో ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌టెక్నాలజీలో తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన అంగోత్‌ ‌శివ (19) నిట్‌ ‌కురుక్షేత్రలో కంప్యూటర్‌ ‌సైన్స్ ఇం‌జినీరింగ్‌ ‌మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం…

గంజాయితో మహాశివుడికి అపచారం

– దుండుగుల చర్యలపై సీపీ ఆగ్రహం – తక్షణ చర్యలకు సజ్జన్నార్‌ ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : శివరాత్రి పర్వదినం వేళ గంజాయి బ్యాచ్‌ ‌రెచ్చిపోయింది. దేవాలయం వద్ద శివునికి గంజాయిని ప్రసాదంగా సమర్పించబోయారు కొందరు ప్రబుద్ధులు. అంతేకాదు.. దీనిని వీడియో తీసి సోషల్‌ ‌డియాలో పోస్ట్ ‌చేశారు. దీంతో ఆ వీడియో…

హాస్పిటల్‌ ‌నుంచి మహిళ అదృశ్యం

– కుటుంబ సభ్యుల తీవ్ర ఆందోళన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 14: హైదరాబాద్‌  బాచుపల్లిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌ ‌నుంచి మహిళ అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వికారాబాద్‌ ‌జిల్లా యాలాల మండలం కిష్టాపూర్‌ ‌గ్రామానికి చెందిన పల్లె అనంతమ్మ (56) వారం క్రితం ఈ హాస్పిటల్‌ ‌నుంచి కనిపించకుండాపోయింది. ఇప్పటివరకు ఆమె ఆచూకీ…