Category Crime

ఎమ్మెల్యే పల్లాకు సైబర్ నేరగాడి బురిడీ 

– కేంద్ర పథకం పేరు చెప్పి రూ.లక్ష లూటీ – పోలీసులను ఆశ్రయించిన జనగామ ఎమ్మెల్యే జనగామ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9 : సైబర్ నేరగాళ్ల చేతిలో సాధారణ ప్రజల నుంచి ఉన్నతమైనహోదాల్లో ఉన్నవారి వరకు ఎందరో మోసపోగా తాజాగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆ జాబితాలో చేరారు. ఈనెల 5న హైదరాబాద్‌లో ఉన్న…

పైలట్‌ ‌శిక్షణకు వచ్చిన యువతిపై అత్యాచారం

– ఇన్‌‌స్ట్రక్టర్‌ ‌అఘాయిత్యం – ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ ‌చేసిన పోలీసులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌8: ‌బేగంపేట పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఏవికన్స్ ‌పైలట్‌ ‌శిక్షణ సంస్థలో శిక్షణ తీసుకుంటున్న యువతిపై  ఇన్‌‌స్ట్రక్టర్‌ గా పనిచేస్తున్న కేరళకు చెందిన నసిముద్దీన్‌ ‌అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నసీముద్దీన్‌ ‌కు దమ్మాయిగూడకు చెందిన మరొక …

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌పై దుండగుల రాళ్ల దాడి

– గస్తీ పోలీసులు రావడంతో ముఠా పరార్‌ ‌- ముఠాలో పోలీసులకు చిక్కిన ఇద్దరు మహిళలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 8: ఒడిశా, బిహార్‌ ‌రాష్ట్రాల తరహాలో తెలంగాణలోనూ రైలుపై దాడి జరగడం కలకలం రేపింది. తిమ్మాపూర్‌ ‌రైల్వే స్టేషన్‌ ‌సపంలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ ‌లక్ష్యంగా దుండగులు రాళ్లతో దాడికి తెగబడ్డారు. గస్తీలో ఉన్న పోలీసులు…

తాగుబోతు ర్యాష్‌ ‌డ్రైవింగ్‌కు ముగ్గురు బలి

– ఇద్దరు ఇంజనీరింగ్‌ ‌విద్యార్థులు, మరో యువకుడు  హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌8: ఓ ‌తాగుబోతు డ్రైవర్‌ ‌సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. మూడు కుటుంబాల్లో కడుపుకోత పెట్టాడు. ముగ్గురు యువకులు దర్మరణం చెందారు. భవిష్యత్‌పై ఎంతో కలలతో ఇంజనీరింగ్‌లో అడుగుపెట్టిన ఇద్దరు విద్యార్థులు అసువులు బాసారు. సాగర్‌ ‌రోడ్డు హస్తినాపురం వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం…

ఏసీబీకి చిక్కిన అగ్రి వర్సిటీ అసోసియేట్ డీన్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7: ఎన్ని దాడులు జరుగుతున్నా లంచావతారులు మాత్రం మారడం లేదు. నిత్యం ఎక్కడోచోట లంచగొండులు పట్టుబడుతూనే ఉన్నారు. ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ అసోసియేట్ డీన్ గోవర్ధన్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఒక విత్తన కంపెనీ నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా…

సోలిపూర్ రైస్ మిల్లులో ఆక‌స్మిక త‌నిఖీలు

– రూ.8 కోట్ల విలువైన 3415.961 మెట్రిక్ టన్నుల ధాన్యం గల్లంతు వనపర్తి, ప్రజాతంత్ర, ఏప్రిల్  7 : వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం మండలం సోలిపూర్ గ్రామంలోని ఎస్ఎల్ఎన్ఎస్ రైస్ మిల్లులో మంగళవారం సివిల్ సప్లై అధికారుల తనిఖీల్లో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. అధికారులు నిర్వహించిన తనిఖీల్లో విలువైన ధాన్యం గల్లంతైనట్లు గుర్తించారు. 2022-23…

ఐపీఎల్‌ ‌పేరుతో ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్‌ ‌మోసాలు

-బెట్టింగ్‌ ‌యాప్‌ ఉచ్చులో పడకండి -నగర పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సజ్జన్నార్‌ ‌హెచ్చరిక హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 7: ఐపీఎల్‌ ‌మ్యాచ్‌ల పేరుతో ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్‌ ‌మోసాలు పెరిగి పోతున్నాయని… ఈ ఉచ్చులో పడవద్దని హైదరాబాద్‌ ‌సిటీ పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సజ్జనార్‌ ‌హెచ్చరిక జారీ చేశారు. ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్‌పై సామాజిక మాధ్యమం ఎక్స్‌లో సీపీ స్పందించారు. సోషల్…

ఎంఐఎం మాజీ కార్పొరేటర్‌ ‌మహమ్మద్‌ ‌గౌస్‌ ‌కుమారుడి అరెస్ట్

– అధికారుల విధులకు ఆటంకం క‌లిగించినందుకు ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6:‌ పాత బస్తీలో చార్మినార్ ‌సమీపంలో ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ఘటనలో ఎంఐఎం మాజీ కార్పొరేటర్‌ ‌మహమ్మద్‌ ‌గౌస్‌ ‌కుమారుడు మహమ్మద్‌ ‌సాహిల్‌ ‌ను పోలీసులు అరెస్ట్ ‌చేశారు. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. చార్మినార్‌ ‌పరిసర ప్రాంతాల్లో…

ఆగివున్న లారీని ఢీకొన్న కారు

– అక్కడికక్కడే ఇద్దరి మృతి కరీంనగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ -పెద్దపల్లి బైపాస్‌లో బొమ్మకల్‌ ఫ్లై ఓవ‌ర్‌ వద్ద ఆగి ఉన్న లారీని ఓ కారు పక్క నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని వారిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో…