Category ముఖ్యాంశాలు

దక్కన్‌ ‌స్పోర్టస్ ‌మాల్‌ ‌ప్రమాదంతో కదలిక

ప్రధాన పట్టణాల్లో ఫైర్‌ ‌సేప్టీ ఆడిట్‌ ఉన్నతస్థాయి సక్షలో మంత్రికెటిఆర్‌ ‌సూచన మృతుల కుటుంబాలకు 5లక్షల చొప్పున పరిహారం అక్రమ నిర్మాణాలపై కమిటీ అధ్యయనం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర ,జనవరి 25: నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో ఫైర్‌ ‌సేప్టీ ఆడిట్‌ ‌నిర్వహించాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సికింద్రాబాద్‌ అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో మరోమారు…

సర్పంచ్‌ల అధికారాలపై పెత్తనం వారినిధులు కాజేస్తున్న ప్రభుత్వం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి 25: సర్పంచులు ఏం చేయాలో ఎమ్మెల్యేలే డిసైడ్‌ ‌చేస్తున్నారని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. వారి హక్కులను కాలరాస్తూ నిధులను కాజేస్తు న్నారని అన్నారు. సర్పం చ్‌లకు హక్కులు లేకుండా ప్రభు త్వమే పెత్తనం చేస్తోందన్నారు. హైద రాబాద్‌ ‌లక్డికపూల్‌లో సర్పంచుల ఫోరం, పంచాయతీ రాజ్‌ ‌ఛాంబర్‌ ఆధ్వర్యంలో పంచాయతీ రాజ్‌ ‌చట్టంపై నిర్వహించిన…

154 ‌మంది సైబరాబాద్‌ ‌పోలీసులకు సేవాపతకాలు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర ,జనవరి 25: ఉత్తమ ప్రతిభ కనబర్చిన 154 మంది సైబరాబాద్‌  ‌పోలీసు అధికారులకు సేవా పతకాలను అందజేసారు. విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సేవా పతకాలను ప్రకటించింది. దీనికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గ్యాలంటరీ అవార్డుల మాదిరిగా అత్యుత్తమ సేవలందించే పోలీస్‌ అధికారులకు తెలంగాణ…

రాజ్‌భవన్‌లోనే గణతంత్ర వేడుకలు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర ,జనవరి 25: ఈ యేడుకూడా గణతంత్రవేడుకలను రాజ్‌భవన్‌లోనే నిర్వహిస్తారు. గవర్నర్‌ ‌తమిళసై జెండా ఆవిష్కరిస్తారు. సిఎస్‌ ‌శాంతికుమార్‌, ‌డిజిపి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు ప్రభుత్వం లేఖ ద్వారా రాజ్‌భవన్‌కు తెలియచేసింది. గణతంత్ర దినోత్సవ వేడుకల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతేడాది…

వ్యాపారాల నిర్వహణకు పోలీసు లైసెన్స్ ‌తప్పని సరా..?

ఏసీడీ పేరుతో ప్రజలపై విద్యుత్‌ ‌ఛార్జీల భారం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ ‌రావుకు రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి బహిరంగ లేఖ హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర ,జనవరి 25: వీధి వ్యాపారి నుండి మధ్య తరగతి వ్యాపారి వరకు ఇప్పటికే వివిధ ట్యాక్సులు, లైసెన్సుల పేరుతో ఇబ్బందులు పడుతున్నారు..అని పేర్కొంటూ ..తాజాగా రాష్ట్రంలో వ్యాపారం చేసుకోవాలంటే…

పాలమూరు-రంగారెడ్డికిజాతీయ హోదా కల్పించండి

ప్రధాని మోదీ ఎవరికి దేవుడు నారాయణపేట సభలో మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కేటీఆర్‌ 196 ‌కోట్లతో అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు 11 లక్షల ఎకరాలకు సాగునీరు మహబూబ్‌నగర్‌, (‌నారాయణపేట), ప్రజాతంత్ర, జనవరి 24 : కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంపై చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని భాజపా నాయకులకు…

కేసీఆర్‌ ‌పుట్టిన రోజున ఎలా చేస్తారు?

టిఆర్‌ఎస్‌ ‌పాలనలో రాష్టం దివాలా తీసింది తొమ్మిదేళ్లలో రూ.5 లక్షల కోట్లు అప్పు చేసిండు రాష్టంలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాకే జాతీయ పార్టీ గురించి చెప్పాలి అవినీతి, అక్రమాలు తప్ప చేసిన అభివృద్ధి శూన్యమే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌వర్గీకరణపై ఎంఆర్‌పిఎస్‌ ‌నిరసన మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 24 : నీళ్లు,…

ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రం పుల్లూరు బండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం

స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి23 :సిద్దిపేట గ్రామీణ మండలంలోని పుల్లూరు బండ జాతర చివరి రోజు భక్తజన సంద్రాన్ని తలపించింది. ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారి కళ్యాణోత్స కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ పరిసరాలు ఆధ్యాత్మికతను సంతరించుకున్నది.…

‌ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పత్రికలు

మహేశ్వరం రూరల్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 23 : ప్రజలకు ప్రభుత్వానికి వారధిగాప్రతికలు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రిపి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. అదివారం మంత్రి నివాసంలో ప్రజాతంత్రదిన పత్రిక నూతన సంవత్సరం సందర్భాంగా క్యాలెండర్‌ ‌మంత్రి ఆవిష్కరించారు.ఈ సందర్భాంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పత్రికలు ప్రజాస్వామానికిమూలస్తంబాలు ఉన్నాయని ప్రజల సమస్యలను…