Category ముఖ్యాంశాలు

ఎపికి కేటాయించిన 15 మంది ఇక్కడే తిష్ట

సోమేశ్‌ ‌తరహాలోనే వారిని వెనక్కి పంపాల్సిందే వీరిపై ప్రధాని మోడీకి,డివోపిటికి లేఖ రాశా: రఘునందన్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 20 : ఏపీకి కేటాయించిన 15 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ ‌రావు అన్నారు.  వీరిపై ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశానని రఘునందన్‌ ‌రావు…

తెలంగాణలో అమెజాన్‌ ‌వెబ్‌ ‌సర్వీసెస్‌

36,300 ‌కోట్ల పెట్టుబడులు స్వాగతించిన మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 20 : ప్రముఖ ఇంటర్నేషనల్‌ ఈ-‌కామర్స్ ‌దిగ్గజం అమెజాన్‌కు చెందిన అమెజాన్‌ ‌వెబ్‌ ‌సర్వీసెస్‌ ‌సెంటర్‌ ‌రాష్ట్రంలో పెట్టుబడులు పెంచుతున్నట్లు ప్రకటించింది. 2030 నాటికి రూ. 36,300 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని హైదరాబాద్‌ ఇం‌టర్నేషనల్‌ ‌కన్వెన్షన్‌ ‌సెంటర్‌లో ఏడబ్ల్యూఎస్‌…

ఆగస్ట్ ‌నాటికి 10 లక్షల ఉద్యోగాలు

ఆజాదీకా అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌సంకల్పమన్న కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి 71 వేల మందికి నియామక పత్రాలు అందించిన ప్రధాని సుపరిపాలనకు గుర్తింపు ‘రోజ్‌గార్‌ ‌మేలా’ : వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా ప్రధాని మోడీ సంభాషణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 20 : ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌కార్యక్రమంలో భాగంగా కేంద్రం ఆగస్టు 15…

డెక్కన్‌ ‌స్టోర్స్ అగ్నిప్రమాదానికి విద్యుత్‌ ‌షార్ట్ ‌సర్క్యూట్‌ ‌కారణం కాదు

విద్యుత్‌ అధికారి శ్రీధర్‌ ‌స్పష్టీకరణ అన్ని కోణాల్లో దర్యాప్టు చేపట్టిన అధికారులు భవనంలోపల తగ్గని పొగ వేడి…డ్రోన్‌ ‌సాయంతో వివరాల సేకరణ గల్లంతైన ముగ్గురి మృతదేహాల గుర్తింపు…కాలి బూడిదయిన శరీరాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 20 : సికింద్రాబాద్‌ అగ్నిప్రమాదం ఘటన మరో మలుపు తిరిగింది. డెక్కన్‌ ‌స్పోర్టస్ ‌స్టోర్‌లో మంటలు చెలరేగడానికి కారణం షార్ట్…

బిజెపిలో చేరకుంటే బుల్డోజర్లను ఎదుర్కుంటారు

మధ్యప్రదేశ్‌ ‌మంత్రి వ్యాఖ్యల వీడియో వైరల్‌ ‌మండిపడుతున్న విపక్ష నేతలు భోపాల్‌, ‌జనవరి 20 : మధ్యప్రదేశ్‌ ‌రాష్ట్ర మంత్రి మహేంద్ర సింగ్‌ ‌సిసోడియా చేసిన వ్యాఖ్యలు  దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. విపక్ష పార్టీలు ఆయనపై మండిపడుతున్నారు. రాష్ట్రంలో నాయకులంతా బీజేపీలో చేరాలని, లేదంటే బుల్డోజర్లను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ సీరియస్‌ ‌వార్నింగ్‌ ఇచ్చారు. ఇప్పుడిదే…

రామ్‌గోపాల్‌ ‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం

డెక్కన్‌ ‌నైట్‌ ‌వేర్‌ ‌స్టోర్‌లో మంటలు భారీగా ఎగిసిపడ్డ మంటలు..అయిదంతస్తుల భవనం దగ్ధం మంటల్లో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులు? భయబ్రాంతులకు గురయిన చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్‌ ‌సిబ్బంది తీవ్ర కృషి సహాయక చర్యల్లో పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు సమీపంలోని భవనాలను ఖాళీ చేయించిన సిబ్బంది హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 19…

సికింద్రాబాద్‌ అగ్ని ప్రమాద స్థలిని పరిశీలించిన హోమ్‌ ‌మంత్రి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 19 : సికింద్రాబాద్‌ అగ్ని ప్రమాద ఘటనాస్థలాన్ని రాష్ట్ర హోమ్‌ ‌మంత్రి మహమూద్‌ అలీ పరిశీలించారు. ప్రమాదానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 22 ఫైర్‌ ఇం‌జిన్లతో మంటలు ఆర్పుతున్నట్లు హోమ్‌ ‌మంత్రి చెప్పారు. తాను సందరి&:చే సమయానికి 80శాతం మంటలు అదుపులోకి వొచ్చాయని.. మరో ఒకట్రెండు గంటల్లో పూర్తిగా అదుపులోకి…

‌ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు

ప్రజలు కోరిన చోట కంటి వెలుగు శిబిరాలు ఏఎన్‌ఎం‌ల ద్వారా ఇంటికే కళ్లద్దాలు మంత్రి హరీష్‌ ‌రావు వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 19 : ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. ప్రజలు కోరిన చోట శిబిరాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అవసరమైన కళ్లద్దాలను…

తెలంగాణలో ఎంఆర్‌ఎన్‌ఏ ‌టీకా తయారీ కేంద్రం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 19 : ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంఆర్‌ఎన్‌ఏ ‌టీకా తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్‌ ‌ఫోరమ్‌లో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. మంత్రి కేటీఆర్‌ను సీఎన్‌బీసీ-టీవీ18 ఎడిటర్‌ ‌షరీన్‌ ‌భాన్‌ ఇం‌టర్వ్యూ చేశారు. ఆ సమయంలో ఆ ఎడిటర్‌ అడిగిన…