Category ముఖ్యాంశాలు

ఫ్లోరైడ్‌ ‌బాధితుల పక్షాన పోరాడిన అంశుల స్వామి మృతి

నల్లగొండ, ప్రజాతంత్ర, జనవరి 28 : ప్లోరోసిస్‌ ‌బాధితుడు, పోరాటయోధుడు అంశుల స్వామి మృతిచెందారు. 32 ఏండ్ల స్వామి..ప్రమాదవశాత్తు బైక్‌పైనుంచి పడి చనిపోయారు. నల్లగొండ జిల్లా శివన్నగూడెం గ్రామానికి చెందిన స్వామి చిన్నతనంలోనే ప్లోరోసిస్‌ ‌బారినపడ్డారు. ప్లోరైడ్‌ ‌రక్కసిని తరమికొట్టాలని అవిశ్రాంతంగా పోరాడారు. ప్లోరైడ్‌ ‌బాధితుల తరపున గళం వినిపించారు. శుక్రవారం సాయంత్రం తన ఇంటివద్ద…

ఎం‌బీబీఎస్‌ ‌సీట్లలో తెలంగాణ నం.1…

వరంగల్‌ ‌హెల్త్ ‌సిటీని పరిశీలించిన ఆరోగ్య శాఖ మంత్రి సూపర్‌ ‌స్పెషలిటీ  హాస్పిటల్‌ ‌నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి దసరా  నాటికి  వైద్య సేవలు  అందించాలని లక్ష్యం సుబేదారి, ప్రజాతంత్ర, జనవరి 28 :ఎంబీబీఎస్‌ ‌సీట్లలో తెలంగాణ నెంబర్‌ ‌వన్‌ ‌పొజిషన్‌లో ఉందని, పీజీ సీట్లలో రెండో స్థానంలో ఉందని, మెడికల్‌ ‌చదువు కోసం…

రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులకు రైతుబంధు

ఇప్పటివరకు రూ.65 వేల కోట్ల రైతుబంధు సాయం ఎనిమిదేండ్లలో 46 వేల చెరువులను పునరుద్ధరణ అతితక్కువ సమయం నాలుగేళ్లలో కాళేశ్వరం నిర్మాణం 45 లక్షల ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు 3.5 కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థాయికి… టెక్నాలజీ విషయంలో ఇండియా ఇంకా వెనుకబడే ఉంది ఇన్నోవేషన్‌లో తెలంగాణ ఎంతు ముందుంది నిజామాబాద్‌ ‌పర్యటనలో మంత్రి…

ఎన్నికలు ఎప్పుడు వొచ్చినా సిద్ధమే

నిజామాబాద్‌ ‌నుంచే బిఆర్‌ఎస్‌ ‌విజయం అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం ఇందూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కెటిఆర్‌ శ్రీ‌కారం నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 28 : ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్దంగా ఉన్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై  ఊహాగానాల నేపథ్యంలో తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్‌ ‌నుండే బీఆర్‌ఎస్‌…

కామారెడ్డి గిరిజన బాలిక వెన్నెల అరుదైన ఘనత

కామారెడ్డి, ప్రజాతంత్ర, జనవరి 28 : జిల్లాకు చెందిన ఓ గిరిజన బాలిక అరుదైన ఘనత సాధించింది. 26న టాంజానియాలోని కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం, సోమవరం పేట గ్రామానికి చెందిన బానోత్‌ ‌వెన్నెల ఈ అరుదైన ఘనత సాధించింది. బాల్యం నుంచే పర్వతారోహణపై ఇష్టం పెంచుకున్న వెన్నెల అందుకు…

‌త్రిపురలో వేడెక్కిన రాజకీయం

అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌, ‌బిజెపిలు 46 స్థానాల్లో పోటీచేయనున్న లెప్ట్ ‌ఫ్రంట్‌ అగర్తల, జనవరి 28 : త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇక్కడి ఎన్నికల్లో రాజకీయ వేడి రాజుకుంది. ఇప్పటికే అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారంలో దిగారు. శనివారం ఉదయం కాంగ్రెస్‌, ‌బీజేపీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి సుదీప్‌…

ఒత్తిడిని అధిగమించి ముందుకు సాగండి

కాపీ కొట్టేవారు ఎప్పటికీ జీవితంలో నెగ్గలేరు తల్లిదండ్రుల ఆశలు ఎలాగూ ఉంటాయి పరీక్షా పే చర్చా కార్యక్రమంలో ప్రధాని మోదీ బహు భాషలపై పట్టు సాధించేందుకు ఎలాంటి కృషి చేయాలి : రంగారెడ్డి జిల్లా ప్రశ్నకు ప్రధాని సోదాహరణంగా జవాబు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపిన ప్రధాని మోడీ : పరీక్షా పే చర్చలో పాల్గొన్న బండి…

కేసీఆర్‌కు తెలంగాణపై ప్రేమ లేదు… !

తన 25 ఏళ్ల ప్రస్తావించుకుంటూ ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ..25 ఏళ్ల రాజకీయం…చాలా పెద్ద ప్రయాణం. 1998 జనవరి 21న వాజ్‌ ‌పేయి, అద్వానీలను కలిశాను. నాకు బీజేపీ సిద్ధాంతాలు నచ్చాయి. కరప్షన్‌ ‌లేని, క్రమశిక్షణ కలిగిన పార్టీ ప్రజలకు మేలు చేస్తుందని నా నమ్మకం.  తెలంగాణలో జరిగిన అన్యాయంపై పోరాడేందుకే రాజకీయాల్లోకి వొచ్చాను. నాకు…

రేపు బిఆర్‌ఎస్‌ ‌పార్లమెంటరీ పార్టీ భేటీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 27 : బీఆర్‌ఎస్‌ ‌పార్లమెంటరీ పార్టీ సమావేశం రేపు జరుగనుంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశం జరుగనుంది. పార్లమెంటు బడ్జెట్‌ ‌సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌దిశానిర్దేశం చేయనున్నారు. ఉభయ సభల్లో చర్చించబోయే అంశాలు, పార్టీ తరఫున అనుసరించ వలసిన…