కరెంట్ సమస్యలు పరిష్కరించండి

అంబర్పేటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర అధికారుల గైర్హాజరుపై మండిపాటు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23 : తన సొంత నియోజకవర్గమైన అంబర్ పేటలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. పటేల్ నగర్, ప్రేమ్ నగర్ ప్రాంతాల్లో కిషన్ రెడ్డి పర్యటించారు. పాదయాత్రలో స్థానిక అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం…








