Category ముఖ్యాంశాలు

కరెంట్‌ ‌సమస్యలు పరిష్కరించండి

అంబర్‌పేటలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి పాదయాత్ర అధికారుల గైర్హాజరుపై మండిపాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 23 : తన సొంత నియోజకవర్గమైన అంబర్‌ ‌పేటలో కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి పాదయాత్ర చేపట్టారు. పటేల్‌ ‌నగర్‌, ‌ప్రేమ్‌ ‌నగర్‌ ‌ప్రాంతాల్లో కిషన్‌ ‌రెడ్డి పర్యటించారు. పాదయాత్రలో స్థానిక అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం…

రాష్ట్రంలో వేగంగా అభివృద్ది

ఇన్నోవేషన్‌ ఇం‌డెక్స్‌లో దేశంలో రెండో స్థానంలో తెలంగాణ అమెజాన్‌ ఎయిర్‌ ‌కార్గో ప్రైమ్‌ ఎయిర్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 23 : తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇండియన్‌ ఇన్నోవేషన్‌ ఇం‌డెక్స్‌లో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నదని చెప్పారు. గత ఏడేండ్లుగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు…

నాగోబా జాతరలో నేడు గిరిజన దర్బార్‌

హాజరు కానున్న మంత్రులు సంప్రదాయ సిద్ధంగా కొనసాగుతున్న జాతర దేవతలకు ప్రత్యేక పూజలు చేసిన మోస్రం వంశీయులు ఆదిలాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 23 : నాగోబా జాతరలో భాగంగా మూడవ రోజు..పెర్సాపేన్‌, ‌భాన్‌ ‌దేవతలకు మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డోలు, పెప్రే, కాలీకోమ్‌ ఆదివాసీ వాయిద్యాలను వాయిస్తూ ఘనంగా పూజలు…

రాష్ట్రంలో కులమతాలతో సంబంధం లేకుండా ప్రభుత్వ పథకాలు

పేదలుగా ఉన్న అన్ని వర్గాలకూ ఓవర్సీస్‌ ‌స్కాలర్‌షిప్‌లు బ్రాహ్మణుల పట్ల, గురువుల పట్ల కెసిఆర్‌కు అపారమైన గౌరవం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలో ఓవర్సీస్‌ ‌స్కాలర్‌షప్‌లు అందజేసిన మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 23 : గత పాలకులు ఉన్నత వర్గాల్లోని పేదల గురించి మాట్లాడే ధైర్యం చేయలేదని, కులం మతంతో సంబంధం…

జివో 317ను వెంటనే రద్దుచేయాలి

టీచర్ల పట్ల ప్రభుత్వం దమననీతిని వీడాలి జివో రద్దుకు బిజెపి ఉద్యమిస్తుంది రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌జివో రద్దును కోరుతూ ప్రగతిభవన్‌ ‌ముట్టడికి బిజెవైఎం యత్నం కార్యకర్తలను అడ్డుకుని అరెస్ట్ ‌చేసిన పోలీసులు టీచర్లను బలిపశువులు చేస్తున్నారు : ప్రభుత్వ తీరుపై మండిపడ్డ బిజెపి మైనార్టీ మోర్చా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 23…

వైభవంగా నాగోబా జాతర షురూ

28 వరకు కొనసాగనున్న అడవిబిడ్డల కోలాహలం మెస్రం వంశస్తుల అతిపెద్ధ గిరిజన జాతర పాల్గొననున్న మూడు రాష్ట్రాల ఆదివాసీలు కేస్లాపూర్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 21 : నిశి రాత్రి కూడా అడవంతా ఆనంద తాండవం చేస్తూ వెలుగు నింపుతుంది. అదే అడవిబిడ్డలు అత్యంత పవిత్రంగా జరుపుకునే కేస్లాపూర్‌ ‌నాగోబా జాతర. మెస్రం వంశీయులు స్వయంగా పునః…

డీఎస్సీ కార్యాలయం ముందు ఉపాధ్యాయుల మౌన దీక్ష

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 21 : భార్య భర్తలు ఒకో చోట పనిచేసేలా బదిలీలు చేపట్టాలని డిమాండ్‌ ‌చేస్తూ ఉపాధ్యాయ దంపతులు చేపట్టిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ‌కార్యాలయ ముట్టడి రణరంగంగా మారింది. లక్డీకాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ‌కార్యాలయం ఎదుట మౌన దీక్షకు ఉపాధ్యాయ స్పౌస్‌ ‌ఫోరమ్‌ ‌పిలుపునిచ్చింది. దీంతో కమిషనర్‌ ‌కార్యాలయం వద్దకు…

బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

రూ.3 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌? ‌బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్దపీట ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్‌ ‌సమీక్ష మంత్రి హరీష్‌ ‌రావు, సంబంధిత అధికారులతో చర్చ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 21 : 2023-24 బడ్జెట్‌ ‌ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్‌ ‌ప్రగతిభవన్‌లో…

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌

న్యూ దిల్లీ, జనవరి 21 : ప్రస్తుత భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌  ‌పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. కరోనా విజృంభించిన గత రెండేళ్లలో ఆమె ఆర్థిక మంత్రిత్వ శాఖకు పూర్తి బాధ్యత వహించారు. కాగా ఈసారి బడ్జెట్‌ ‌రూపొందించడంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి తన టీమ్‌లోని 8 మంది…