Category ముఖ్యాంశాలు

ప్రజా పాలనపై ప్రజలు సంపూర్ణ విశ్వాసం ఉంచారు

– రేవంత్‌ రెడ్డి కార్యదీక్షకు జూబ్లీహిల్స్‌ ఫలితం నిలువుటద్దం – సమష్టి కృషితో సత్ఫలితాలు సాధించాం ` విజేత నవీన్‌ యాదవ్‌కు అభినందనలు – రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 14: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితంతో కాంగ్రెస్‌ ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజలు సంపూర్ణ విశ్వాసం ఉంచారన్న…

ఊహించిన ఫలితం ..!

బీఆర్ఎస్‌ వోట్ షేర్‌ దాదాపుగా స్థిరంగా ఉంది..కాంగ్రెస్‌ వోట్‌ షేర్‌ కూడా స్థిరంగా ఉన్నప్పటికీ, ఈ సారీ ఫలితాలను గమనిస్తే బీజేపీ వోట్‌ షేర్‌ సగానికి పైగా కాంగ్రెస్‌కు బదలాయింపు జరిగింది. ఎన్నికలు జూదం లాంటిది.. ప్రత్యార్థిని ఓడించేందుకు శత్రువు శత్రువు మిత్రులు అవుతారు..జూబ్లిహిల్స్‌లో కూడా అదే జరిగింది. కాంగ్రెస్‌, బీజేపీ ఉమ్మడి శత్రువు.బీఆర్ఎస్‌ ..అందుకే …

జూబ్లీహిల్స్‌లో న‘విన్‌’

-బీజేపీకి దక్కని డిపాజిట్‌ – బీఆర్‌ఎస్‌కు రెండో స్థానమే హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 14: జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్ యాదవ్ విన్ అయ్యారు. సమీప బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729ఓట్ల మెజారిటీ రు. కోట్ల విజయ భాస్కర్‌ రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో కౌంటింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.…

రేపు ‘జూబ్లీ’ ఉప ఎన్నిక ఫలితాలు

– సర్వత్రా ఉత్కంఠ – కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ల మ‌ధ్యే పోటీ – బీజేపీ పోటీ నామామాత్రమేనా ? (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)  హోరాహోరీగా జరిగిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోరాటంలో తుది విజయం ఎవరిదన్నది శుక్ర‌వారం తేలనుంది. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటనుండే అదృష్టం ఎవరిని వరించనుందన్నది వెల్లడికానుంది. ఈ ఎన్నికల్లో 58…

రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత

– సిర్పూర్‌లో అత్యంత కనిష్ఠంగా 7.1 డిగ్రీలు – అప్రమత్తంగా ఉండాలని వైద్యుల హెచ్చరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 13: రాష్ట్రంలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఏజెన్సీ గ్రామాల్లో సింగిల్‌ డిజిట్‌కు పడిపోయాయి. గురువారం ఉదయం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌లో అత్యంత కనిష్ఠంగా 7.1 డిగ్రీలుగా నమోదుకాగా తిర్యాణిలో…

హైదరాబాద్‌లో హై అలర్ట్

‌- సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌లో ముమ్మర తనిఖీలు – పర్యాటక ప్రాంతాలు, షాపింగ్‌ ‌మాల్స్‌లోనూ సోదాలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌13: ‌భాగ్యనగరంలో హైఅలర్ట్ ‌కొనసాగుతోంది. దేశ రాజధాని దిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో మెట్రో నగరాల్లో హై అలర్ట్ ‌కొనసాగుతోంది. బస్టాండ్‌ ‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లు , శంషాబాద్‌ ఎయిర్‌ ‌పోర్టులలో విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి. ఇందులో…

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

– సీఈవో సుదర్శన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 13: జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉపఎ న్నిక ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌ రెడ్డి ప్రకటించారు. ఈనెల 14వ తేదీ ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ల పరిశీలనతో కౌంటింగ్‌ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ ఉపఎన్నికలో 59…

పెట్టుబడిదారులకు ఉత్తమ గమ్యస్థానం హైదరాబాద్‌

– అంతర్జాతీయస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రాధాన్యం – యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌ వార్షిక సమ్మిట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌  – సమ్మిట్‌లో తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ ప్రదర్శన – ముఖ్యమంత్రి విజన్‌పై ప్రశంసలు కురిపించిన టెక్‌ దిగ్గజాలు దిల్లీ, న‌వంబ‌ర్ 13: అంతర్జాతీయస్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, భద్రతకు ఎలాంటి ఢోకా లేకుండా భౌగోళికంగా కేంద్ర స్థానంలో…

ప్రతీ పైసా ప్రజల కోసమే ఖర్చు

– డిమాండ్‌ పెరిగినా విద్యుత్‌ సరఫరాకు లోటుండదు – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిర, ప్రజాతంత్ర, నవంబర్‌ 13: ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వాన్ని ప్రజలకే అంకితం చేశాం.. ప్రజలకే జవాబుదారీగా ఉంటాం అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రతి పైసా ప్రజల అవసరాలకు ఖర్చు పెడతామని, ఎట్టి…