పట్టాభిషిక్తుడైన రామయ్య
భదాద్రిలో వైభవోపేతంగా స్వామి వారి పట్టాభిషేకం పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం కావడంతో వేడుకకు భారీ సంఖ్యలో హాజరైన భక్తులు భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 31 : భద్రాచల క్షేత్రంలో వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణం జరిగిన మరుసటి రోజైన శుక్రవారం నాడు మిథిలా మండపంలో…
