Category ముఖ్యాంశాలు

బండి సంజయ్‌కి 14 రోజుల రిమాండ్‌

‌టెంత్‌ ‌క్లాస్‌ ‌పేపర్‌ ‌లీక్‌ ‌కేసులో హనుమకొండ ఫస్ట్ ‌క్లాస్‌ ‌మెజిస్ట్రేట్‌ ఆదేశం కాళోజీ జంక్షన్‌, (‌హన్మకొండ), ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌టెంత్‌ ‌క్లాస్‌ ‌హిందీ పేపర్‌ ‌లీకేజీ కేసులో ఏ1గా పోలీసులచే అరెస్టు కాబడిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కి హన్మకొండ ఫస్ట్ ‌క్లాస్‌ ‌మెజిస్ట్రేట్‌ 14 ‌జ్యుడిషియల్‌ ‌రిమాండ్‌…

కుట్రల సూత్రధారి బండి

ట్విట్టర్‌ ‌వేదికగా మంత్రి కెటిఆర్‌ ఆ‌గ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌పదో తరగతి ప్రశ్న పత్రం లీకేజీ కుట్ర వెనుక సూత్రధారిగా తేలిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ ‌వేదికగా బండి సంజయ్‌పై ఘాటు విమర్శలు చేశారు. పిచ్చోని చేతిలో రాయి ఉంటే..వొచ్చి…

పేపర్‌ ‌లీక్‌ అం‌తా బండి సంజయ్‌ ‌కుట్ర

అడ్డంగా దొరికిన బిజెపి నేతలు లీక్‌ ‌చేసింది బండి అనుచరులే పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న బిజెపి దమ్ముంటే రాజకీయంగా కొట్లాడుదాం ఇక్కడున్నది కెసిఆర్‌ ‌ప్రభుత్వం అని గుర్తించు వి•డియా సమావేశంలో మండిపడ్డ మంత్రి హరీష్‌ ‌రావు మెదక్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌పేపర్‌ ‌లీకులు చేసినవాళ్లంతా బీజేపీవాళ్లే..బండి సంజయ్‌దే ప్లాన్‌ అని మంత్రి హరీష్‌…

బండి సంజయ్‌ అరెస్ట్‌పై హైకోర్టులో నేడు విచారణ

పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 5(ఆర్‌ఎన్‌ఎ) : ‌బండి సంజయ్‌ అ‌క్రమ అరెస్టుపై బీజేపీ లీగల్‌ ‌సెల్‌ ‌దాఖలు చేసిన హెబియస్‌ ‌కార్పస్‌ ‌పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. దీనిపై గురువారం విచారణ జరుపుతామని పేర్కొంది. హౌస్‌ ‌మోషన్‌ ‌విచారణకు న్యాయస్థానం నిరాకరించి, రెగ్యులర్‌ ‌విచారణ జరుపుతామని వెల్లడించింది. ఈ పిటిషన్‌లో మొత్తం ఆరుగురిని…

బండి సంజయ్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు

ధృవీకరించిన వరంగల్‌ ‌సిపి రంగనాథ్‌ ‌పాలకుర్తిలో హెల్త్ ‌చెకప్‌..‌వాహనాలు మారుస్తూ తరలింపు అరెస్ట్ ‌తీరుపై భగ్గుమన్న బిజెపి శ్రేణులు పలు చోట్ల అందోళనలతో ఉద్రిక్తత..పోలీసుల లాఠీఛార్జ్ వరంగల్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌బిజెపి అధ్యక్షుడు సంజయ్‌ అరెస్టును వరంగల్‌ ‌సీపీ రంగనాథ్‌ ‌ధృవీకరించారు. మొత్తం మూడు కేసులు నమోదు చేశామనిచెప్పారు. 10వ తరగతి ప్రశ్నాపత్రాల…

పదో తరగతి ప్రశ్న పత్రాల వెల్లడిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు

బండి సంజయ్‌ అరెస్టు మేజిస్ట్రేట్‌ ‌ముందు హాజరుపరిచిన పోలీసులు బిజెపి కార్యకర్తల ఆందోళన ఉమ్మడి వరంగల్‌, ‌కరీంనగర్‌ ‌జిల్లాల్లో ఉద్రిక్తత పరిస్థితులు చట్ట ప్రకారమే అరెస్టు సిపి రంగనాథ్‌ ‌సంజయ్‌ ‌తీరును నిరసిస్తూ బిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తల ఆందోళన కాళోజీ జంక్షన్‌, (‌హన్మకొండ), ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌హన్మకొండ జిల్లా కమలాపూర్‌ ‌మండలంలోని ప్రభుత్వ బాలుర…

టిఎస్‌పిఎస్సీ పైపర్‌ ‌లీకేజీలో కీలక అంశాలపై ఆధారాల సేకరణ

40 లక్షలకు ఎఈ పేపర్‌ అమ్మకానికి పెట్టిన రాజేశ్వర్‌ కమిషన్‌లో నిఘా కొరవడినట్లు సిట్‌ ‌గుర్తింపు విచారణలో కీలకంగా మారనున్న చైర్మన్‌ ‌జనార్ధన్‌ ‌రెడ్డి ఇవ్వనున్న సమాచారం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3 : ‌టీఎస్‌పీఎస్సీ నిందితుల విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వొస్తున్నాయి. ఏఈ పేపర్‌ ‌లీక్‌లో కేతావత్‌ ‌రాజేశ్వర్‌ ‌కీలక పాత్ర పోషించినట్లు…

స్వమిత్వ పథకాలన్ని అమలు చేయండి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3 : ‌గ్రావి•ణ ప్రాంతాల్లో ఆస్తి ధృవీకరణ పత్రాలను అందించే స్వమిత్వ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి లేఖ రాశారు. దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతున్న ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా 2022  ఏప్రిల్‌19‌న కేంద్రంతో అవగాహనా ఒప్పందాన్ని చేసుకుందని తెలిపారు. పైలెట్‌ ‌ప్రాజెక్టు…

కూల్‌రూఫ్‌ ‌పాలసీతో తగ్గనున్న విద్యుత్‌ ‌ఛార్జీలు

భవనాలకు మంచి ప్రయోజనాలు అనుసరించేవారికి ప్రోత్సాహకాలు…ప్రజల్లో విస్తృతంతగా ప్రచారం చేయాలి 600 గజాలు, అంతకంటే ఎక్కువ స్థలంలో భవనాలకు కూల్‌ ‌రూఫ్‌ ‌తప్పనిసరి కూల్‌రూఫ్‌ ‌పాలసీ విడుదల సందర్భంగా మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3 : ‌దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కూల్‌ ‌రూఫ్‌ ‌పాలసీని తీసుకొస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇది భవిష్యత్‌…