Category ముఖ్యాంశాలు

ఇక దేశమంతా రాహుల్‌ ‌గొంతుక వినిపిస్తుంది

ప్రజలు ప్రశ్నిస్తుంటారు కాంగ్రెస్‌ ‌నేత ప్రియాంక గాంధీ ట్వీట్‌ ‌న్యూ దిల్లీ, మార్చి 25 : కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ లేవనెత్తిన ప్రశ్నలు ఇక దేశమంతా ప్రతిధ్వనిస్తాయని ఆయన సోదరి, కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించారు. ట్విటర్‌ ‌వేదికగా శనివారం ప్రియాంక ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు.…

రూ. 20000,00,00,000 ఎక్కడివి ..?..

అదానీ ఇష్యూ నుంచి దృష్టి మరల్చడానికే నాపై వేటు అయినా వారి బంధంపై నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ప్రజల కోసం…జైలుకు వెళ్లడానికీ సిద్ధం షెల్‌ ‌కంపెనీలకు కోట్లాది రూపాయులు ఎలా వొచ్చాయి చైనా కంపెనీలు ఎలా పెట్టుబడులు పెట్టగలిగాయి లోక్‌సభలో మాట్లాడకుండా అడ్డుకున్నారు అనర్హత వేటు తర్వాత తొలిసారిగా మీడియాతో కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ…

రాహుల్‌ అనర్హత: బీజేపీ నిజంగానే భయపడుతోందా?

అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఏమిటంటే, రాహుల్‌ ‌గాంధీ లోక్‌ ‌సభకు హాజరుకావడం ప్రభుత్వానికి నిజంగానే తల నొప్పిగా మారిందా అనేది. పైన చెప్పిన దానిబట్టి , అంబానీ-అదానీపై రాహుల్‌ ‌గాంధీ చేసిన ఎడతెగని విమర్శలు ప్రస్తుతానికి విజయం సాధించాయని అనుకోవచ్చు. ఒక చిన్న కేసులో అతనిని దోషిగా నిర్ధారించడం ద్వారా 56 అంగుళాల…

గుజరాత్ లో  ఫసల్ బీమా యోజన ఎందుకు  అమలు చేయడం లేదు..

గుజరాత్ లో  ఫసల్ బీమా యోజన ఎందుకు  అమలు చేయడం లేదు. Name(required) Email(required) Website Message Submit *బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు ఫైర్ *ఎకరాకు 10 వేల నష్ట పరిహారం ప్రకటించిన సీఎం కేసీఆర్, రైతు బిడ్డ అని మరోసారి నిరూపించారని ట్వీట్ *రైతుల గురించి, వ్యవసాయం గురించి బిజెపి…

రంజాన్ శుభాకాంక్షలు…: హరీష్ రావు

  పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్ రావు .. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు మంత్రి హరీష్ రావు  శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్‌ మాసం…

నాడు అక్రమం..నేడు సక్రమం..

మతలబు ఏంటి..మల్లేశ్వరా..? అక్రమ నిర్మాణాలు ఇష్టానుసారమేనా..? కాసుల కక్కుర్తిలో అధికారులు..! ప్రభుత్వ ఖజానాకు గండి.. కూకట్‌ ‌పల్లి ప్రజాతంత్ర మార్చి 25 : హైదరాబాద్‌ ‌విశ్వనగరం వైపు అడుగులు వేస్తున్న తరుణంలో కూకట్‌పల్లి నియోజకవర్గంలో అభివృద్ధికి కొందరు అవినీతి, అక్రమ నిర్మాణదారులు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ విఘాతం కలిగిస్తుచ న్నారనీ, అక్రమ నిర్మాణాలకు, అవినీతి పనులకు…

కోట్లమంది భారతీయుల వ్యక్తిగత డేటా చోరీ

సైబర్‌ ‌నేరస్థుల ముఠాను పట్టుకున్న సైబరాబాద్‌ ‌పోలీసులు డేటాతో సైబర్‌ ‌నేరాలకు పాల్పడుతున్న ముఠా జస్ట్ ‌డయల్‌కు నోటీసులు జారీ వివరాలు వెల్లడించిన సిపి స్టీఫెన్‌ ‌రవీంద్ర హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 23 : భారతీయుల వ్యక్తిగత డేటాను చోరీ చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. డేటా చోరీ చేస్తున్న ఆరుగురు నిందితులను సైబరాబాద్‌ ‌పోలీసులు…

పేపర్‌ ‌లీకేజ్‌ ‌కేసులో ఇంటిదొంగలు

ముగ్గురి అరెస్ట్‌తో తెరపైకి పలువురి పేర్లు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 23 : టీఎస్పీఎస్సీ ఇంటి దొంగల బాగోతం బయటపడుతుంది. ప్రశ్నాపత్రం లీకేజ్‌ ‌కేసు లో సిట్‌  ‌విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వొచ్చాయి. గ్రూప్‌ 1 ‌పరీక్షలో 103 మందికి వందకుపైగా మార్కులు వొచ్చినట్లు సిట్‌ ‌గుర్తించింది. దీంతో విచారణలో భాగంగా పబ్లిక్‌ ‌సర్వీస్‌…

ఉద్యోగులను పరీక్షకు ఎలా అనుమతించారు

ఇద్దరే దోషులని కెటిఆర్‌ ఎలా చెబుతారు పిఎ తిరుపతి, రాజశేఖర్‌లది ఒకే మండలం లీకేజీపై మరో ఆరు విమర్శలు గుప్పించిన రేవంత్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 23 : టీఎస్పీఎస్సీ పేపర్‌ ‌లీక్‌ ‌ఘటనకు మంత్రి కేటీఆరే బాధ్యత వహించాలని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి మరోమారు ఆరోపించారు. తప్పుచేసిన వారిపై క్రిమినల్‌ ‌కేసులు పెట్టాలని…